జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా [[పిఠాపురం]],[[ బొబ్బిలి]], [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ప్రోత్సాహంతో [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడినది. [[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] ను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు.
 
వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "[[సూర్యారాయంధ్ర నిఘంటువు]]"ను 1936లో రచించారు. "ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి" (1937) అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు. ఆంగ్రభాషలో "డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు", "ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ" (1925) అనే భాషా గ్రంథాలు రచించారు. వీరు గ్రాంథిక భాషావాది.
 
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.