రఘునాథ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తంజావూరు]] [[నాయక రాజులు | నాయకరాజులలో]] ప్రసిద్దుడు ఈ రఘునాథరాజు. ఇతను 1600 - 1630 వరకు [[తంజావూరు]]ను పాలించినాడు. [[కృష్ణదేవరాయలు| కృష్ణదేవరాయల]] అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన [[ఆంధ్రభోజుడు]]. వీరు రాజేకాకుండా [[సంస్కృతం]], [[తెలుగు]] ఊభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవారు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంసకరించిన సంగీతశాస్త్ర నిపుణుడు.[[పారిజాతా హరణం]] అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే [[సంస్కృతంలో]] రచింఛినారు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు [[వాల్మీకి చరిత్ర]], [[రామాయణము]] అను పధ్య కావ్యములు, [[నల చరిత్ర]] అను [[ద్విపద]] కావ్యము. ఇహ [[జానకీ కల్యాణం]] అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను [[యక్ష గానం]]లు.
వీరి ఆస్థానంలోని కవులలోని ప్రముఖులు :
#[[చేమకూరిచేమకూర వెంకటకవి]]
#[[గోవింద దీక్షితులు]]
#[[యజ్ఞనారాయణ దీక్షితులు]]
"https://te.wikipedia.org/wiki/రఘునాథ_నాయకుడు" నుండి వెలికితీశారు