విజయవిలాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

05:25, 20 ఆగస్టు 2005 నాటి కూర్పు

విజయవిలాసము, చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధకావ్యము.

కథ

ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.

అంకితము

ఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడినది.

విశేషములు

ఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది