విజయవిలాసం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
(తేడా లేదు)
|
05:25, 20 ఆగస్టు 2005 నాటి కూర్పు
విజయవిలాసము, చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధకావ్యము.
కథ
ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.
అంకితము
ఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడినది.
విశేషములు
ఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది