జాగర్లమూడి వీరాస్వామి: కూర్పుల మధ్య తేడాలు

(-) వర్గం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''జాగర్లమూడి వీరాస్వామి''' [[హేతువాది]]. [[గుంటూరు జిల్లా]] [[ప్రత్తిపాడు]] లో [[1919]] లో జన్మించాడు. వృత్తిరీత్యా [[న్యాయవాది]] అయిన వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గాఛైర్మన్‌ గా, [[కులనిర్మూలన ]] సంఘ అధ్యక్షునిగా, ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్రం లోనూ, [[కర్నూలు]] రాజధానిగా వున్నఉన్న [[ఆంధ్రరాష్ట్రం]] లోనూ సచివాలయాల్లోన్యాయశాఖసచివాలయాలలో న్యాయశాఖ కార్యదర్శి లాంటి అనేకపదవుల్లోఅనేక పదవుల లో పనిచేశాడు. ఎన్నో కులాంతర వివాహాలు జరిపించాడు
.
 
వీరాస్వామి [[2008]], [[సెప్టెంబర్సెప్టెంబరు 29]]న హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.<ref>http://www.hindu.com/2008/09/29/stories/2008092960270600.htm</ref>
 
==మూలాలు==