పైడిపల్లి (వరంగల్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
* ఈ గ్రామములో అతి పురాతనమైన శివాలయము ఉన్నది.
* ఈ గ్రామానికి చెందిన శ్రీ గజవెల్లి ఈశ్వర్ (26), హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగులో అత్యధిక మార్కులు సాధించినాడు.
ఇటీవల, యూనివర్సిటీలో జరిగిన 15వ కాన్వొకేషనులో, గవర్నరుగారి చేతులమీదుగా ఎం.ఏ.తెలుగులో, బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు
ప్రస్తుతం ఇతడు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఫిల్ చేయుచున్నాడు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ క్రింద, ఇతనికి నెలకు రెండువేల రూపాయలు
రూపాయలు ఇస్తారు. ఐ.ఏ.యస్. చదవాలని ఇతని అభిలాష. ఇతని తండ్రి వూరూరా తిరిగి రామాయణ, మహాభారతాల నాటకాలను ప్రదర్శించే, చిందు,
చిందు, యక్షగాన వృత్తిలో ఉన్నాడు. [1]
 
 
"https://te.wikipedia.org/wiki/పైడిపల్లి_(వరంగల్)" నుండి వెలికితీశారు