మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
* మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
* మనువు పుత్రులు - శతద్యుమ్నుడు,ఊరుడు,పూరుడు,తపస్వి శుచి,అగ్నిష్టోముడు,అతిరాత్రుడు,ప్రద్యుమ్నుడు మరియు అభిమన్యుడు మొదలైనవారు.
* భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందుసంఖ్యాతియందు అజితుడనేఅకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై [[క్షీర సాగర మథనం|క్షీరసాగర మథనము]] చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. [[శివుడు]] కాలకూట విషము మింగాడు. [[లక్ష్మి|లక్ష్మీ]] దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
* సప్తర్షులు - సుమేథుడు(మంత్రద్యుమ్నుడు),విరజుడు,హవిష్మంతుడు,ఉన్నతుడు మధువు,సహిష్ణువు మరియు విమలుడు
* ఇంద్రుడు - మనోజవుడు
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు