సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 39:
రంగస్థలం మీద పురుషులతో సమానంగా శైశవ దశలోనే రంగస్థలం మీద అడుగుపెట్టినస్త్రీలలో సురభి సంస్థకు చెందిన స్ర్తిలే ముఖ్యులు. ఆ స్ర్తిలలో మొదటివారు [[సురభి కమలాబాయి]].. [[కామాక్షి బాయి]], [[పద్మావతీ బాయి]], [[నీలవేణి బాయి]], [[భువన లక్ష్మీబాయి]], [[అనసూయ ఆ తరువాత ఎందరో సురభి కుటుంబ స్త్రీలు రంగస్థలం పై రాణించినవారే. ఒక ఊరులోనో, ఒక ప్రదేశంలోనో ఆగిపోయి అక్కడే స్థిరపడడం కాదు.. ఊరూరు పర్యటిస్తూ నాటక ప్రదర్శనలు ఇవ్వడం సురభి వారి సంప్రదాయం. అలా గుంటూరులో సురభి సమాజం ఉన్న రోజుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలిలో మె 1960 జనవరి 22 న శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు [[జమునా రాయలు]]. విద్యాభ్యాసం అంతగా లేకున్నా చక్కటి ఉచ్ఛారణా, భావయుక్తమైన డయలాగ్ డెలివరీ ఆమె సొంతం. ఈమె అద్భుతంగా పద్యాలు పాడగలరు. పాటలు, పద్యాలు పాడడానికి సంగీతం నేర్చుకోవడం ప్రధానం కాదు. గాత్రం భగవంతుడిచ్చిన వరం.. పాట తల్లిదండ్రుల వారసత్వం, నా పెదబావగారు అయిన గజపతి రాజ కళామండలి మేనేజరుగారి శిక్షణ అని చెప్పే జమునా రాయలు గళం ఎంత పాడితే ముగ్ధులవని ప్రేక్షకులుండరు. వీరి స్వరంలో వీర, క్రోధ, రౌద్ర, శృంగార, కరుణ రసాలు అలవోకగా పలుకుతాయి. 8 ఏళ్ళ వయసులో
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
|