చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించారు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ, అవి శైవమతానికి మరియు వైష్ణవ శాఖలలో మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంలా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న [[బద్రీనాధ్]], [[కేదార్‌నాధ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]] ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా [[ఉత్తరాఖండ్]] పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
==పుణ్యక్షేత్రాలు==
===బద్రీనాధ్బద్రీనాథ్ ఆలయం===
 
ఈ ఆలయం [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో [[అలకనంద]] నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము [[m:en:Nilkantha (mountain)|నీలకంఠ]] పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉన్నది.
 
===ద్వారకాధీశ ఆలయం===
 
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు