గోపాలపురం (అద్దంకి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
విసిగి వేసారిని ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో గ్రామంలోని మహిళలంతా ఏకమై, మద్యనిషేధ ఉద్యమాన్ని నడిపి, గ్రామంలోని గొలుసు దుకాణాలను మూయించి,
మద్యం అమ్మకాలను నిలువరించారు. గ్రామంలో మూడు సంవత్సరాలనుండి మద్యం అమ్మకలు లేవు.
నిర్మించుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకమైనా సమిష్టిగా పంచుకొని, చెరువులో చేపల వేటకు అవసరమైన వలలు , పడవలు కొనుక్కున్నారు. ఆ రకంగా అప్పులు, అధిక వడ్డీలబాధ
నుండి విముక్తులయ్యరు. ఈ రకంగా ఈ గ్రామస్తులు అందరికీ ఆదర్శం అయ్యారు. [1]
ఈ గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారిణి శ్రీమతి అద్దంకి హేమలత (58), 31 అక్టోబరు 2013న విజయవాడలో తుదిశ్వాస విడిచారు. [2]
== చరిత్ర==
|