దామోదర రాజనర్సింహ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''దామోదర రాజనర్సింహ''' (Damodar Raja Narasimha) డిసెంబరు 5, 1958న జన్మించాడు. కాంగ్...
 
+ వర్గాలు
పంక్తి 1:
'''దామోదర రాజనర్సింహ''' (Damodar Raja Narasimha) డిసెంబరు 5, 1958న జన్మించాడు. కాంగ్రెస్ పార్టికి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా [[ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
 
 
[[వర్గం:1958 జననాలు]]
[[వర్గం:జీవించియున్న ప్రజలు]]
[[వర్గం:మెదక్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/దామోదర_రాజనర్సింహ" నుండి వెలికితీశారు