తిరునీర్మలై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
}}
 
'''తిరునీర్మలై''' ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇది 108 [[వైష్ణవ దివ్యదేశాలు]] లో ఒకటి. దీనిని '''ఘండారణ్యక్షేత్రము''' అని కూడా పిలుస్తారు.
 
==వివరాలు==
పంక్తి 52:
 
ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసి యుండగా, కూర్చున్నసేవగా శాంత నరసింహమూర్తి, నడచుచున్న రీతిలో ఉలగళన్ద పెరుమాళ్ నిలుచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదు. కొండదిగువన నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియుందురు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవు. ఈ క్షేత్రము చుట్టు నీరు నిలచి యుండెడిదట. [[తిరుమంగై ఆళ్వార్]] ఇచటికి వేంచేసి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారట. అందుచే ఈ క్షేత్రమునకు తిరుమంగైయాళ్వార్ పురం అను తిరునామము కూడా కలదు.
 
==సాహిత్యంలో తిరునీర్మలై==
శ్లోకము :
<poem>
భాతి శ్రీ మణికర్ణికాఖ్య సరసి శ్రీ నీర్‌మలాఖ్యే పురే
నీర్‌వణ్ణన్ విభురత్ర తోయగిరి రిత్యాఖ్యాం విమానం శ్రితః |
నాయక్యా త్వణిమామలర్ పదయుజా మాణిక్య శయ్యాంగతో
లంకా పట్టణ వీక్షితాంచిత వపు స్తుండీర దేశప్రభుః
తోడమాన మహారాజ మార్కండేయ భృగూత్తమైః |
ప్రత్యక్షితః కలిద్వంసి శ్రీ భూతముని కీర్తితః ||
</poem>
 
 
పాశురము :
<poem>
అన్ఱాయర్ కులక్కొడియోడు; ఆణిమామలర్ మంగై యోడన్బళని, అవుణర్‌క్
క్కెన్ఱాను మిరక్క మిలాదవనక్కు; ఉఱైయుమిడ మామదు; ఇరుమ్బొల్ శూ
నన్ఱాయపునల్ నఱైయూర్ తిరువాలి కుడన్దై తడన్దిగ కోవల్ నగర్
నిన్ఱానిరున్దాన్ కిడన్దాన్ నడన్దాఱ్కిడమ్; మామలై యావదు నీర్మలైయే. - తిరుమంగై ఆళ్వార్లు - పెరియ తిరుమొలి 2-4-1.
</poem>
 
==గ్యాలరీ==
"https://te.wikipedia.org/wiki/తిరునీర్మలై" నుండి వెలికితీశారు