బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
minor edits
పంక్తి 1:
{{మొలక}}
బెజవాడ రాజారత్నం గారు తెలుగు సినిమా మొదటి తరం కళాకారుల్లో ఒక్కరు. వీరుఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం గారు 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరి రావుశేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయ్యివిడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం,పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. [[మళ్ళీపెళ్ల్లి]], [[విశ్వమోహిని]] (ఈ పూపొదరింట పాటలో), [[దేవత (1941)|దేవత]] (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. [[భక్త పోతన]] (1942), [[మోహిని]] (1948) సినిమాలలో పాటలు పాడారు. [[ఘంటసాల బలరామయ్య]] గారి [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత [[జగదేకవీరుని కథ]] సినిమాలో పాడారు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు