కుముదవల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పిన్ కోడ్
పంక్తి 1:
'''కుముదవల్లి''' ([[ఆంగ్లం]]: '''Kumudavalli'''), [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకోడేరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 534210. ఈ గ్రామానికి మరో పేరు '''కోడవల్లి'''. భీమవరం పట్టణానికి చేరువలో ఉన్న ఈ ఊరిలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు నూరుకు పైబడి వర్షాలుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంధాలయం. ప్రముఖ పారిశ్రామిక వేత్త స్వర్గీయ పద్మశ్ర్రీ డాక్టర్ బి.వి రాజు, ఆంధ్ర క్షత్రియులలో మొట్టమొదటి రాజ్యాంగ పదవిని అధిరోహించిన [[భూపతిరాజు రామకృష్ణంరాజు]], విజువల్ సాఫ్ట్ వ్యవస్థాపకులు కలిదిండి కృష్ణంరాజు, భూపతిరాజు తిరుపతిరాజు మొదలగు ప్రముఖులు జన్మించిన ఊరు ఇది.
 
== గ్రంధాలయ ఆచారం ==
"https://te.wikipedia.org/wiki/కుముదవల్లి" నుండి వెలికితీశారు