శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు''' [[తెలుగు కథ|తెలుగు కథా]] సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.
== రచనా నేపథ్యం ==
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో గోదావరి మండలంలోని తెలుగువారి జీవన సంస్కృతి ముడిసరుకుగా రాసిన 65కథలు పలు సంకలనాలుగా ప్రచురితమయ్యాయి.