శ్రీనివాస కధా సుధాలహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
1. శ్రీ శ్రీ వైఖాన సకులాలంకార శ్రీ మద్వైయాకరణ పంచానన విద్వత్కవి సార్వభౌమ పండిట్ R .పార్ధసారధిభట్టాచార్య పార్ధసారధి భట్టాచార్య సెక్రటరీ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్దనీ సభ.(తిరుపతి) ..శ్రీ వడ్డూరి అచ్యుతరామయ్య గారిని నేను ప్రప్రధమంగా తిరుమలలో కలియుట సంభవించినది. వారు శ్రీ శ్రీ నివాసమూర్తి సన్నిధిలో ఆర్ష సంస్కృతీ సదస్సు వేదిక యందు శ్రీ శ్రీనివాస కళ్యాణము చదివి నప్పుడుచదివినప్పుడు అచ్చటి శ్రోతలు పలువురితో నేనునూ విని పరమానందము జెందితిని. వారి ఇతర కృతులను కూడా నేను చూచి వారి కవితా ప్రతిభ కుప్రతిభకు కూడా ఆనందము చెందితిని. శ్రీ శ్రీ నివాస ప్రభువు శ్రీ అచ్యుతరామయ్య గారిని అధికమగు భక్తి శ్రద్ధలను, దీర్ఘాయురారోగ్యై స్వర్యములనిచ్చి యనుగ్రహించు గాక యని ప్రార్ధించు చున్నాను. - (Sd) R. పార్ధసారధి అయ్యంగార్., ఆస్తాన విద్వాన్., తిరుమల తిరుపతి దేవస్తానములు. 05.01. 1967.
 
2. కళా ప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని , M.A, (ఆనర్స్) P.Hd, శ్రీ వడ్డూరి అచ్యుత రామకవి గారు రచించిన శ్రీ శ్రీనివాస కధాసుధాలహరి అను పద్య కావ్యము ను పఠించి మందానమందితిని. ఇది జగత్ కళ్యాణ సంధాయకుడు, సర్వ జనారాధ్యుడు నైన శ్రీ వేంకటేశ్వరుని వృత్తాంత మగుటచే సుధా లహరి అను నామము సార్ధక మొనరించు చున్నది. కవి గారి పద్యములు కూడా సుధా మధురములై యుండుటచే ఆ నామము సార్ధకత్వమును ద్విగుణీ కృతము గావించుచున్నది. ఈ కధను సూత పౌరాణికుడు, ,శౌనకాది మహర్షు లకుమహర్షులకు చె ప్పి యుండెను. బ్రహ్మదేవుని ప్రార్ధన ననుసరించి శ్రీ మన్నారాయణుడు శ్రీ వేంకటేశ్వరుని గా శేషాద్రి పై అవతరించెను. భ్రుగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట, ద్వితీయ తరంగమందలి శ్రీ రామకధ, పద్మావతి పూర్వ జన్మ వృత్తాంతములు, తృతీయ తరంగమందలి శ్రీ కృష్ణావతార ఘట్టములు, పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టములు మిక్కిలి హ్రుద్యములు గా నున్నవి. కవి గారి వర్ణనలు సహజములును , భావ గంభీరములునైనదృశ్యములనుగంభీరములునైన దృశ్యములను సాక్షత్కరింప జేయుజేయుచున్నవి. - చున్నవి.......డాక్టర్ .దివాకర్ల వేంకటావధాని , హైదరాబాదు ,01.02.198౦.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]