వేంకట పార్వతీశ కవులు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
శీర్షిక ఏర్పాటు, సమాచారం చేర్పు
పంక్తి 1:
వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు.
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులు "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు.