వేంకట పార్వతీశ కవులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. [[బాలాంత్రపు వెంకటరావు]], [[ఓలేటి పార్వతీశం]] వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు.
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులు "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".