ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q983067 (translate me)
భాషా సవరణ
పంక్తి 1:
{{అయోమయం}}
[[File:Yudishthira wrestling with Karna.jpg|thumb|కర్ణునితో పోరాడుతున్న ధర్మరాజు.]]
'''యుధిష్ఠరుడుయుధిష్ఠిరుడు''' లేదా '''ధర్మరాజు''' [[పాండవులు|పాండవ]] ఆగ్రజుడు.[[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొఇతిహాసంలో [[యముడు|యమధర్మరాజు]]ఒక ప్రధాన అంశపాత్ర. [[పాండు రాజు]] సంతానంసంతానమైన [[పాండవులు|పాండవులలో]] పెద్దవాడు. [[కుంతి]] కి [[యముడు|యమధర్మరాజు]] కి కలిగినఅంశతో సంతానంజన్మించాడు.
 
 
తండ్రిపాండురాజు మరణానంతరం పాండవులను [[భీష్ముడు]] మరియు పెదతండ్రి, [[దృతరాష్ట్రుడుధృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పాండుకుమారులను పెంచారు. ఉత్తమ గురువులైన [[కృపాచార్యుడు]] మరియు [[ద్రోణాచార్యుడు]] వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన దృతరాష్ట్రుడుధృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
 
విద్యాభ్యాసాలువిద్యాభ్యాసం పూర్తయిన తరువాత దృతరాష్ట్రుడుధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచియిచ్చాడుపంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] కోరిక మేరకు ఇంద్రుడు పంపిన [[విశ్వకర్మ]] [[ఇంద్ర ప్రస్థంఇంద్రప్రస్థం]] అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.
 
 
ధర్మరాజు తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు [[రాజసూయ యాగం]] దిగ్విజయంగా నిర్వహిస్తాడునిర్వహించాడు. శ్రీకృష్ణునియాగ ప్రోత్సాహంతో భీముడు జరాసంధుణ్ణి సంహరిస్తాడు.సభలో శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇఛ్ఛి పూజించాడు. సభలో పెద్దలనందరినీ, శ్రీకృష్ణుడుసందర్భంగా తనను అవమానించిన చేది రాజైన [[శిశుపాలుడు|శిశుపాలుని]] శిరస్సును శ్రీకృష్ణుడు [[సుదర్శన చక్రం]]తో ఖండిస్తాడుఖండించాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన [[దుర్యోధనుడు]] అవమానింపబడతాడు.అవమానానికి గురయ్యాడు.
 
 
అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన [[శకుని]] చేతిలో ధర్మరాజు వరుసగా తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. సభలోకి రావడానికి సందేహిస్తున్న పాంచాలిని [[దుశ్శాసనుడు]] తలవెంట్రుకలుపాంచాలిని పట్టి జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వస్తాడువచ్చాడు. ద్రౌపదిద్రౌపదిని వస్త్రాన్నివివస్త్రను అపహరించవలసిందనిచయ్యవలసినదిగా దురోధనుడుదుర్యోధనుడు తమ్మున్నితమ్ముని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణునిశ్రీకృష్ణుడు అనుగ్రహంద్రౌపదికి వల్లఅక్షయమైన ద్రౌపదివస్త్రాలను కట్టుకొన్న వస్త్రం అంతులేని అక్షయ వలువలుగా మారి నిండు సభలోఅనుగ్రహిమ్చి ఆమె గౌరవంమానాన్ని దక్కిందిరక్షించాడు. ధృతరాష్ట్రుడు కొడుకుతన చేసినకుమారుడి తప్పును గ్రహించి, వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.
 
మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలుస్తాడుపిలిచాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యంమళ్ళీ వల్ల మళ్ళా ఓడిపోతాడుఓడిపోయాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
 
మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యం వల్ల మళ్ళా ఓడిపోతాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
 
 
అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటాకువెళ్ళిన భీమున్ని కొండచిలువ గట్టిగా చుట్టేసింది. ధర్మరాజు తమ్మున్ని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి [[నహుషుడు]] అనే మహారాజయ్యాడు.
 
 
అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటాకువెళ్ళినవేటకువెళ్ళిన భీమున్నిభీముని కొండచిలువ గట్టిగాచుట్టేసి చుట్టేసిందిభక్షించబోయింది. ధర్మరాజు తమ్మున్నితమ్ముని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి [[నహుషుడు]] అనే మహారాజయ్యాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు