యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యలమంచిలి వెంకటప్పయ్య ''' [[హేతువాది]]. 1898లో జన్మించారు. [[స్వాతంత్ర సమర యోధుడు]]. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. [[చెరుకువాడ నరసింహం]] [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. [[మంత్రాలులేని వివాహాలు]], [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==జననం: మరణం== 30 డిశెంబరు 1898. ... 1 మర్చి 1997 (98 సంవత్సరాలు)
==తలలి దండ్రులు== తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.
==కుటుంబం== పెద్ద కమ్మ రైతు కుటుంబం: ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.
===రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు.... వారి మాటల్లోనే....===
 
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద అక్షరాలు నేర్చుకోవడానికి పిడకల చచ్చికలు గల చిన్న తాటాకు బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.
 
; నేను ఆంధ్ర నామ సంగ్రహము, గజేండ్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము.. చదివాను. అమర కోశము కంఠస్థ పరచాను. ఈ పుస్తకాలన్నీ నా 14 ఏండ్ల లోపలే చదివాను.
 
;మాబడికి ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సెలల్వులుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క్ కని, విలువగల గారి నాణెమును పంతులకు ఇవ్వాలి.
 
;ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
<br />
==రాసిన పుస్తకాలు==