ఆది శంకరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
కనకధారా_స్తోత్రం
పంక్తి 24:
* [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు]]లకు, [[భగవద్గీత]]కు, [[బ్రహ్మసుత్రాలు|బ్రహ్మసూత్రాల]]కు, [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు సహస్ర నామాలకు]] భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి.
* [[శృంగేరి]], [[ద్వారక మఠం|ద్వారక]], [[పూరీ మఠం|పూరి]], [[జ్యోతిర్మఠం]] - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
* [[s:గణేశ పంచరత్న స్తోత్రము|గణేశ పంచరత్న స్తోత్రం]], [[భజ గోవిందం]], [[లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం]], [[కనకథారాకనకధారా స్తోత్రం]],[[శివానందలహరి]], [[సౌందర్యలహరి]] వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
==జీవిత గాధ==
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు [[శంకర విజయం]] అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - <ref>{{cite web|url=http://www.advaita-vedanta.org/avhp/sankara-vijayam.html |title=The ''Sankaravijaya'' literature |accessdate=2006-08-23 |author=Vidyasankar, S.}}</ref><ref>{{cite book
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యుడు" నుండి వెలికితీశారు