శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుత్తురిణి నియోజిక వర్గంనుండి ఎ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు.

O.S. Manian
జననం
O.S. Manian

(1954-04-29) 1954 ఏప్రిల్ 29 (వయసు 69)[1]
జాతీయత India
పౌరసత్వం India
విద్యP.U.C. (Class XII)[1]
విద్యాసంస్థKathir Mohaitheen College, Athirampattinam, తమిళనాడు[1]
వృత్తిPolitician & Agriculturist
క్రియాశీల సంవత్సరాలు1995 - date
రాజకీయ పార్టీAll India Anna Dravida Munnetra Kazhagam[1]
జీవిత భాగస్వామిMrs. Kalaiselvi[1]
పిల్లలు02
తల్లిదండ్రులుMr. Somuthevar (father) & Mrs. Kasambuammal (mother)[1]

బాల్యము మార్చు

శ్రీ ఒ.ఎస్. మణియన్ గారు 1954 వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 29 నాడు తమిళనాడు లోని నాగపట్టిణం జిల్లాలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ. సోముతెవార్, శ్రీమతి కాసంబుమ్మాళ్. వీరి విద్యాభాసం అథిరంపట్టినంలో కొనసాగింది.

కుటుంబము మార్చు

వీరు సెప్టెంబరు 5... 1976 లో కలైసెల్విని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు. వీరు స్వతహాగా వ్యవసాయ ధారుడు.

రాజకీయ ప్రస్తానం మార్చు

వీరు 1995 - 2001 మధ్య కాలంలో రాజ్య సభ సభ్యునిగా కొనసాగారు. ఆతర్వాత శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15వ నియోజకవర్గంలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుతురై నియోజకవర్గం నుండి ఐ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు. వీరు కామర్స్ కమిటీలోను, రూల్స్ కమిటీ వంటి పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా పనిచేశారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Biography". Lok Sabha Website. Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-25.