కొత్త బంగారు లోకం

కొత్త బంగారు లోకం 2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు.

కొత్త బంగారు లోకం
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
రచనశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతదిల్ రాజు
తారాగణంవరుణ్ సందేశ్,
జయసుధ,
ప్రకాష్ రాజ్
రావు రమేశ్,
శ్వేతా ప్రసాద్
ఛాయాగ్రహణంఛోటా కే. నాయుడు
కూర్పుమార్తాండ్ కే. వెంకటేశ్
సంగీతంమిక్కీ జె. మేయర్
విడుదల తేదీ
9 అక్టోబర్ 2008
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

మాధ్యమిక విద్య (ఇంటర్) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించిన ఆకర్షణ తదనంతర పరిణామాలు కథానేపథ్యము. విశాఖపట్నం సముద్రతీరంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.

తారాగణం మార్చు

 
ప్రకాష్ రాజ్

సాంకేతిక వర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • కళాశాలలో, రచన: శ్రీకాంత్ అడ్డాల , గానం.కృష్ణచైతన్య , శశి కిరణ్ , ఆదిత్య, సిద్ధార్థ, క్రాంతి
  • నిజంగా నేనేనా , రచన: అనంత్ శ్రీరామ్ , గానం.కార్తీక్
  • నీ ప్రశ్నలు , రచన;సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం
  • నేనని నీవని , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.శ్వేతాపండిట్
  • ఓకే అనేశా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. నరేష్ అయ్యర్ , కళ్యాణి నాయర్
  • కన్ఫ్యూజన్ , రచన: అనంత శ్రీరామ్ ,గానం. కృష్ణచైతన్య, మిక్కీ జే మేయర్.


పురస్కారములు మార్చు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2008 నంది పురస్కారాలు[1] ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు గెలుపు
2008 నంది పురస్కారాలు ఉత్తమ సంగీతదర్శకుడు మిక్కీ జె. మేయర్ గెలుపు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు