తూర్పు మధ్య రైల్వే
భారతదేశం లోని 16 భారతీయ రైల్వే మండలాలు లలో తూర్పు మధ్య రైల్వే (ఈస్ట్ సెంట్రల్ రైల్వే) ఒకటి.[1] ఈ రైల్వే జోన్ హాజీపూర్ (అయోమయ నివృత్తి) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 5 రైల్వే డివిజన్లు ఉన్నాయి. పూర్వపు ఉత్తర తూర్పు రైల్వే జోన్ లోని సోన్పూర్ డివిజను, సమస్తిపూర్ డివిజన్, దానపూర్ డివిజను,, తూర్పు రైల్వే జోన్ లోని ముఘల్ సరాయ్ డివిజను, ధన్బాద్ డివిజన్లు కలసి తూర్పు మధ్య రైల్వేలో ఉన్నాయి.
చరిత్ర
1996, సెప్టెంబరు 8 న భారతీయ రైల్వేలో పదహారవ జోన్గా తూర్పు మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు
సెక్షన్లు
రైలు మార్గములు
- హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
- గ్రాండ్ కార్డ్ రైలు మార్గము
- బరౌని-గోరఖ్పూర్ రైలు మార్గము
- రక్సౌల్-జాయ్నగర్ రైలు మార్గము
- ముజఫర్పూర్-గోరఖ్పూర్ రైలు మార్గము వయా (హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ )
సెక్షన్లు
లోకో షెడ్లు
ముఖ్యమైన రైళ్లు జాబితాలు
బయటి లింకులు
- https://web.archive.org/web/20051221041418/http://www.ecr.indianrail.gov.in/ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వెబ్ సైట్
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-27. Retrieved 2015-02-21.