ద్వారం లక్ష్మి

హిందుస్థానీ గాయకురాలు

ద్వారం లక్ష్మి భారతీయ క్లాసికల్, హిందుస్థానీ సంగీతకారులు. ఆమె మీరాబాయి, తులసిదాసు, ఇతర సంగీత స్వరకత్వమ ఆధ్యాత్మిక గీతాలను ఆలాపిస్తుంటారు.

ద్వారం లక్ష్మి
జననంనెల్లూరు, భారతదేశము
సంగీత శైలిభారతీయ క్లాసిక్ సంగీతం
వృత్తిగాయకురాలు

కెరీర్ మార్చు

ఆమె 2007, 2008 లలో రేడియో సంగీత సమ్మేళన్ లో పాల్గొన్నారు. ఆమె కర్ణాటక సంగీత అభివృద్ధికోసం అనేక వర్క్‌షాప్ లను నిర్వహించారు.

కుటుంబం మార్చు

ఆమె ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు "సంగీత కళానిథి" పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు యొక్క మనుమరాలు.[1] ఆమె "సంగీత కళాప్రపూర్ణ" ద్వారం భావనారాయణ రావు, "వీణా విధుషి" బిరుదాంకితురాలు "శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ" దంపతుల కుమార్తె.[2] ఆమె సోదరుడు విశాఖపట్నం స్టీలు ప్లాంటులో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న ద్వారం అనంత వెంకటస్వామి.[3] ఆమె సోదరుడైన డా. ద్వారం త్యాగరాజ్, కూడా ప్రముఖ గాయకుడు.

మూలాలు మార్చు

  1. The Hindu : Arts / Music : Sharp manodharma
  2. Bhavanarayana Rao Dwaram, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 401-2.
  3. "VizagCityOnline.com - Personality Profile". Archived from the original on 2018-09-28. Retrieved 2016-05-08.

ఇతర లింకులు మార్చు