పగిడిపల్లి రైల్వే స్టేషను

పగిడిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PGDP) అనేది భుువనగిరిి జిల్ల్లాలోని బీబీనగర్ సమీపంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది నడికుడి రైలు మార్గము కలిసే సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము నందు ఉన్నది.[1] ఈ స్టేషనులో రెండు ప్లాట్ ఫారములు ఉన్నాయి. రోజూ రెండు రైళ్ళు ఆగుతాయి.

పగిడిపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationజాతీయ రహదారి 163 (భారతదేశం), వరంగల్ హైదరాబాద్ హైవే, (NH 163), తెలంగాణ
భారత దేశము
Coordinates17°29′04″N 78°49′14″E / 17.484537°N 78.820592°E / 17.484537; 78.820592
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం (భూమి మీద)
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుPGDP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-04. Retrieved 2018-12-31.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము