పాణ్యం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో గలదు.

పాణ్యం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°31′12″N 78°21′0″E మార్చు
పటం

చరిత్ర మార్చు

2007లో జరిపిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పు వైఎస్సార్సీపీ 122476 గౌరు చరితా రెడ్డి మహిళా టీడీపీ 78619
2014 257 పాణ్యం జనరల్ గౌరు చరితా రెడ్డి మహిళా వైఎస్సార్సీపీ 72245 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M స్వతంత్ర అభ్యర్థి 60598
2009 257 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 63323 Byreddy Rajasekher Reddy M తె.దే.పా 54409
2004 184 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 63077 బిజ్జం పార్థసారథి రెడ్డి M తె.దే.పా 59469
1999 184 పాణ్యం జనరల్ బిజ్జం పార్థసారథి రెడ్డి M తె.దే.పా 63333 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 42087
1994 184 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 72629 K. Chandra Sekhara Reddy M తె.దే.పా 35240
1993 By Polls పాణ్యం జనరల్ K.V.B. Reddy M INC 67306 Smt. Renuka Chaudhary M తె.దే.పా 35695
1989 184 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 55692 Satyanarayana Reddy Bijjem M తె.దే.పా 40675
1985 184 పాణ్యం జనరల్ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి M INC 38712 Bijjam Satyanarayana Reddy M తె.దే.పా 34653
1983 184 పాణ్యం జనరల్ చల్లా రామకృష్ణారెడ్డి M IND 34873 Munagala Bala Rami Reddy M INC 29168
1978 184 పాణ్యం జనరల్ Erasu Ayyapu Reddy M JNP 35588 Balarami Reddi Munagala M INC (I) 26838
1972 184 పాణ్యం జనరల్ Erasu Ayyapu Reddy M INC    Uncontested         
1967 181 పాణ్యం జనరల్ V. Reddy M IND 26354 E. A. Reddy M INC 24770


2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి రాజశేఖరరెడ్డి పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి విష్ణువర్థన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గొళ్ళ సుద్దల నాగరాజు, లోక్‌సత్తా పార్టీ తరఫున ఎం.పద్మ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009