పెదకూరపాడు రైల్వే స్టేషను

పెదకూరపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKPU) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని పెదకూరపాడు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. పెదకూరపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] రాష్ట్ర రాజధానిని అనుసంధానించటానికి ప్రణాళిక ప్రకారం అమరావతి-సత్తెనపల్లి-నరసరావుపేట రైలు మార్గములోని భాగంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి.[2][3]

పెదకూరపాడు రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపెదకూరపాడు , పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుపగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుPKPU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే


మూలాలు మార్చు

  1. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. pp. 1–4. Retrieved 30 November 2015.
  2. Reporter, Staff. "Survey on rail connectivity to Amaravati completed". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 20 May 2017.
  3. "Rail Vikas Nigam Limited to conduct survey to lay new railway line to Amaravati". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 20 May 2017.