మదర్ ఇండియా 1992 లో విడుదలైన సినిమా. డిడిఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో, బివి రమణారెడ్డి దర్శకత్వంలో టి.డివాకర్ రావు నిర్మించాడు. ఇందులో జగపతి బాబు, శారద, సింధుజా ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][2]

మదర్ ఇండియా
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.వి.రమణారెడ్డి
నిర్మాణం టి.దివాకరరావు
రచన పరుచూరి సోదరులు
తారాగణం జగపతి బాబు ,
శారద
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం ఐ.ప్రతాప్
కూర్పు బి.సత్యం
నిర్మాణ సంస్థ టి.డి.ఆర్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇతివృత్తం మార్చు

ప్రభుత్వం యొక్క 1960 ల్యాండ్ సీలింగ్ చట్టం కారణంగా ఒక కుటుంబం ఎలాఅ బాధపడిందనేది ఈ చిత్ర కథ. రాజ్యలక్ష్మి ( శారద ), ఆమె కుమారుడు శివాజీ ( జగపతి బాబు ) రైతుల కోసం, వారి హక్కుల కోసం బ్రోకర్లకు, మధ్యవర్తులకు, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా పోరాడుతారు.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."అమ్మో అమ్మో"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:58
2."జనక జనకా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:55
3."నీలమణి"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:49
4."అత్తో అత్తా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:04
5."లజ్జా గుమ్మాడి"మనో, కె.ఎస్.చిత్ర4:34
Total length:24:40

మూలాలు మార్చు

  1. "Heading".
  2. "Heading-2". Archived from the original on 2015-02-11. Retrieved 2020-08-20.