ముల్క్ రాజ్ ఆనంద్

భారతదేశ రచయిత

ముల్క్ రాజ్ ఆనంద్ (1905 డిసెంబర్ 12 - 2004 సెప్టెంబర్ 28) భారతీయ ఆంగ్ల రచయిత. ఈయన రచనల్లో ఎక్కువగా సాంప్రదాయ భారతీయ సమాజంలోని పేద ప్రజల జీవిత ఇతివృత్తాలు చిత్రీకరించాడు.

ముల్క్ రాజ్ ఆనంద్
పుట్టిన తేదీ, స్థలం(1905-12-12)1905 డిసెంబరు 12
పెషావర్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది)
మరణం2004 సెప్టెంబరు 28(2004-09-28) (వయసు 98)
పుణె, మహారాష్ట్ర
వృత్తిరచయిత
పూర్వవిద్యార్థికేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
లండన్ యూనివర్సిటీ కాలేజ్
ఖల్సా కాలేజ్, అమృత్‌సర్
కాలం20 వ శతాబ్దం
గుర్తింపునిచ్చిన రచనకూలీ (నవల); అన్‌టచబుల్
పురస్కారాలుసాహిత్య అకాడెమీ అవార్డు (1971)
పద్మభూషణ్ (1967)
అంతర్జాతీయ శాంతి బహుమతి (1953)
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములుషిరీన్ వజీఫ్ దార్

సంతకం

మూలాలు మార్చు