శ్రీ అవధూత కాశినాయన మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం


శ్రీ అవధూత కాశి నాయన మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక అవధూత పేరు మీద ఏర్పడిన మండలం. నరసాపురం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°03′07″N 78°55′55″E / 15.052°N 78.932°E / 15.052; 78.932
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంనరసాపురం
Area
 • మొత్తం414 km2 (160 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం30,532
 • Density74/km2 (190/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953

మండలం పేరు వెనుక చరిత్ర మార్చు

 
అవధూత కాశినాయన ఒక ఆధ్యాత్మిక గురువు.

అవధూత కాశినాయన ఒక ఆధ్యాత్మిక గురువు.ఇతను ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించాడు. అతని జ్ఞాపకార్ధం ఇదే మండలం లోని నరసాపురం పరిపాలనా కేంద్రంగా శ్రీ అవధూత కాశినాయన మండలం అనే పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అక్కంపేట
  2. బాలాయపల్లె
  3. గంగనపల్లె
  4. గుంటువారిపల్లె
  5. ఇటిగుళ్లపాడు
  6. కత్తెరగండ్ల
  7. మూలపల్లె
  8. నరసాపురం
  9. నాయునిపల్లె
  10. ఓబులాపురం
  11. పిట్టిగుంట
  12. రాంపాడు
  13. సావిశెట్టిపల్లె
  14. ఉప్పలూరు
  15. వంకమర్రి
  16. వరికుంట

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు