షిర్డీ లోక్సభ నియోజకవర్గం
(షిర్డీ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
షిర్డీ లోక్సభ నియోజకవర్గం (Shirdi Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో శివసేన పార్టీకి చెందిన భావ్సాహెబ్ వాక్చౌరే విజయం సాధించాడు.
షిర్డీ లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°48′0″N 74°30′0″E |
నియోజకవర్గ పరిధిలోని సెగ్మెంట్లు మార్చు
ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు మార్చు
- 2009: భావ్సాహెబ్ రాజారాం వాక్చౌరే (శివసేన పార్టీ)
2009 ఎన్నికలు మార్చు
2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి భావ్సాహెబ్ రాజారాం వాక్చౌరే తన సమీప ప్రత్యర్థి ఆర్పీఐ (ఏ) పార్టీకి చెందిన రాందాస్ అథవలేపై 1,32,751 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. భావ్సాగెబ్కు 3,59,921 ఓట్లు రాగా, రాందాస్కు 2,27,170 ఓట్లు వచ్చాయి.