సయ్యద్ జాఫ్రీ

భారతీయ నటుడు

సయ్యద్ జాఫ్రీ (8 జనవరి 1929 – 15 నవంబర్ 2015) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమాలతోపాటు హలీవుడ్ సినిమాల్లో నటించి, “షత్రంజ్ కె ఖిలాడి” సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు.[1] సయ్యద్‌ జాఫ్రీ 1977లో జరిగిన ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌లో 'ది చెస్‌ ప్లేయర్స్‌' సినిమాలో నటనకుగాను 'ఉత్తమ సహాయ నటుడు' పురస్కారం.

సయ్యద్ జాఫ్రీ

జననం(1929-01-08)1929 జనవరి 8
మలేర్‌కొట్లా, పంజాబ్,భారతదేశం)
మరణం2015 నవంబరు 15(2015-11-15) (వయసు 86)
సమాధి స్థలంగున్నెర్స్బర్య్ సిమెట్రీ
పౌరసత్వంబ్రిటిష్
ఇండియన్ (ముందు)
విద్యఅలాహాబాద్ యూనివర్సిటీ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1961–2011
జీవిత భాగస్వామి
(m. 1958; div. 1966)
జెన్నిఫర్ సోరెల్
(m. 1980)
పిల్లలు3, including (సకినా జాఫ్రీ)
బంధువులుకియారా అద్వానీ (మేనకోడలు)
సన్మానాలుOBE (1995)
పద్మ శ్రీ (2016; మరణాంతరం)

మూలాలు మార్చు

  1. Mana Telangana (16 November 2015). "నటుడు సయ్యద్ జాఫ్రీ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.

బయటి లింకులు మార్చు