సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి

సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజి, బి గంగారం, ఖమ్మం జిల్లా, తెలంగాణలో సత్తుపల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం-రాజమండ్రి రాష్ట్ర రహదారి పక్కన స్థాపించబడింది. ఎస్ఎస్ఐటి అను సంక్షిప్త నామమున ఈ కాలేజీ సుపరిచితం. ఖమ్మం జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థగా పేరు గాంచింది. జవహరలాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంకి అనుబంధంగా నడుస్తుంది .అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్చే గుర్తింపబడింది .

సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి
ఇంజనీరింగ్ కళాశాల వెలుపలి దృశ్యం
రకంవిద్య సంస్థ
స్థాపితం2001 (2001)
స్థానంబి గంగారం, ఖమ్మం, భారతదేశము
17°11′49″N 80°53′59″E / 17.19694°N 80.89972°E / 17.19694; 80.89972

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు