భరత మాత

భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ రూపం

భరత మాత అనగా భారతదేశం తల్లి. ఆమె జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఆమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.[1]

భారత మాత
అబనీంద్రనాథ్ టాగోర్ చిత్రించిన భరతమాత చిత్రం
కన్యాకుమారిలో ఉన్న భరతమాత విగ్రహం
యానాంలో సింహంతో సహా ఉన్న భరతమాత విగ్రహం

చారిత్రక కోణం సవరించు

భరతమాత చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీచే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ 1882 నవల ఆనందమాత్(Anand Math) పరిచయ భక్తిగీతం "వందేమాతరం", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ గీతంగా మారింది.

నెల్లూరుజిల్లా పెంచలకోనలోని భరతమాత మందిర చిత్రాలు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "Life and Times of Bharat Mata - Sakshi". web.archive.org. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=భరత_మాత&oldid=3882742" నుండి వెలికితీశారు