వనస్పతి రాగము

(భానుమతి రాగము నుండి దారిమార్పు చెందింది)

వనస్పతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 4వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో, ఈ రాగాన్ని భానుమతి రాగం అంటారు.[1][2][3]

Vanaspati scale with shadjam at C

రాగ లక్షణాలు మార్చు

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G1 M1 P D2 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D2 P M1 G1 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఇది 40 మేళకర్త నవనీతం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు మార్చు

చాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు మార్చు

వనస్పతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రసాలి రాగం ఒకటి.

మూలాలు మార్చు

  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras