భీమవరం రెవెన్యూ డివిజను

భీమవరం రెవెన్యూ డివిజను, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 9 మండలాలు ఉన్నాయి. భీమవరం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు.

నర్సాపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
ప్రధాన కార్యాలయంనర్సాపురం
మండలాల సంఖ్య10

మండలాలు మార్చు

  1. అత్తిలి
  2. భీమవరం
  3. వీరవాసరం
  4. పాలకోడేరు
  5. ఉండి
  6. కళ్ళ
  7. ఆకివీడు
  8. తాడేపల్లిగూడెం
  9. పెంటపాడు

మూలాలు మార్చు

  1. "District Census Handbook - West Godavari" (PDF). Census of India. pp. 22–23. Retrieved 5 February 2016.
  2. "Urban Local Bodies". Commissioner & Director of Municipal Administration - Government of Andhra Pradesh. National Informatics Centre. Archived from the original on 11 February 2015. Retrieved 30 March 2022.