భీమారం మండలం

భీమారం మండలం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల రెవిన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[1] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974 లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా భీమారం మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2][3]

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

భీమారం మండలం 21,362 మంది జనాభాతో, 9 రెవిన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైంది.[4]

  1. గోవిందారం
  2. భీమారం
  3. పసునూరు
  4. మన్నెగూడెం
  5. ఒడ్డాడు
  6. లింగంపేట
  7. రాగోజిపేట
  8. రంగాపూర్
  9. వెంకటరావుపేట

మూలాలుసవరించు

  1. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  2. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  3. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  4. Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.

వెలుపలి లంకెలుసవరించు