భీమారం మండలం
భీమారం మండలం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల రెవిన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[1] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974 లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా భీమారం మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2][3]
మండలం లోని గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
భీమారం మండలం 21,362 మంది జనాభాతో, 9 రెవిన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైంది.[4]
మూలాలుసవరించు
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.