మంత్రాలయం మండలం

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
(మంత్రాలయము మండలం నుండి దారిమార్పు చెందింది)

మంత్రాలయం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°56′31″N 77°25′41″E / 15.942°N 77.428°E / 15.942; 77.428
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంమంత్రాలయము
Area
 • మొత్తం193 km2 (75 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం61,294
 • Density320/km2 (820/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1012

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 61,294 -అందులో పురుషులు 30,466 - స్త్రీలు 30,828

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ డివిజన్లు మార్చు

  1. బుడూరు
  2. చిలకలదోన
  3. దిబ్బనదొడ్డి
  4. కాచాపురం
  5. కగ్గళ్లు
  6. కలుదేవకుంట
  7. మాధవరం
  8. మాలపల్లె
  9. మంచాల
  10. పరమనదొడ్డి
  11. రాచుమర్రి
  12. రాంపురం
  13. సింగరాజనహళ్లి
  14. సౌలహళ్లి
  15. సుగూరు
  16. సుంకేశ్వరి
  17. టీ.నారాయణపురం
  18. వీ.తిమ్మాపురం
  19. బసపురం
  20. చేత్నిహళ్లి

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు