మహావీర్ జయంతి

జైనమతం యొక్క 24వ మరియు చివరి తీర్థంకరుడైన మహావీరుని జన్మదినాన్ని జరుపుకునే రోజు

అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు . బీహార్ లో వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణించారు, యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి . 32ఏళ్ళ పాటు అహింసా ధర్మముతో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు .

మహావీర్
మహావీరుని శిల్పం.
జననంIndia
నివాస ప్రాంతంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
వృత్తిజైన మత ప్రచారకుడు
ముందు వారుపర్షవ
తర్వాత వారులేరు
రాణి త్రిసలాతో నవజాత మహావీరుడు