రాజేంద్ర అర్లేకర్

రాజేంద్ర అర్లేకర్(ఆంగ్లం:Rajendra Arlekar)(జననం 1954 ఏప్రిల్ 23 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజేంద్ర అర్లేకర్
రాజేంద్ర అర్లేకర్


హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నరు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జులై 13
ముందు బండారు దత్తాత్రేయ

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-23) 1954 ఏప్రిల్ 23 (వయసు 70)
పనాజీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అనఘా అర్లేకర్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు http://www.rajendraarlekar.in

రాజకీయ జీవితం మార్చు

అర్లేకర్ చిన్నతనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. 1989 లో ఇతను భారతీయ జనతా పార్టీలో చేరిక అయ్యాడు. 1980 దశాబ్దం కాలంలో గోవా రాష్ట్ర బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాతి కాలంలో లో ఆ రాష్ట్రంలోని బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీగా, గోవా పారిశ్రామిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్గా, గోవా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఇంకా వెనకబడ్డ తరగతుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా వివిధ పదవులు చేపట్టాడు.[2]

మూలాలు మార్చు

  1. "Pernem MLA Rajendra Arlekar takes oath as minister - Times of India". indiatimes.com. Retrieved 9 January 2018.
  2. "Ex-Goa Speaker Rajendra Arlekar is new Himachal Governor | english.lokmat.com". Lokmat English (in ఇంగ్లీష్). 2021-07-06. Retrieved 2021-07-06.