లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (పెన్న అహోబిలం)

అనంతపురం జిల్లా పెన్నా అహోబిలంలోని పెన్నా నది తీరంలో ఉన్న దేవాలయం.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నా అహోబిలంలోని పెన్నా నది తీరంలో ఉన్న దేవాలయం.[1][2]

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
దేవాలయ గోపురం
దేవాలయ గోపురం
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
సంస్కృతి
దైవంలక్ష్మీనరసింహస్వామి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ15వ శతాబ్దం

ఆలయ చరిత్ర మార్చు

5 అడుగుల 3 అంగుళాల కొలత గల లక్ష్మినరసింహ స్వామి పాదముద్రపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉదయం 8.00 నుండి 11.00 వరకు, సాయంత్రం 5.30 నుండి 8.30 వరకు దేవాలయానికి సందర్శన సమయాలు. ఇది వివాహ వేడుకలకు పేరొందిన ప్రదేశం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ గ్రాండ్ కార్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.[3]

ప్రదేశం మార్చు

ఇది నంద్యాల నుండి 220 కి.మీ.ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 185 కి.మీ.ల దూరంలో, అనంతపురం నుండి 41 కి.మీ.ల దూరంలో, ఉరవకొండ నుండి 12 కి.మీ.ల దూరంలో ఉంది.[4]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Lakshmi Narasimha Swamy Temple |PennaAahobilam|Ananthapur Temples |Temples in Ananthapur". manatemples.net. Archived from the original on 2016-01-16. Retrieved 2021-05-24.
  2. "Penna Ahobilam Anantapur | Penna Ahobilam timings, history, images, best time". holidify.com. Retrieved 2021-05-24.
  3. "PENNA AHOBILAM - SRI LAKSHMI NARASIMHA SWAMY DEVALAYAM - Hello Ananthapuram". helloananthapuram.com. Retrieved 2021-05-24.[permanent dead link]
  4. "Penna Ahobilam - Anantapur". anantapur.com. Archived from the original on 2021-05-24. Retrieved 2021-05-24.

బయటి అంకెలు మార్చు