వాడని మల్లి

(వాడనిమల్లి నుండి దారిమార్పు చెందింది)

వదాని మల్లి 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. మురుగన్ అండ్ కో బ్యానర్ పై ఎం.మురుగన్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.వి.ఎం.మురుగన్ దర్శకత్వం వహించాడు. నందకుమార్, సుప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా చీకటి కళ్ళు అనే నవల ఆధారంగా నిర్మించబడింది.

వాడనిమల్లి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం మురుగన్
తారాగణం నందకుమార్,
సుప్రియ ,హరిబాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం.మురుగన్ & కో
భాష తెలుగు

తారాగణం మార్చు

  • నందకుమార్
  • సుప్రియ
  • హరిబాబు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎ.వి.ఎం. మురుగన్
  • స్టూడియో: ఎ.వి.ఎం. మురాగన్ అండ్ కో
  • నిర్మాత: ఎం. మురుగన్
  • విడుదల తేదీ: డిసెంబర్ 25, 1981
  • సమర్పించినవారు: విమల దేవి
  • సంగీత దర్శకుడు: సత్యం చెళ్ళపిళ్ళ

మూలాలు మార్చు

  1. "Vadani Malli (1981)". Indiancine.ma. Retrieved 2020-09-11.

బాహ్య లంకెలు మార్చు