పుస్తకం, లింక్ |
రచయిత |
కాటగిరీ |
పుస్తకం గురించి |
డి.ఎల్.ఐ. బార్కోడ్ |
ప్రచురణ సంవత్సరం
|
కచ దేవయాని [1] |
ముత్తరాజు సుబ్బారావు |
నాటకం, పౌరాణిక నాటకం |
కచుడు దేవతల్లోని వాడు. మరణించినవారిని తిరిగి జన్మింపజేసే విద్య-మృతసంజీవని. దానిని సాధించేందుకు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద చేరి ఆయన కూతురు దేవయానిచే మోహింపజేసుకుని తుదకు ఆ విద్యను సాధిస్తాడు. సుబ్బారావు కవి ఈ ఇతివృత్తం నాటకీకరించారు. |
2030020024796 |
1938
|
కచ్ఛపీశుతులు [2] |
ఆదిభట్ల నారాయణదాసు |
కవితా సంకలనం |
|
2990100071372 |
1974
|
కట్టమంచి(పుస్తకం) [3] |
జి.జోసెఫ్ |
జీవితచరిత్ర |
|
2020010005751 |
1960
|
కట్టమంచి 'ముసలమ్మ మరణం'-పరిశీలన [4] |
కె.దామోదరరెడ్డి |
పరిశీలనాత్మక గ్రంథం |
|
2990100061614 |
1987
|
కట్టా వరదరాజకవి ద్విపదరామాయణము-ఒక పరిశీలనము [5] |
కడియాల వెంకటరమణ |
ఆధ్యాత్మిక సాహిత్యం, ద్విపద కావ్యం, ఇతిహాసం, పరిశీలనాత్మక గ్రంథం |
|
2990100028519 |
1998
|
కట్టు తెగిన పిల్ల [6] |
శరత్ బాబు |
నవల |
|
2020010005752 |
1960
|
కఠోపనిషత్తు [7] |
స్వామి చిన్మయానంద |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005748 |
1952
|
కఠోపనిషత్తు [8] |
కనుపర్తి మార్కండేయశర్మ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005749 |
1945
|
కఠోపనిషదార్య భాష్యము [9] |
అన్నే కేశవాచార్య |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034757 |
2000
|
కడప జిల్లా శాసనాలు సంస్కృతి చరిత్ర [10] |
అవధానం ఉమామహేశ్వరశాస్త్రి |
చరిత్ర |
|
2990100028461 |
1995
|
కడపటి వీడుకోలు [11] |
దువ్వూరి రామిరెడ్డి |
పద్యకావ్యం |
|
99999990125914 |
1924
|
కడలి మీద కోన్-టికి [12] |
థార్ హెయోర్డ్ హాల్, అనువాదం:దేవరకొండ చిన్నికృష్ణశర్మ |
సాహిత్యం |
|
2020010005549 |
1957
|
కడిమిచెట్టు(నవల) [13] |
విశ్వనాథ సత్యనారాయణ |
చారిత్రాత్మక నవల |
|
2020050005877 |
1949
|
కడుపు తీపు [14] |
వేటూరి ప్రభాకరశాస్త్రి |
ఖండకావ్యం |
వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఆయన రచించిన ఖండకావ్యమిది. |
2030020024876 |
1925
|
కథల బడి(కథా సాహిత్య అలంకార శాస్త్రం [15] |
బి.ఎస్.రాములు |
పరిశోధనా గ్రంథం |
|
2990100071383 |
1998
|
కథలు గాథలు (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి)-మొదటి సంపుటం [16] |
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి |
వ్యాసాలు |
కథలు గాథలు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పలు అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం. ఈ గ్రంథంలోని వ్యాసాల్లో ఆత్మకథాత్మకమైనవి, వివాదాత్మకమైనవి, సాహిత్యాంశాల వివరణకు సంబంధించినవి ఉన్నాయి. సమకాలీన సమాజంలో అసమాన సమ్మాన గౌరవాలందుకొని ఇప్పుడు పేరుకూడా వినిపించనివారుగా మిగిలిన ఎందరో కవులు, పండితుల గురించి ఈ వ్యాసాల్లో సవివరణాత్మక ప్రస్తావనలు ఉన్నాయి. సంస్థానాలు కలిగి ఉండడమే అర్హతగా కాక ఎదుటివారు నోరు విప్పగానే పస అర్థం చేసుకుని సముచిత సన్మానాలు చేయగల జమీందారులను, విద్యాస్పర్థతో ఆయా శాస్త్రాల్లో పారంగతులైన మహాపండితుల గురించి వ్యాసాల్లో రాశారు. స్వతహాగా పండితులైనా "నాకు రెండు కళ్ళు పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి ఒక కన్నైనా పోవా"లనే మత్సరగ్రస్తుల్ని, మహానుభావులను, సామాన్యులను వేంకటశాస్త్రి అక్షరమాత్రంగానైనా నిలిపారు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి, మార్కొండపాటి చతుష్టయం, చిలకూరి చతుష్టయం, ర్యాలీ షట్కం, ఐలండు పంచకం వంటి పండితకుటుంబాల గురించి రాశారు. ఇటువంటివే కాక సోమరిసత్రాలు, ఆచారభేదాలు, సామెతలు, బ్రాహ్మణశాఖలు వంటి వైవిధ్యభరితమైన విషయాల గురించి రాశారు. దేవదాసీ జాతి కళాప్రదర్శనలు, మద్యపాన నిషేధం వంటి ఆనాటి సాంఘికాంశాల గురించి వ్యాసాలు రాశారు. ఇది రెండవ ముద్రణలోని మొదటి సంపుటం. |
2990100061612 |
1958
|
కథలు గాథలు (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి)-మూడవ సంపుటం [17] |
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి |
వ్యాసాలు |
కథలు గాథలు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పలు అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం. ఈ గ్రంథంలోని వ్యాసాల్లో ఆత్మకథాత్మకమైనవి, వివాదాత్మకమైనవి, సాహిత్యాంశాల వివరణకు సంబంధించినవి ఉన్నాయి. సమకాలీన సమాజంలో అసమాన సమ్మాన గౌరవాలందుకొని ఇప్పుడు పేరుకూడా వినిపించనివారుగా మిగిలిన ఎందరో కవులు, పండితుల గురించి ఈ వ్యాసాల్లో సవివరణాత్మక ప్రస్తావనలు ఉన్నాయి. సంస్థానాలు కలిగి ఉండడమే అర్హతగా కాక ఎదుటివారు నోరు విప్పగానే పస అర్థం చేసుకుని సముచిత సన్మానాలు చేయగల జమీందారులను, విద్యాస్పర్థతో ఆయా శాస్త్రాల్లో పారంగతులైన మహాపండితుల గురించి వ్యాసాల్లో రాశారు. స్వతహాగా పండితులైనా "నాకు రెండు కళ్ళు పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి ఒక కన్నైనా పోవా"లనే మత్సరగ్రస్తుల్ని, మహానుభావులను, సామాన్యులను వేంకటశాస్త్రి అక్షరమాత్రంగానైనా నిలిపారు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి, మార్కొండపాటి చతుష్టయం, చిలకూరి చతుష్టయం, ర్యాలీ షట్కం, ఐలండు పంచకం వంటి పండితకుటుంబాల గురించి రాశారు. ఇటువంటివే కాక సోమరిసత్రాలు, ఆచారభేదాలు, సామెతలు, బ్రాహ్మణశాఖలు వంటి వైవిధ్యభరితమైన విషయాల గురించి రాశారు. దేవదాసీ జాతి కళాప్రదర్శనలు, మద్యపాన నిషేధం వంటి ఆనాటి సాంఘికాంశాల గురించి వ్యాసాలు రాశారు. ఇది రెండవ ముద్రణలోని మొదటి సంపుటం. |
2990100061613 |
1960
|
కథలు గాథలు (దిగవల్లి శివరావు)-మొదటి భాగం [18] |
దిగవల్లి వేంకట శివరావు |
చరిత్ర |
దిగవల్లి వేంకట శివరావు ప్రముఖ చారిత్రిక రచయిత. తనకు చరిత్ర పరిశోధనలో తారసపడ్డ వింతలు, విడ్డూరాలను రాసరమ్యంగా కథలు గాథలు పేరిట రచించారు. భారతీయ చరిత్ర, ప్రజాజీవనంలో పలు విచిత్రమైన అంశాలు ఈ రచనలో ప్రస్తావనకు వచ్చాయి. |
2030020024649 |
1944
|
కథలు గాథలు (దిగవల్లి శివరావు)-రెండవ భాగం [19] |
దిగవల్లి వేంకట శివరావు |
చరిత్ర |
దిగవల్లి వేంకట శివరావు ప్రముఖ చారిత్రిక రచయిత. తనకు చరిత్ర పరిశోధనలో తారసపడ్డ వింతలు, విడ్డూరాలను రసరమ్యంగా కథలు గాథలు పేరిట రచించారు. భారతీయ చరిత్ర, ప్రజాజీవనంలో పలు విచిత్రమైన అంశాలు ఈ రచనలో ప్రస్తావనకు వచ్చాయి. |
2020050016153 |
1952
|
కథా కదంబం [20] |
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి |
పద్య కావ్యం |
|
2020010005722 |
1960
|
కథాకావ్యం (పుస్తకం) [21] |
త్యాగి (కవి) |
పద్య కావ్యం, ఖండ కావ్యం |
కథా కావ్యమనే సీరీస్లో వెలువడ్డ రెండో గ్రంథమిది. మొదటిది గద్యకావ్యమైతే ఈ రెండవ గ్రంథం పద్యకావ్యం, ఖండకావ్యమూను. ఇందులో వేర్వేరు కథలతో ఉన్న చిన్న చిన్న పద్యరచనలున్నాయి. కాకతీయ ప్రశంస, సహృదయము, మానవోదంతం, మొదలైనవి ఆ ఖండ కావ్యంలోణివి. |
2030020025609 |
1934
|
కథా కుసుమాంజలి [22] |
కోటిమర్తి నాగేశ్వరరావు |
కథల సంపుటి |
|
2020010005723 |
1952
|
కథాగానములు [23] |
అనుభావానందస్వామి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000609 |
1985
|
కథా గుచ్ఛము [24] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:శోభనాదేవి, వైకుంఠరావు |
కథల సంపుటి |
|
2020050015004 |
1929
|
కథా గుచ్ఛము-మొదటి భాగం [25] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:కారుమూరి వైకుంఠరావు |
కథల సంపుటి |
|
2020010001213 |
1929
|
కథా గుచ్ఛము-నాల్గవ భాగం [26] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:కారుమూరి వైకుంఠరావు |
కథల సంపుటి |
|
2020010005554 |
1949
|
కథానిక(పుస్తకం) [27] |
ప్రచురణ:విజ్ఞాన సాహితి ప్రచురణలు |
కథానికల సంపుటి |
|
2020050015024 |
1955
|
కథానిక స్వరూప స్వభావాలు [28] |
పోరంకి దక్షిణామూర్తి |
సాహిత్యం |
|
2020120000612 |
1988
|
కథానికలు [29] |
మునిమాణిక్యం నరసింహారావు |
కథానికల సంపుటి |
|
2020010005728 |
1951
|
కథానికా వాజ్ఙయం [30] |
పోరంకి దక్షిణామూర్తి |
కథానికల సంపుటి |
|
2020120000607 |
1975
|
కథాభారతి కన్నడ కథానికలు [31] |
సంకలనం.జి.హెచ్.నాయక్, అనువాదం.శర్వాణి |
కథా సాహిత్యం, అనువాదం |
అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా కథాభారతి అనే శీర్షికను ప్రకటించారు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు. కథాభారతిలో గుజరాతీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, పంజాబీ, ఉర్దూ మొదలైన భారతీయ భాషల్లోని ఉత్తమ కథాసాహిత్యాన్ని ఎంచి అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథం ద్వారా కన్నడ కథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. |
99999990128989 |
1995
|
కథాభారతి గుజరాతీ కథలు [32] |
అనువాదం.టి.వెంకటాచలం |
కథా సాహిత్యం, అనువాదం |
అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా కథాభారతి అనే శీర్షికను ప్రకటించారు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు. కథాభారతిలో గుజరాతీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, పంజాబీ, ఉర్దూ మొదలైన భారతీయ భాషల్లోని ఉత్తమ కథాసాహిత్యాన్ని ఎంచి అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఆ క్రమంలోనే ఈ గ్రంథం ద్వారా గుజరాతీ కథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. |
99999990175617 |
2000
|
కథా నిధి [33] |
దిగవల్లి వేంకటశివరావు |
కథల సంపుటి |
|
2990100061611 |
1954
|
కథా మంజరి [34] |
సంకలనం:మాలతీ చందూర్ |
కథల సంపుటి |
గురజాడ, విశ్వనాధ సత్యనారాయణ, గోపీచంద్,కొడవటిగంటి కుటుంబరావు, సరస్వతీదేవిల కథలను సంకలనం చేసి సంపుటిగా వెలువరించారు. |
2020050014327 |
1949
|
కథా మందారము-రెండవ సంపుటి [35] |
ఆవుల జయప్రదాదేవి |
కథల సంపుటి |
|
2020120000613 |
1979
|
కథా రచన కొత్త కదలిక [36] |
వేదగిరి రాంబాబు |
సాహిత్యం |
|
2020120000673 |
1994
|
కథా లహరి [37] |
సంపాదకుడు:శివశంకరశాస్త్రి |
కథల సంపుటి |
|
2020010005555 |
1943
|
కథా వాహిని [38] |
ఓగేటి శివరామకృష్ణ |
కథల సంపుటి |
ఓగేటి శివరామకృష్ణ అనే రచయిత రాసిన కరివేపాకు మొక్క, అర్హత, వ్యాపార లక్షణం, వేలం రేడియో, బళ్ళు-ఓడలు మొదలైన కథల సంకలనం ఇది.
|
2020120035107 |
1955
|
కథా వాహిని-14 [39] |
ముద్దంశెట్టి హనుమంతరావు |
కథల సంపుటి |
|
2020120034765 |
1955
|
కథా వీధి [40] |
సంకలనం:దుర్గానంద్ |
కథా సంపుటి, అనువాద సాహిత్యం |
|
2020010005745 |
1960
|
కథా సరిత్సాగర-బృహత్కథా మంజరీ-రెండవ భాగం [41] |
కె.సూర్యనారాయణరెడ్డి |
పరిశీలనాత్మక గ్రంథం |
బృహత్కథా శ్లోక సంగ్రహాలలో కథా, విషయాల గురించి పరిశీలనాత్మక గ్రంథం ఇది. |
2990100028518 |
1995
|
కథా సరిత్సాగరము- ద్వితీయ భాగము [42] |
వేదము వేంకటరాయ శాస్త్రి |
కథా సాహిత్యం, అనువాదం |
భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. దీనిని ప్రసిద్ధ పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి అనువదించారు. |
2030020024680 |
1942
|
కథా సరిత్సాగరము-తృతీయ భాగము [43] |
వేదము వేంకటరాయశాస్త్రి |
కథా సాహిత్యం, అనువాదం |
భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. దీనిని ప్రసిద్ధ పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి అనువదించారు. |
2030020024686 |
1952
|
కథా సరిత్సాగరము-ఆరవ భాగము [44] |
వేదము వేంకటరాయశాస్త్రి |
కథా సాహిత్యం, అనువాదం |
భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. దీనిని ప్రసిద్ధ పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి అనువదించారు. |
2030020024677 |
1912
|
కథా సరిత్సాగరము-ఒకటవ సంపుటి [45] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2030020024542 |
1950
|
కథా సరిత్సాగరము-రెండవ సంపుటి [46] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2020010005559 |
1951
|
కథా సరిత్సాగరము-మూడవ సంపుటి [47] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2030020024558 |
1951
|
కథా సరిత్సాగరము-నాల్గవ సంపుటి [48] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2020010005560 |
1951
|
కథా సరిత్సాగరము-ఐదవ సంపుటి [49] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2030020024528 |
1951
|
కథా సరిత్సాగరము-ఆరవ సంపుటి [50] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:తల్లావఝుల శివశంకర శాస్త్రి, తల్లావజ్ఝుల కృత్తివాస తీర్ధులు |
కథల సంపుటి |
|
2030020024502 |
1950
|
కథా సరిత్సాగరం-ఐదవ సంపుటి [51] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:విద్వాన్ విశ్వం |
కథా సాహిత్యం, అనువాదం |
|
2020120029246 |
1983
|
కథా సరిత్సాగరం-ఆరవ సంపుటి [52] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:విద్వాన్ విశ్వం |
కథా సాహిత్యం, అనువాదం |
|
2020120029245 |
1984
|
కథా సరిత్సాగరం-తొమ్మిదవ సంపుటి [53] |
సంస్కృత మూలం:సోమదేవభట్టు, అనువాదం:విద్వాన్ విశ్వం |
కథా సాహిత్యం, అనువాదం |
|
2020120021027 |
1985
|
కథా సాగరం [54] |
పాలంకి వెంకట రామచంద్రమూర్తి |
కథల సంపుటి |
|
2020010005731 |
1953
|
కథా సూక్తులు-సుధామూర్తులు [55] |
జి.ఎల్.ఎన్.శాస్త్రి |
సాహిత్యం |
|
2020120000672 |
2001
|
కథాషట్కము [56] |
వేలూరి శివరామ శాస్త్రి |
కథా సాహిత్యం |
శ్రీ వేలూరి శివరామశాస్త్రి జమెరిగిన పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త. కథానికా నిర్మాణంలో సిద్ధ హస్తులు. ఒక అగ్ని ప్రమాదంలో ఆయన రచనలన్నీ తగులపడగా ఆత్మవిశ్వాసం కోల్పోక తిరిగి సాహిత్య నిర్మాణం కొనసాగించిన ధీరోదాత్తులు. ఆయన రరచించిన ఆరుకథల సంకలనమే ఈ కథాషట్కము. |
2030020025089 |
1949
|
కథాంజలి [57] |
తుషార్ |
కథల సంపుటి |
|
2020010005729 |
1959
|
కదంబ కందమాలిక [58] |
సుబ్బలక్ష్మి మర్ల |
సాహిత్యం |
|
2020120032520 |
2003
|
కదంబం [59] |
ప్రచురణ:సఖ్యసాహితీ ప్రచురణలు |
కథల సంకలనం |
|
2020120004225 |
1996
|
కనకతార [60] |
సూర్యప్రకాశరావు |
నాటకం |
|
2020050015778 |
1936
|
కనకతార [61] |
ములుగు చంద్రమౌళిశాస్త్రి |
నాటకం |
|
2020050015788 |
1938
|
కనక్తారా [62] |
చందాల కేశవదాసు |
నాటకం |
నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసిన చందాల కేశవదాసు (1876 జూన్ 20 - 1956 జూన్ 14) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాసారు. ఆ కారణంగా తొలి తెలుగు సినీ గేయ రచయితగా చరిత్రలో నిలిచారు. ఈ గ్రంథం ఆయన రాసిన నాటకం. |
2030020025169 |
1931
|
కనకాంగి [63] |
పనప్పాకము శ్రీనివాసాచార్యులు |
నాటకం |
|
5010010086020 |
1900
|
కనకాభిషేకము [64] |
కాకర్ల వెంకటరమనరసింహము |
హిస్టారికల్ ఫిక్షన్ |
ఈ గ్రంథంలో ప్రౌఢదేవరాయలు శ్రీనాథునికి చేసిన కనకాభిషేక మహాగౌరవము ముఖ్యవిషయము. శ్రీనాథ మహాకవి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో అరుణగిరినాథుని ఓడించి ఆయన కంచుఢక్క పగులగొట్టించి, అక్కడ కనకాభిషేకం చేయించుకున్న విషయం సాహిత్య లోకంలో సుప్రసిద్ధం. దానినే రచయిత స్వీకరించి నవలగా కల్పన చేశారు. |
2030020024788 |
1945
|
కనకవల్లి [65] |
తేకుమళ్ళ రాజగోపాలరావు |
నాటకం |
|
2990100049410 |
|
కన్యకమ్మ నివాళి [66] |
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
సాహిత్యం |
|
2020120034729 |
1978
|
కన్నకడుపు [67] |
వైశంపాయన |
నవల |
|
2020010005658 |
1959
|
కన్యకా పురాణం [68] |
గర్రె సత్యనారాయణగుప్త |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034743 |
1956
|
కన్యకాపరమేశ్వరీ పురాణము [69] |
ములుకుట్ల పున్నయ్యశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005674 |
1956
|
కన్నకూతురు(నాటకం) [70] |
ఆముజాల నరసింహమూర్తి |
నాటకం |
|
2020010002668 |
1958
|
కన్నకొడుకు(నాటకం) [71] |
పినిశెట్టి శ్రీరామమూర్తి |
నాటకం |
|
2020010005660 |
1956
|
కన్నతల్లి(పుస్తకం) [72] |
జంపన చంద్రశేఖరరావు |
నవల |
|
2020050016248 |
1943
|
కన్యమరియమ్మ పిల్లల సభ యొక్క క్రమ పుస్తకము [73] |
వైజాగపట్టణం బిషప్ |
మతపరమైన సంఘం రికార్డ్ |
వైజాగులో క్రైస్తవ మతానికి సంబంధించిన ఓ సంఘం యొక్క వివరాలు, నియమాలు వంటివి ఇందులో ఉన్నాయి. దీనివల్ల తెలుగువారిలో క్రైస్తవ మత వ్యాప్తికి సంబంధించిన తొలినాళ్ళ వివరాలు తెలుస్తాయి. |
2020050018410 |
1920
|
కన్నడ [74] |
మల్లాది రామకృష్ణశాస్త్రి |
కథాసాహిత్యం |
మల్లాది రామకృష్ణశాస్త్రి అచ్చతెలుగు వచన రచనకు ప్రసిద్ధుడు. ఆయన రచించిన చలవ మిరియాలు, కృష్ణాతీరం వంటి గ్రంథాలు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధం. ఆయన రచించిన కథల సంపుటి ఇది. |
2030020024512 |
1945
|
కన్నవి:విన్నవి-రెండవ భాగం [75] |
మొక్కపాటి నరసింహశాస్త్రి |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020050006042 |
1951
|
కన్యాకుమారి [76] |
భుక్యా చినవేంకటేశ్వర్లు |
నవల |
|
2020120000654 |
1983
|
కన్యాకుమారీ యాత్ర [77] |
బూరుగుల గోపాలకృష్ణమూర్తి |
యాత్రా సాహిత్యం |
|
2990100028515 |
1992
|
కన్యాశుల్కం [78] |
గురజాడ అప్పారావు |
హాస్య నాటకం |
|
2040100047136 |
1947
|
కన్నీటి కబురు(పుస్తకం) [79] |
జి.జోసఫ్ కవి |
పద్య కావ్యం |
|
2020010005662 |
1960
|
కన్నీటి వీడ్కోలు(లలిత గీతాలు) [80] |
పి.దుర్గారావు |
గేయ సంపుటి |
|
2020120000648 |
వివరాలు లేవు
|
కనీనికా నిదానము [81] |
మృత్తింటి ఆంజనేయులు |
సాహిత్యం |
|
2020120020342 |
1946
|
కన్ను-ఆత్మకథ [82] |
సమరం |
వైద్యం |
|
2020120034736 |
1998
|
కనుపర్తి అబ్బయామాత్యుని కృతుల పరిశీలనము [83] |
వారణాసి వీరనారాయణశర్మ |
పరిశీలనాత్మక గ్రంథం |
|
2020120020347 |
|
కనుపర్తి వరలక్ష్మమ్మ [84] |
పోలాప్రగడ రాజ్యలక్ష్మి |
జీవిత చరిత్ర |
|
2990100061607 |
2000
|
కన్ను విధులు, వ్యాధులు, వైద్యము [85] |
తెన్నేటి జయరాజు |
వైద్యం |
|
2020120000649 |
1992
|
కనువిప్పు [86] |
మల్లాది శివరాం |
నాటకం |
|
2020010005671 |
1951
|
కపట దేశభక్తుని పట్టాభిషేకము [87] |
సేతు మాధవరావు |
నాటకం, వ్యంగ్య నాటకం |
తెలుగు సాహిత్యంలో కొద్ది అరుదైన వ్యంగ్యం ఫార్స్ మొదలైన పద్ధతులకు చెందిన నాటకమిది. ఈ నాటకంలో కపట మహాశయుడనే కపట దేశభక్తుని నిజస్వరూపాన్ని వ్యంగ్య విలసితమైన శైలిలో అభివర్ణించారు రచయిత. సూత్రధారుని సంభాషణను బట్టి దేశభక్తునిగా నాటకమాడుతూన్న కపట వేషధారి ఎవరితోనో గ్రంథకర్తకు వివాదం ఏర్పడగా ఆ కపటుని నిజస్వరూపం చూసి ఆశ్చర్యం, బాధ ముప్పిరిగొనగా ఈ నాటకం రచించారు. ఇందులో కపట మహాశయుడు, అహంభావరావు, దైవికరావు వంటి పాత్రలతో పాటుగా గాంధీ, అబ్రహాం లింకన్ వంటి పాత్రలు కూడా ఉన్నాయి. |
2030020024787 |
1955
|
కప్పలు(నాటకం) [88] |
ఆత్రేయ |
నాటకం |
|
2020010005676 |
1954
|
కపాల కుండలము [89] |
బెంగాలీ మూలం:బంకించంద్ర ఛటర్జీ, అనువాదం:ఎం.రామారావు |
నవల |
|
2990100049412 |
1954
|
కపిగంగన్న [90] |
త్రిపురనేని బాలగంగాధర్ |
శతకం |
|
2020050005758 |
1951
|
కపిరగిరి చరిత్రము [91] |
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010001968 |
1950
|
కపిలగో సంవాదము [92] |
వివరాలు లేవు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
ఈ పుస్తకం వ్రాతప్రతి. |
5010010088302 |
1918
|
కపిలతీర్ధ మహాత్మ్యము [93] |
పరమాత్ముని రామస్వామయ్య |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000657 |
1902
|
కపోత కథ [94] |
వేటూరి ప్రభాకరశాస్త్రి |
పద్యకావ్యం |
వేటూరి ప్రభాకరశాస్త్రి భాషాశాస్త్రంలోనూ, తాళపత్రగ్రంథాల పునరుద్ధరణలోనూ సుప్రసిద్ధులు. ఈ గ్రంథం ఆయన రచించిన ఖండకావ్యం. తిక్కన భారతంలోని ఈ కపోత కథ తెలుగు సాహిత్యాభిమానులకు సుపరిచితమే. నాటి ముక్త్యాల జమీందారు వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద్ జరిపిన బ్రహ్మానందోత్సవంలో పాల్గొన్న కవి ఆ మూడు రోజులలో ఈ గ్రంథాన్ని రచించారు. |
2030020025202 |
1925
|
కపోతీకపోతము [95] |
జోస్యుల రాజారామమోహనరావు |
పద్యకావ్యం |
మహాభారతంలోని కపోతకిరాతోపాఖ్యానం సుప్రసిద్ధం. దానిని ఆధారం చేసుకుని ఈ కవి పద్యకావ్యాన్ని రచించారు. |
2030020024975 |
1949
|
కపోత వ్యాక్యము [96] |
బలభద్రదాసి, పరిష్కర్త:కొళ్ళాగుంట ఆనందన్ |
ఖండకావ్యం |
|
2020120034749 |
1986
|
కబీరు [97] |
మూలం: పరస్నాథ్ త్రివేదీ, అనువాదం: అమరేంద్ర |
జీవిత చరిత్ర |
కబీరుదాసు గేయకర్త, భక్తుడు. ఆయన భక్తి ఉద్యమంలో ప్రముఖుడు. ఆయన పేరుకు గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన క్రీ.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్ని ఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు. హిందూ-ముస్లిం అనైక్యత వల్ల ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉండేది. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీ.శ.1518లో మరణించాడు. ఆయన జీవిత చరిత్రను జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాల ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
99999990128925 |
1972
|
కబీరు గీతాలు [98] |
చిక్కాల కృష్ణారావు |
గీతాలు, అనువాద సాహిత్యం |
|
2020120000602 |
1994
|
కబీర్ సూక్తిముక్తావళి [99] |
శంకర శ్రీరామారావు |
కవితా సంపుటి |
|
2020010005547 |
1960
|
కమలామణి లేఖలు [100] |
రెంటాల వెంకట సుబ్బారావు |
సాహిత్యం |
|
2020050014304 |
1917
|
కమలావతి [101] |
సోమావఝుల సత్యనారాయణశాస్త్రి |
వాచకం |
|
2020050015959 |
1958
|
కమ్యూనిస్టు నీతి [102] |
కంభంపాటి సత్యనారాయణ |
సాహిత్యం |
|
2990100071379 |
1980
|
కమ్యూనిస్టు ప్రణాళిక [103] |
మూలం: కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, అనువాదం: కంభంపాటి సత్యనారాయణ |
సాహిత్యం |
|
2020010004776 |
1956
|
కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ సూత్రములు [104] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
9000000000875 |
1921
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ ( ప్రథమ సంపుటి) [105] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120020243 |
1999
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ (ద్వితీయ సంపుటి) [106] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120028921 |
2000
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ సరిహద్దు యుద్ధపర్వం (తృతీయ సంపుటి-ఎ) [107] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029186 |
2001
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ చీలికల పర్వం (తృతీయ సంపుటి-బి) [108] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029187 |
2000
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ నక్సల్బరి పర్వం (తృతీయ సంపుటి-సి) [109] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029188 |
2000
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ ఐక్య సంఘటనల పర్వం (చతుర్ధ సంపుటి-ఎ) [110] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029183 |
2002
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ సైద్ధాంతిక సంక్షోభ పర్వం (పంచమ సంపుటి-ఎ) [111] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029184 |
2002
|
కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అన్వేషణ అడుగుజాడల పర్వం (సప్తమ సంపుటి-ఎ) [112] |
డి.వి.సుబ్బారావు |
సాహిత్యం |
|
2020120029185 |
2002
|
కమ్యూనిస్టులతో-కార్ల్ మార్క్స్ [113] |
అనువాదం: రామమోహన్ |
సాహిత్యం |
|
2020120000282 |
1939
|
కమ్యూనిస్టులు:కాంగ్రెస్ [114] |
అనువాదం: తాంతియా |
సాహిత్యం |
|
2020120000283 |
1939
|
కర్నూలు జిల్లా వైష్ణవక్షేత్రాల ప్రాశస్త్యము [115] |
వి డి వేంకటరమణమూర్తి |
సిద్ధాంతగ్రంథము |
కర్నూలు జిల్లాలోని వైష్ణవాలయాల ఉనికి, అర్చనా విధానాలు, వాటి సాహిత్యము, ద్వైతాద్వైత విశిష్టాద్వైతముల చర్చ, వైష్ణవాలయాల సామాజికదృష్టి, కర్నూలు జిల్లాకు చెందిన ప్రాచీన నవీన కవుల భక్తికవుల రసదృష్టి మొదలైన విషయముల గురించిన ఐదు అధ్యాయములు గల గ్రంథము. |
02040100073468 |
2002
|
కర్మ కాదు(కథ) [116] |
కొవ్వలి లక్ష్మీనరసింహరావు |
కథ |
|
2020050016576 |
1946
|
కర్ణధారి [117] |
ఊటుకూరి సత్యనారాయణరావు |
నాటకం |
|
2020010005688 |
1957
|
కర్మఫలం (నాటకం) [118] |
చల్లా అప్పారావు |
నాటకం |
కర్మఫలం నిజమా? భగవంతుడు కర్మకు మొత్తం జీవితాన్ని వదిలాడా? వంటి ప్రశ్నలను ఆధారం చేసుకుని ఈ నాటకాన్ని రచించారు. నాటకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వంటి పౌరాణిక పాత్రలు కూడా ఉన్నాయి. సాంఘిక పౌరాణిక నాటకంగా దీన్ని తీర్చిదిద్దారు. |
2030020025296 |
1943
|
కర్ణభారము [119] |
మూలం:భాసుడు, అనువాదం:కోపల్లె కామేశ్వరశర్మ |
రూపకం |
|
2020050014583 |
1922
|
కర్మ భూమి-రెండవ భాగము [120] |
పోడూరి రామచంద్రరావు |
నవల |
|
2030020025179 |
1955
|
కర్మ యోగము [121] |
మూలం:వివేకానంద, అనువాదం:మంగిపూడి పురుషోత్తమశర్మ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2030020025634 |
1921
|
కర్మ యోగము [122] |
మూలం:వివేకానంద, అనువాదం:చిరంతనానందస్వామి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005683 |
1953
|
కర్మయోగ విజ్ఞానము [123] |
చల్లా కృష్ణమూర్తిశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005684 |
1949
|
కర్మ యోగి యొక్క ఆదర్శము [124] |
అరవిందుడు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005685 |
1952
|
కర్మ యోగులు [125] |
పుట్టపర్తి నారాయణాచార్యులు |
జీవితచరిత్రలు, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000661 |
1956
|
కర్మవిపాకాఖ్య [126] |
మాంధాతృ మహీభుజ, పరిష్కర్త:సాగ్గెర శ్రీకంఠశాస్త్రి |
సాహిత్యం |
|
5010010088901 |
1897
|
కర్మ సిద్ధాంతం [127] |
కోట సుబ్బరాయ గుప్త |
సాహిత్యం |
|
2020120034779 |
1981
|
కరణీకతంత్రము [128] |
టి.వి.రాఘవాచార్యులు |
కావ్యం |
|
2020050005688 |
1928
|
కర్ణ విక్రమము [129] |
భాగవతుల నృసింహశర్మ |
నాటకం |
|
2020010012027 |
1936
|
కర్ణ చరిత్రము [130] |
వఝ్ఝుల చినసీతారామశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120020352 |
1928
|
కర్ణ సుందరి [131] |
అనువాదం:కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, మాదిరాజు విశ్వనాధరావు |
నాటకం, అనువాద సాహిత్యం |
|
2020120000663 |
1947
|
కర్షక ప్రబోధము [132] |
కోట సుబ్రహ్మణ్యశర్మ, కోట సత్యరంగయ్య శాస్త్రి |
సాహిత్యం |
|
2020010001974 |
1946
|
కర్షకుని కాలగతి [133] |
అనువాదం:లింగయ్య చౌదరి |
నాటకం |
|
2020120034758 |
1933
|
కరసేవ జ్వలించిన జాతీయత [134] |
రాంమాధవ్ |
సాహిత్యం |
|
2020120000659 |
1990
|
కర్ణానందదాయిని [135] |
బి.బాలాజీదాసు |
సాహిత్యం |
|
2020120034754 |
1921
|
కర్ణామృతము [136] |
గోళ్ళ సూర్యనారాయణ |
శృంగార పద్యావళి |
వనితను పొగడ్తలలో ముంచెత్తుతూ తనలోని భావాలను అందమైన పదాలలోౕఁ గూర్చిన పద్యముల వరుస ఈ ఇరవై పేజీల చిన్ని పుస్తకము. |
2020050018619 |
1922
|
కరిమింగిన వెలగపండు(నవల) [137] |
రావూరి భరద్వాజ |
నవల |
|
2990100071382 |
1977
|
కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర(కీ.శ.0950-1995) [138] |
మలయశ్రీ |
చరిత్ర, సాహిత్యం |
|
2990100061608 |
1997
|
కరీంనగర సంపూర్ణ శతావధానము [139] |
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి |
సాహిత్యం |
|
2020120034752 |
1954
|
కర్ణుడు [140] |
దేవరాజసుధీ |
ఇతిహాసం, సాహిత్యం |
|
2020120000665 |
1929
|
కరుణ తరంగిణి [141] |
పెన్మెత్స రాజంరాజు |
వచన కావ్యం |
|
2020120000667 |
1998
|
కరుణశ్రీ(బుద్ధుని జీవితం) [142] |
జంధ్యాల పాపయ్య శాస్త్రి |
జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005695 |
1948
|
కరుణామయి [143] |
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి |
నాటకం |
|
2020050015648 |
1945
|
కరువురోజుల్లో కాంతమ్మ ఇంట్లో [ ] |
మునిమాణిక్యం నరసింహారావు |
కథల సంపుటి, హాస్య సాహిత్యం |
|
|
1950
|
కర్పూర మంజరి-మొదటి భాగము [144] |
చిలకమర్తి లక్ష్మీనరసింహం |
నవల |
చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఇది ఆయన వచనరచనల్లో ఒకటి. |
2030020024729 |
1954
|
కర్పూర మంజరి-ద్వితీయ భాగం [145] |
చిలకమర్తి లక్ష్మీనరసింహం |
నవల |
చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఇది ఆయన వచనరచనల్లో ఒకటి. |
2030020025059 |
1954
|
కర్పూర మంజరి-తృతీయ భాగం [146] |
చిలకమర్తి లక్ష్మీనరసింహం |
నవల |
చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఇది ఆయన వచనరచనల్లో ఒకటి. |
2030020024856 |
1954
|
కర్పూర వసంతరాయలు [147] |
సి.నారాయణ రెడ్డి |
కావ్యం |
|
2990100067447 |
1958
|
కర్ణోత్పత్తి-2 [148] |
యేలూరుపాటి రామభద్రచయనులు |
ఇతిహాసం, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005690 |
1958
|
కలకత్తాకి దగ్గరిలో [149] |
బెంగాలీ మూలం:గజేంద్ర కుమార మిత్ర, అనువాదం:మద్దిపట్ల సూరి |
నవల, అనువాద సాహిత్యం |
|
2990100051672 |
1990
|
కలగూరగంప [150] |
తిరుపతి వెంకట కవులు |
పద్యాలు |
తిరుపతి వేంకట కవులుగా దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పేరొందరు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. వారు ఎన్నో శీర్షికాలుగా ప్రచురించగా మిగిలిన పద్యాలను, ఎందులోనూ ఇమడని వాటినీ ఇలా కలగూరగంపగా ప్రచురించారు. |
2030020024576 |
1929
|
కలడో-లేడో [151] |
ఎన్.ఆర్.చందూర్ |
నాటికల సంపుటి |
|
2020120000716 |
1955
|
కలత-స్వయంవరం సన్మతి దే భగవాన్ [152] |
కొర్రపాటి గంగాధరరావు |
నాటకం |
|
2020010005591 |
1959
|
కల్పతరువు (పుస్తకం) [153] |
వేదాంత కవి |
కవిత్వం |
కల్పతరువు పేరిట ఉన్న ఈ గ్రంథంలో రామాయణ సంబంధిత గాథలను భక్తులు పాడుకునేందుకు వీలుగా చక్కని కవితలుగా రచించారు. కవి తనను తానే ఆంధ్రా బ్రెనార్డ్ షాగా అభివర్ణించుకోవడం, తన స్వస్థలమైన తాడేపల్లిగూడెం పట్టణాన్ని కవితా సంస్థానమని వ్రాసుకోవడం విశేషం. |
2030020024981 |
1953
|
కల్పతరువు [154] |
శిష్ట్లా వేంకట సుబ్బారావు |
వాచకం |
|
2020010005616 |
1960
|
కల్పవల్లి [155] |
కత్తివెంటి వెంకటేశ్వరరావు |
ఖండకావ్యం |
|
2020010005579 |
1957
|
కల్పవల్లి [156] |
వింజమూరి శివరామారావు |
గేయ సంపుటి |
|
2020010005617 |
1958
|
కల్పవృక్ష ఖండనము [157] |
కొత్త సత్యనారాయణ చౌదరి |
సాహిత్యం |
|
2990100051673 |
1972
|
కలప జంత్రి [158] |
పి.బి.వీరాచారి |
సాహిత్యం |
|
2020120034708 |
1998
|
కలబోసిన ముత్యాలు [159] |
దుర్గాప్రసాద్ |
పద్య సంపుటి, బాల సాహిత్యం |
|
2020120000617 |
1999
|
కలభాషిణి [160] |
పరాంకుశం నరసింహాచార్యులు |
నాటకం |
|
2020050015128 |
1938
|
కలము [161] |
వాజపేయాజుల సుబ్బారాయుడు |
సాహిత్యం |
|
2020010005578 |
1934
|
కలరా [162] |
ఆచంట లక్ష్మీపతి |
వైద్యం |
|
2040100047129 |
1910
|
కలరా-నివారణ [163] |
త్రిపురనేని వెంకటేశ్వరరావు |
వైద్యం |
|
2020010004750 |
1960
|
కలలు-వాటి ఫలితాలు [164] |
సాయిశ్రీ |
సాహిత్యం |
|
2990100071378 |
1977
|
కలస్వనం [165] |
గర్రెపల్లి సత్యనారాయణరాజు |
ఖండకావ్యం |
తెలంగాణా రచయితల సంఘం 8వ ముద్రణగా ఈ గ్రంథం ప్రచురించారు. రచయిత వివిధ అంశాలపై ఖండకావ్యం రచించారు. దీనిని ఆంధ్రప్రదేశ్కు(క్రొత్తగా ఏర్పడింది) అంకితమిచ్చారు. |
2030020025385 |
1956
|
కల్హణుడు [166] |
మూలం:సోమనాధ్ ధర్, అనువాదం:కోవెల సంపత్కుమారాచార్య |
జీవిత చరిత్ర |
|
2990100061601 |
1983
|
కల్హరమాల [167] |
పులివర్తి శరభాచార్యులు |
కవితా సంపుటి |
|
2020010005597 |
1941
|
కలంపోటు [168] |
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి |
రూపికల సంపుటి |
|
2020010005576 |
1955
|
కలం బలం [169] |
రేగులపాటి కిషన్ రావు |
కవితా సంపుటి |
|
2020120000620 |
1996
|
కల్యాణ కింకిణి [170] |
మల్లవరపు విశ్వేశ్వరరావు |
సాహిత్యం |
|
2020010005624 |
1938
|
కల్యాణకైవర్తకము [171] |
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010002221 |
1943
|
కల్యాణ మణిమంజరి [172] |
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100061604 |
1964
|
కల్యాణ రాధామాధవము [173] |
చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి |
సాహిత్యం |
|
2020050015674 |
1929
|
కల్యాణ శ్రీకలా [174] |
కల్యాణానందభారతి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000636 |
1940
|
కల్యాణ సంచిక [175] |
ప్రచురణ:శ్రీరామ బుక్ డిపో |
వివాహ ప్రత్యేక సంచిక |
శ్రీరామా బుక్ డిపో యజమాని పబ్బా శంకరయ్య శ్రేష్ఠి కుమార్తె వివాహ సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక ఇది. |
9000000000802 |
1952
|
కల్యాణ సుధ [176] |
కల్యాణనంద భారతి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
5010010007077 |
1957
|
కల్యాణ స్మృతి: [177] |
కల్యాణానందభారతి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000633 |
1940
|
కల్యాణి(నాటకం) [178] |
గవ్వా మురహరిరెడ్డి |
నాటకం |
|
5010010086096 |
1921
|
కలిపురాణము-రెండవ భాగము [179] |
కొత్త సత్యనారాయణ చౌదరి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005607 |
1959
|
కలియుగరాజ చరిత్ర-ద్వితీయ ఖండం [180] |
గోపాలకృష్ణమాచార్య |
సాహిత్యం |
|
2990100073378 |
|
కలియుగ రాజవంశములు [181] |
కోట వేంకటాచలం |
చరిత్ర, పురాణం, మతం |
పాశ్చాత్యులు భారతీయుల చరిత్రను తమకు అనువైన రీతిలో నిర్మించి దేశచరిత్రకు తీవ్ర అన్యాయం చేశారని, దాన్ని సరిదిద్ది పురాణ వాఙ్మయం ఆధారంగా చరిత్ర రచన చేయాలన్న సఫలమైన ప్రయత్నాలు చేసిన కోట వేంకటాచలం ఆ క్రమంలోనే ఈ పుస్తకం రచించారు. రాజుల వంశాల క్రమాలు నక్షత్రమండలం గతిని ఆధారం చేసుకుని వేలయేళ్ళను పురాణాల్లో సవివరంగా గుర్తించేలాగా రచన చేశారని చెప్తూ వాటిని జ్యోతిష, గణిత శాస్త్రాల ఆధారంగా లెక్కకట్టిన వేంకటాచలం ఈ పుస్తకంలో దాని ఆధారంగా కలియుగంలో మన దేశాన్ని పాలించిన రాజవంశాల చరిత్రను రచించారు. ప్రాచీన కాలం నాటి బార్హద్రథ వంశం నుంచి ప్రారంభించి ఇటీవలి వేయి యేళ్ల మహమ్మదీయ, మరాఠా, బ్రిటీష్ పాలకుల వరకూ ఈ గ్రంథం పరిధి విస్తరించింది. |
2990100068565 |
1950
|
కలివర్తన దర్పణము [182] |
పవని వేణుగోపాల్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100028511 |
1999
|
కలివిడంబనము-వైరాగ్యము [183] |
సంస్కృత మూలం:నీలకంఠ దీక్షితులు, అనువాదం:మక్కపాటి వెంకటరత్నం |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005593 |
1951
|
కలివిలాపము [184] |
వివారాలు లేవు |
ఇతిహాసం, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020050014455 |
1925
|
కలిశక విజ్ఞానము-మొదటి భాగము [185] |
కోట వెంకటాచలం |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2030020024526 |
1949
|
కలిశక విజ్ఞానము-మూడవ భాగము [186] |
కె.వెంకటాచలం |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000630 |
1950
|
కలిసి బ్రతుకుదాం [187] |
జి.సురమౌళి |
సాహిత్యం |
|
2020010005584 |
1959
|
కలుపు మొక్కల రసాయన నియంత్రణ [188] |
డి.జె.చంద్రసింగ్, కె.నారాయణరావు |
వ్యవసాయం |
|
2020120029235 |
1980
|
కలుముల జవరాల శతకము [189] |
కోసంగి సిద్ధేశ్వరప్రసాద్ |
శతకం, పద్యాలు |
|
2020120032527 |
1995
|
కల్లుముంత-సారాసీసా [190] |
అల్లంరాజు సూర్యనారాయణమూర్తి |
సాహిత్యం |
|
2020120000631 |
1929
|
కలువ కొలను [191] |
వడ్డి వెంకటశివరావు |
కవితా సంకలనం |
|
2020010005622 |
1959
|
కలువలు [192] |
టేకుమళ్ల కామేశ్వరరావు |
ఖండకావ్యం |
|
2030020025295 |
1933
|
కవనకుతూహలం [193] |
అబ్బూరి వరదరాజేశ్వరరావు |
సాహిత్యం |
|
2990100067449 |
1993
|
కవికర్ణ రసాయనము [194] |
సంకుసాల నృసింహకవి, పరిష్కర్త:ఉత్పల వేంకటనరసింహాచార్య |
సాహిత్యం |
|
6020010034775 |
1916
|
కవి కర్ణామృతము [195] |
గోష్ఠీవర్య రంగయ్య |
సాహిత్యం |
|
2020120000682 |
1928
|
కవి కల్పలత-మొదటి సంపుటి [196] |
సంస్కృత మూలం:ధూళవేశ్వరప్రధానామాత్య, అనువాదం:కల్లూరి వెంకటసుబ్రహ్మణ్య దీక్షితులు |
సాహిత్యం |
|
2030020025423 |
1930
|
కవి కుమార్(నవల) [197] |
గుండాబత్తుల నారాయణరావు |
నవల |
|
2020050016585 |
1951
|
కవికొండల వెంకటరావు కృతులు-సమీక్ష [198] |
జడప్రోలు విజయలక్ష్మి |
సమీక్షా గ్రంథం |
|
2990100061615 |
1989
|
కవికొండల వెంకటరావు గేయాలు [199] |
కవికొండల వెంకటరావు |
గేయ సంపుటి |
|
2020010005762 |
1960
|
కవికోకిల గ్రంథావళి-1 [200] |
దువ్వూరి రామిరెడ్డి |
కావ్యాలు, సాహితీ సర్వస్వం |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఈ గ్రంథావళిలో ఆయన సాహిత్యాన్ని సంపుటాలుగా ప్రచురించారు. |
2030020025293 |
1949
|
కవికోకిల గ్రంథావళి-2 [201] |
దువ్వూరి రామిరెడ్డి |
కావ్యాలు, సాహితీ సర్వస్వం |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఈ గ్రంథావళిలో ఆయన సాహిత్యాన్ని సంపుటాలుగా ప్రచురించారు. |
2020120020361 |
1996
|
కవికోకిల గ్రంథావళి-3 [202] |
దువ్వూరి రామిరెడ్డి |
కావ్యాలు, సాహితీ సర్వస్వం |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఈ గ్రంథావళిలో ఆయన సాహిత్యాన్ని సంపుటాలుగా ప్రచురించారు. |
2030020024854 |
1936
|
కవికోకిల గ్రంథావళి-4 (వ్యాసాలు) [203] |
దువ్వూరి రామిరెడ్డి |
వ్యాస సంపుటి, సాహిత్య విమర్శ |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన సాహిత్యాన్ని కవికోకిల గ్రంథావళిగా వివిధ సంపుటాల్లో ప్రచురించగా, ఈ నాల్గవ సంపుటిలో సాహిత్య వ్యాసాలు ముద్రించారు. |
2990100051676 |
1967
|
కవికోకిల గ్రంథావళి-6 [204] |
దువ్వూరి రామిరెడ్డి |
వ్యాస సంపుటి, సాహిత్య విమర్శ |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన సాహిత్యాన్ని కవికోకిల గ్రంథావళిగా వివిధ సంపుటాల్లో ప్రచురించగా, ఈ నాల్గవ సంపుటిలో సాహిత్య వ్యాసాలు ముద్రించారు. |
2990100051675 |
1956
|
కవికోకిల గ్రంధావళి-నక్షత్రమాల [205] |
దువ్వూరి రామిరెడ్డి |
వ్యాస సంపుటి, సాహిత్య విమర్శ |
దువ్వూరి రామిరెడ్డి (1895 నవంబరు 9—1947 సెప్టెంబరు 11) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన సాహిత్యాన్ని కవికోకిల గ్రంథావళిగా వివిధ సంపుటాల్లో ప్రచురించారు. |
2020120000681 |
1935
|
కవిగా చలం [206] |
రచన. గుడిపాటి వెంకట చలం, రూపకల్పన.వజీర్ రెహ్మాన్ |
కవిత్వం |
చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. చలం రచనలు చాలా స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఆయన వచన రచనల్లో కవిత్వం తొణికిసలాడేది. ఆయా రచనల్లో కవిత్వ భాగాలను విడదీసి వజీర్ రెహ్మాన్ ఈ కవితా సంకలనాన్ని విభిన్నమైన ప్రక్రియగా రూపొందించారు. |
2030020025243 |
1955
|
కవిగారి ఆత్మద్యుతులు [207] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
సాహిత్యం |
|
2020120000676 |
2000
|
కవిగారి ఓంకార నాదాలు [208] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
సాహిత్యం |
|
2020120034770 |
2000
|
కవిగారి గజలు సుందరి [209] |
సంకలనం, అనువాదం: ఆకునూరు గోపాల కిషన్ రావు |
వివిధ ఉర్దూ కవుల గజళ్ళ సంకలనం, అనువాదం |
మీర్ తఖీ మీర్, గాలిబ్, సయ్యద్ అమ్జద్ హుస్సేన్ అమ్జద్ హైదరాబాదీ, రఘుపతి సహాయ్ ఫిరఖ్ గోరఖ్ పురీ, జగత్ మోహన్ లాల్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, త్రిలోక్ చంద్ మహారూమ్ మొదలైన 125మంది ఉర్దూ కవుల గజళ్ళను స్వీకరించి వాటికి అనువాదాలు చేశారు ఆకునూరు గోపాల కిషన్ రావు. వాటి సంకలనం ఇది.
|
2020120034481 |
1997
|
కవిగారి ప్రియాంశాలు [210] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
సాహిత్యం |
|
2020120000678 |
1996
|
కవిగారి మనుగడ [211] |
జయంతి సుబ్బారావు |
సాహిత్యం |
|
2030020029713 |
1935
|
కవిగారి స్వగతాలు [212] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
సాహిత్యం |
|
2020120034771 |
1996
|
కవిగారి స్వర్ణగోపాల శతకం [213] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
శతకం |
|
2020120000689 |
1995
|
కవిగారి సందర్భ స్వరాలు [214] |
ఆకునూరు గోపాలకిషన్ రావు |
కవితా సంపుటి |
|
2020120034768 |
1997
|
కవిజనరంజనము [215] |
గంటి సూర్యనారాయణ శాస్త్రి |
సాహిత్యం |
|
2020010002186 |
1932
|
కవిజనాశ్రయము [216] |
వేములవాడ భీమకవి, పరిష్కర్త:జయంతి రామయ్య పంతులు |
ఛందశాస్త్రం |
|
5010010032065 |
1917
|
కవిజనాంజనము [217] |
కిమ్మూరి నరసమోక్షణీశ్వరుడు |
సాహిత్యం |
ఈ పుస్తకం వ్రాతప్రతి. |
5010010088324 |
1919
|
కవిజనోజ్జీవని-సమస్యలు [218] |
కోటి శ్రీరాయరఘునాధ్ తొండమాన్ |
సాహిత్యం |
|
2020120029250 |
1937
|
కవి జీవితములు [219] |
గురజాడ శ్రీరామమూర్తి |
సాహిత్యం |
|
2020010002525 |
1913
|
కవిత(పుస్తకం) [220] |
అబ్బూరి వరదరాజేశ్వరరావు, సంకలనం:అబ్బూరి ఛాయాదేవి |
కవితల సంకలనం |
|
2020120029255 |
1954
|
కవిత(పుస్తకం) [221] |
జాస్తి వేంకటనరసయ్య |
సాహిత్యం |
|
2020120029254 |
1955
|
కవిత్రయము [222] |
నండూరి రామకృష్ణమాచార్య |
సాహిత్యం |
|
2040100028520 |
2002
|
కవిత్రయ కవితారీతులు తరువాతి కవులపై వారి ప్రభావము [223] |
దేశిరాజు భారతీదేవి |
పరిశీలనాత్మక గ్రంథం |
|
2020010005774 |
1959
|
కవిత్రయ మహాభారతం ధృతరాష్ట్రుడు [224] |
గుంటుపల్లి రామారావు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100067450 |
1987
|
కవిత్వ తత్త్వం [225] |
కర్లపాలెం కోదండరామయ్య |
ఛందస్సు |
పద్యరచనకు ఛందోవిద్య మూలం. పలు ఛందోరీతులు, మళ్ళీ అందులో రకరకాల యతులు, ప్రాసలు, మొదలైనవి నేర్చి అభ్యాసం చేస్తే తప్ప పద్యవిద్య పట్టుబడదు. తెలుగులో ఛందో గ్రంథాలు ఉన్నా అవి పద్యరూపంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో వచనంలో తేలికగా పద్యరచన నైపుణ్యాలు, ఛందస్సు అందించారు. |
2030020024563 |
1919
|
కవిత్వతత్త్వవిచారవిమర్శనము [226] |
కాళూరి వ్యాసమూర్తి |
సాహిత్యం |
|
2020120000688 |
1940
|
కవితా కాంతా విహారము [227] |
వాజపేయాజుల రామసుబ్బారాయుడు |
సాహిత్యం |
|
2020010005766 |
1934
|
కవితా కుసుమమంజరి [228] |
పలువురు కవులు |
కవితా సంకలనం |
నన్నయ భారతంలో భగీరథుని ఇతివృత్తం నుంచి మహా ప్రయత్నం, శ్రీనాథుని వర్షాకాల వర్ణనం వంటివి మొదలుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన వేర్ ద మైండ్ ఈజ్ విత్ అవుట్ ఫియర్ వరకూ పలు కవితా భాగాలు ఇందులో సంకలనం చేశారు. |
2030020025042 |
1939
|
కవితా చంద్రిక [229] |
నీలా జంగయ్య |
గేయ సంపుటి |
|
2020120007279 |
1980
|
కవితానంద వాల్మీకి రామాయణము [230] |
సోంపల్లి కృష్ణమూర్తి |
ఆధ్యాత్మిక సాహిత్యం, ఇతిహాసం |
|
2020010001942 |
1940
|
కవితా మాధుర్యము [231] |
పి.దుర్గారావు |
సాహిత్యం |
|
2020120034780 |
|
కవితా సంస్థానం [232] |
వేదాంతకవి |
సాహిత్య విమర్శ |
కవిత్వపు తీరుతెన్నుల గురించి రచించిన విమర్శ రచనలు ఇవి. దీనికి ప్రముఖ పండితుడు, కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ముందుమాట రచించారు. |
2030020025440 |
1944
|
కవితాంజలి [233] |
వేముగంటి నరసింహాచార్యులు |
ఖండకావ్యం |
|
2020120000658 |
1950
|
కవిద్వయము [234] |
నోరి నరసింహశాస్త్రి |
నవల |
|
2990100049414 |
1968
|
కవి ప్రియ [235] |
శివశంకర శాస్త్రి |
పద్య నాటిక |
|
2990100071389 |
వివరాలు లేవు
|
కవిమాయ [236] |
కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి |
సాహిత్యం |
|
2020050015209 |
1940
|
కవిరాజ మనోరంజనము [237] |
కనుపర్తి అబ్బయామాత్యుడు |
కావ్యం |
|
2020120000685 |
1929
|
కవిరాజ విజయము [238] |
రావెల సాంబశివరావు |
సాహితీ రూపకం |
|
2990100071391 |
1987
|
కవిరాజ శిఖామణి [239] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
2020010001499 |
1951
|
కవిరాజ సందర్శనము [240] |
ఎ.ప్రభాకరకవి |
సాహిత్యం |
|
5010010086074 |
1919
|
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం-సాహిత్యం [241] |
త్రిపురనేని సుబ్బారావు |
జీవిత చరిత్ర |
|
2020010002529 |
1960
|
కవి రాక్షసీయము [242] |
లోకనాథ కవి |
కావ్యం |
|
2020120000691 |
1902
|
కవి శిరోభూషణ వివృతి [243] |
ఆకెళ్ళ అరుణాచలశాస్త్రి |
సాహిత్యం |
|
2990100061616 |
1972
|
కవిసంశయవిచ్ఛేదనము [244] |
ఆడిదము సూరి, పరిష్కర్త:తిమ్మావజ్జల కోదండ రామయ్య |
సాహిత్యం |
|
2020010001469 |
1955
|
కవి సమయములు [245] |
ఇరివెంటి కృష్ణమూర్తి |
సిద్ధాంత వ్యాసం |
|
2020120029253 |
1996
|
కవిసూక్తి కథానిధి [246] |
సంకలనం.పచ్చయ్యప్ప కళాశాల ఉపాధ్యాయులు |
నీతి గ్రంథం |
ఇది సెకండరీ పాఠశాలలోని 4,5 తరగతుల విద్యార్థుల నిమిత్తం పచ్చయ్యప్ప కళాశాల ఉపాధ్యాయులు చేసిన సంకలనం. వివిధ తెలుగు కావ్యాలు, ఇతిహాసాల నుంచి నీతి బోధకమైన ఘట్టాలు స్వీకరించి సటీకా టిప్పకముగా ప్రచురించారు. |
2030020025309 |
1923
|
కవిహృదయసర్వస్వము [247] |
తిరుమలై కిండ్యూరు రామానుజాచార్యులు |
సాహిత్యం |
|
2030020025600 |
1901
|
కవిహృదయము [248] |
జనమంచి సీతారామస్వామి |
కవనసాహిత్యం పై వ్యాఖ్య |
కవిత్వం వ్రాయవలసిన తీరును,చదవవలసిన తీరును, విమర్శన చేయవలసిన తీరును గురించి మంచి సలహాలను ఇచ్చెడు నలభైపద్యాల చిన్ని పొత్తము |
2020050018695 |
1922
|
కవుల కథలు [249] |
కొత్త సత్యనారాయణ చౌదరి |
సాహిత్యం |
|
2020050014996 |
1938
|
కశ్యప సంహిత-మొదటి భాగం [250] |
అనువాదం:నామని కృష్ణయ్య |
సాహిత్యం |
|
2990100028516 |
2000
|
కశ్యప సంహిత-రెండవ భాగం [251] |
అనువాదం:నామని కృష్ణయ్య |
సాహిత్యం |
|
2990100028517 |
2000
|
కష్ట కమల [252] |
రాయప్రోలు సుబ్బారావు |
పద్యకావ్యం |
|
2020010005715 |
1938
|
కష్టకాలం [253] |
వేదాంతకవి |
నాటకం |
కష్టజీవుల జీవితాలని కళ్లముందుంచేందుకు తానీ నాటకం రచించినట్టు గ్రంథకర్త చెప్పుకున్నారు. సామ్యవాదానికి సంబంధించిన భావజాలంతో రచయిత నాటకన్ని రచించారు. |
2030020025329 |
1946
|
కష్టసుఖాలు(నవల) [254] |
అందే నారాయణస్వామి |
నవల |
|
2020010005716 |
1960
|
కష్టార్జితం(నాటకం) [255] |
వేదుల కమల |
నాటకం, అనువాద సాహిత్యం |
|
2020120034761 |
1983
|
కస్తూరిబాయి-శారదాదేవి [256] |
విన్నకోట వేంకటరత్నశర్మ |
సాహిత్యం |
|
2020010005718 |
1947
|
కస్తూరి మాత [257] |
వంగవోలు ఆదిశేషయ్య |
జీవితచరిత్ర |
|
2020010005719 |
1959
|
కళ ఎందుకు?(నవల) [258] |
ముప్పాళ రంగనాయకమ్మ |
నవల |
|
2990100071375 |
1967
|
కళ్ళద్దాలు-పిలవని పరదేశి [259] |
కొర్రపాటి గంగాధరరావు |
ఏకాంకిల సంపుటి |
|
2020010005569 |
1958
|
కళ-జీవితము [260] |
మూలం:కాకా కాలేల్కర్, అనువాదం:వేమూరి ఆంజనేయశర్మ |
సాహిత్యం |
|
2020010005570 |
1946
|
కళాపూర్ణోదయము [261] |
పింగళి సూరన |
కావ్యము, ప్రబంధం |
కళాపూర్ణోదయం అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన తెలుగు కావ్యం. దీనిని ప్రప్రథమ పరమ స్వతంత్రాంధ్ర నవలగా అభివర్ణించారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి వంటి ప్రసిద్ధ విమర్శకుల ఆదరానికి పాత్రమైన ప్రబంధం. వెల్చేరు నారాయణరావు వంటి పరిశోధకులు దీనిని ఆసియాలోనే మొదటి నవలగా నిరూపించారు. (కావ్యం 16వ శతాబ్దికి చెందింది) |
2030020025567 |
1930
|
కళ్యాణ కాదంబరి [262] |
జంధ్యాల పాపయ్యశాస్త్రి |
అనువాదం |
బాణోచ్ఛిష్టం జగత్సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు. ఆ కాదంబరిని తన పద్యలాలిత్యం ద్వారా తెలుగు సాహిత్యాభిమానులకు పరిచితుడైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి సులభశైలిలో అనువదించారు. |
2030020024773 |
1955
|
కళ్యాణ రాఘవము [263] |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు |
నాటకం |
పానుగంటి లక్ష్మీ నరసింహరావు (Panuganti Lakshmi Narasimha Rao) (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఆయన రచించిన నాటకమిది. |
2030020025010 |
1944
|
కళానిధి [264] |
జగ్గ కవి |
ఖండకావ్యాల సంపుటి |
|
2990100071377 |
1943
|
కళాపహడ్ [265] |
శ్రీపాద కామేశ్వరరావు |
నాటకం |
|
2030020024932 |
1931
|
కళాప్రపూర్ణ ఎస్.టి.జి.వరదాచార్యులవారి రచనలు-ఒక పరిశీలన [266] |
ఎన్.పాండురంగ విఠల్ |
పరిశీలనాత్మక గ్రంథం |
|
2990100028509 |
1992
|
కళాభాను విజయము [267] |
కంచరత్నము సుబ్బరామప్ప |
శృంగార నవల |
|
2020050016318 |
1927
|
కళాభారతి [268] |
సంపాదకుడు:కోటంరాజు సత్యనారాయణశర్మ |
సారస్వత సంచిక |
కవిసమ్మేళనంలో ప్రదర్శించిన భువనవిజయం సారస్వత సంచిక ఇది. |
2990100071376 |
1973
|
కళామయి [269] |
విశ్వప్రసాద్ |
నాటకం |
|
2020120000618 |
1955
|
కళ్యాణ కావ్యము [270] |
సత్యనారాయణ సూరి |
ఖండకావ్యం |
ఈ గ్రంథం సత్యనారాయణ సూరి రచించిన ఖండకావ్యం. ఈ గ్రంథం పద్యకావ్యంగా రచించారు. |
2030020024873 |
1955
|
కళ్యాణ కౌముది-ద్వితీయ సంపుటి [271] |
రాయప్రోలు లింగన్న సోమయాజి |
సాహిత్యం |
|
2020010005625 |
1955
|
కళ్యాణ మహాత్య్మం [272] |
వివరాలు లేవు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
ఇది వ్రాత ప్రతి. |
5010010088416 |
1918
|
కళారాధన [273] |
కొండూరు వీరరాఘవాచార్యులు |
చారిత్రిక నవల |
విశిష్టాద్వైత సిద్ధాంతకర్త, ఆళ్వారులలో ఒకరు అయిన రామానుజాచార్యులు వైష్ణవాన్ని వ్యాపింపజేస్తున్నప్పటి గాథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నవల రచించారు. వీరబల్లాలుడనే కన్నడ రాజు కళారాధన, ఆ కళారాధన ద్వారానే విష్ణుభక్తి అతనిలో పాదుకొల్పిన రామానుజుని చమత్కృతి వంటివి ఇందులో ప్రధానాంశాలు. స్థపతులుగా విలసిల్లి అపురూపమైన ఆలయాలు, విగ్రహాలు చెక్కిన విశ్వబ్రాహ్మణ కులస్తుల గురించి ఈ నవలలో ఎంతగానో ప్రసక్తి కలుగుతుంది. శిల్పకళా రహస్యములు ఎరిగి ఈ గ్రంథం రాసినట్టు పలువురు పండితులు పరిశీలన. |
2990100049408 |
1961
|
కళ్యాణరాఘవము [274] |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు |
నాటకం, పౌరాణిక నాటకం |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఆయన రచించిన ఆరు అంకాల నాటకం ఇది. |
2030020024727 |
1915
|
కళ్యాణ రాముడు [275] |
చామర్తి కూర్మాచార్యులు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100028512 |
|
కళ్యాణి(పుస్తకం) [276] |
గుడిపాటి వెంకట చలం |
కథల సంపుటి |
|
2020010005628 |
1957
|
కళావతి(నాటకం) [277] |
మన్ముడుంబి వేంకటరాఘవాచార్యులు |
చారిత్రాత్మక నాటకం |
|
2020050016275 |
1933
|
కళావతి పరిణయము [278] |
వివరాలు లేవు |
పద్య కావ్యం |
|
2020120020335 |
వివరాలు లేవు
|
కళా విలాసము [279] |
మూలం:క్షేమేంద్ర మహాకవి అనువాదం:కొత్తపల్లి సూర్యారావు |
కథ |
|
2020120000625 |
1937
|
కళా సౌధము [280] |
తలమర్ల కళానిధి |
ఖండకావ్య సంపుటి |
|
2020010005588 |
1960
|
కళా సౌధము(పుస్తకం) [281] |
కె.ఎల్.నరసింహారావు |
నాటికల సంపుటి |
|
2020010005585 |
1958
|
కళాశ్రీ- ప్రథమ భాగం [282] |
బండ్ల సుబ్రహ్మణ్యకవి |
ఖండకావ్య సంపుటి |
|
2020120034704 |
వివరాలు లేవు
|
కళాశేఖర చరిత్రము [283] |
సోమయాజుల లక్ష్మీనారాయణశాస్త్రి |
నాటకం |
|
5010010086027 |
1911
|
కళింగదేశ కథలు [284] |
రత్నాకరం అనంతాచార్యులు |
కథా సాహిత్యం, కథల సంపుటి |
|
2020050016338 |
1934
|
కళింగదేశ చరిత్ర [285] |
రాళ్ళబండి సుబ్బారావు |
చరిత్ర, సాహిత్యం |
|
99999990125898 |
1930
|
కళోద్ధారకులు [286] |
అంగర సూర్యారావు |
నాటికల సంపుటి |
|
2020010005609 |
1956
|
కాకతి ప్రోలరాజు [287] |
వేదుల సూర్యనారాయణ శర్మ |
చరిత్ర |
కాకతి ప్రోలరాజు అన్న పేరు కాకతీయ సామ్రాజ్యానికి చెందిన మొదటి ప్రోలరాజుకు వర్తిస్తుంది. మొదటి బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి. మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండయాత్రలలో పాల్గొన్నాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు. మొదటి ప్రోలరాజు ఓరుగల్లు సమీపంలో అరిగజకేసరి పేరుతో పెద్ద చెరువును తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు. అటువంటి వీరుడు కాకతి ప్రోలరాజు జీవితాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ఈ గ్రంథంలో రచించారు. |
2990100071374 |
1962
|
కాకతీయ తరంగిణి [288] |
యార్లగడ్డ వెంకట సుబ్బారావు |
సాహిత్యం |
|
2990100061592 |
1995
|
కాకతీయ యుగము [289] |
ఖండవల్లి లక్ష్మీరంజనం |
చరిత్ర, సాహిత్యం |
|
2020120000615 |
1975
|
కాకతీయ రాజుల చరిత్ర [290] |
కొత్త భావయ్య |
పద్య కావ్యం, చరిత్ర |
|
2020010002091 |
1955
|
కాకతీయ సంచిక [291] ] |
సంపాదకుడు: మారేమండ రామారావు |
చరిత్ర |
సుప్రసిద్ధులైన పలువురు చరిత్రకారులు ప్రామాణికంగా తెలుగువారి చరిత్రను వెలికితీసి ప్రచురించాలన్న తలంపుతో ఏర్పాటుచేసిన ఆంధ్రేతిహాస పరిశోధక మండలి ద్వారా పలు ప్రామాణిక చరిత్రలు వెలువరించారు. ఈ క్రమంలో రాజరాజనరేంద్రుడు, కాకతీయులు, కృష్ణదేవరాయలు వంటి వారి గురించి విశేషమైన ఉత్సవాలు చేసి, ప్రత్యేక సంచికలు వేశారు. ఇప్పటికీ పలు చారిత్రిక పరిశోధకులు ఆయా సంచికల్ని తమ రచనల్లో ఉటంకిస్తూంటారు. అటువంటి సప్రామాణిక సంచికల్లో కాకతీయ సంచిక ఒకటి. కాకతీయ సామ్రాజ్యం గురించిన పలు విశేషాలు వివరాలు చారిత్రిక ప్రమాణ బుద్ధితో రచించి ఈ సంచికగా ప్రచురణ చేశారు. ఎన్నో శాసన, వాఙ్మయ ఆధారాలతో కాకతీయుల పాలన మొదలుకొని సాహిత్యం, ప్రజాజీవనం వరకూ ఎన్నో అంశాలపై 30 వ్యాసాలతో దీన్ని ముద్రించారు. చిత్రపటాలు, మాప్లతో కూడిన ఈ పుస్తకంలోని వ్యాసాలు పలువురు చారిత్రికులు రచించారు. |
2020050002528 |
1935
|
కాకతీయాంధ్ర రాజయుత చరిత్రము [292] |
చిలుకూరి వీరభద్రరావు |
చరిత్ర |
|
99999990125908 |
1936
|
కాకలు తీరిన యోధుడు-రెండవ భాగము [293] |
మూలం:నికొలాయ్ ఓస్ట్రోవ్ స్కీ, అనువాదం:మహీధర జగన్మోహనరావు |
నవల |
|
2990100071362 |
1958
|
కాకలు తీరిన యోధుడు-రెండవ భాగము [294] |
మూలం:నికొలాయ్ ఓస్ట్రోవ్ స్కీ, అనువాదం:మహీధర జగన్మోహనరావు |
నవల |
|
2020010005565 |
1958
|
కకుత్ స్థ విజయము [295] |
మట్ల అనంతరాజు సంపాదకుడు:జి.నాగయ్య |
ప్రబంధం, పద్య కావ్యం |
|
2990100051671 |
1980
|
కకుత్ స్థ విజయము [296] |
మట్ల అనంతరాజు |
ప్రబంధం, పద్య కావ్యం |
సరస్వతీ పత్రిక నుండి పునర్ముద్రితమైన పుస్తకమిది. |
2020120034702 |
1956
|
కాటమరాజు కథ(నాటకం) [297] |
ఆరుద్ర |
నాటకం |
|
2990100061610 |
1999
|
కాటమరాజు కథలు-మొదటి సంపుటం [298] |
సంపాదకుడు.తంగిరాల వెంకటసుబ్బారావు |
జానపద సాహిత్యం, వీరగాథలు, పరిశోధన సాహిత్యం |
కాత్మరాజు కథలు తెలుగు సాహిత్యంలో మరీ ముఖ్యంగా జానపద వాఙ్మయం, వీరగాథలలో చాలా ప్రధాన్యత కల రచన. గ్రంథకర్త, రచనాసమయం వంటివి నిర్ణయించడం కష్టమయ్యే ఈ కథలను సాహిత్య, చారిత్రికాంశాలను సమన్వయించి ఈ గ్రంథంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు వీరగాథలనే సీరిస్లో ప్రచురించారు. |
2990100061609 |
1976
|
కాటమరాజు కథలు-రెండవ సంపుటి [299] |
సంపాదకుడు.తంగిరాల వెంకటసుబ్బారావు |
జానపద సాహిత్యం, వీరగాథలు, పరిశోధన సాహిత్యం |
కాత్మరాజు కథలు తెలుగు సాహిత్యంలో మరీ ముఖ్యంగా జానపద వాఙ్మయం, వీరగాథలలో చాలా ప్రధాన్యత కల రచన. గ్రంథకర్త, రచనాసమయం వంటివి నిర్ణయించడం కష్టమయ్యే ఈ కథలను సాహిత్య, చారిత్రికాంశాలను సమన్వయించి ఈ గ్రంథంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు వీరగాథలనే సీరిస్లో ప్రచురించారు. |
2990100061599 |
1978
|
కాణ్వ సంధ్యా వ్యాఖ్య [300] |
అపౌరుషేయం ఋషిప్రోక్తం (వేదభాగం), వ్యాఖ్య.భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి |
మతం, వేదం, ఆచార వ్యవహారాలు |
పలు హిందూ వర్గాల నిత్యజీవనంలో సంధ్యావందనం విహిత కర్మ. ఉదయ, మధ్యాహ్న, సాయంకాలాల్లో సూర్యునికి అర్ఘ్యమిచ్చి, గాయత్రీ మంత్ర జపం చేసి, ధ్యానం అవలంబించే ప్రక్రియల సంపుటికి సంధ్యావందనమని పేరు. తేజస్సు పెరిగేందుకు, తప్పక జరిగే పాపకర్మలు నశించిపోయేందుకు, జీవితం సక్రమమైన క్రమశిక్షణలో నడిచేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఐతే ఒకే కులస్తులైనా వేర్వేరు కుటుంబీకులకు వేర్వేరు వేదాధ్యయనాలను మౌలికమని పూర్వులు నిర్దేశించడంతో యజుర్వేదులు, ఋగ్వేదులు మొదలైన శాఖీయులు ఏర్పడ్డారు. వారి నిత్యవ్యవహారాల్లోని వివిధ మత కార్యకలాపాలు ఆయా వేద శాఖల్లోని మంత్రాలతో జరుపుకుంటారు. అంటే యజుర్వేదులకూ, ఋగ్వేదులకు, సామవేదులకు సంధ్యావందనంలోని మౌలిక విధానం ఒకటే అయినా మంత్రభాగాలను వారి వారి ప్రాథమికాధ్యయన వేదశాఖల నుంచి తీసుకుంటారు. ఈ గ్రంథంలో యజుర్వేద కాణ్వశాఖకు చెందిన వారికి(కాణ్వులని వ్యవహారం) యజుర్వేదాంతర్గత మంత్రాలతో ఏర్పరిచిన సంధ్యావందనం ఇచ్చి దాన్ని స్మార్త, శ్రౌతపండితులు భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి వ్యాఖ్యానించారు. |
2020050019167 |
1914
|
కాత్యాయిని [301] |
జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ |
ఆఖ్యాయిక |
|
2020010005545 |
1957
|
కాదంబరి [302] |
అద్దేపల్లి నాగగోపాలరావు |
సాహిత్యం |
|
2030020024946 |
1950
|
కాదంబరీ కావ్య సుషుమ [303] |
కె.కమల |
సాహిత్యం |
|
2020120000605 |
1981
|
కాదంబరీ రసజ్ఞత [304] |
పేరాల భరతశాస్త్రి |
సాహిత్యం |
|
2990100071361 |
1978
|
కాబూలీ వాలా [305] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:ఎన్.ఎన్.రావు |
కథ |
|
2020010005548 |
1960
|
కామకళ [306] |
పెరుమాళ్ళ వీర్రాజు |
సాహిత్యం |
|
2020120034724 |
1927
|
కామ విలాసము [307] |
ఎన్.విశ్వనాధశాస్త్రి |
సాహిత్యం |
|
2020120000600 |
1935
|
కామశిల్పం-నాల్గవ భాగం [308] |
రాంషా |
సాహిత్యం |
|
2020120000715 |
1977
|
కామ శిల్పం-ఐదవ భాగం [309] |
రాంషా |
సాహిత్యం |
|
2020120032516 |
1977
|
కామకలా విలాసము [310] |
పుణ్యానందమునీంద్ర |
సాహిత్యం |
|
2990100061595 |
1959
|
కామధేనువు-కనికరించిన వేళ [311] |
అనువాదం:మోపిదేవి కృష్ణస్వామి |
అనువాద సాహిత్యం |
|
2020120000638 |
1989
|
కామమంజరి పరిణయము [312] |
సరికొండ రామరాజు |
సాహిత్యం |
|
2020050016015 |
1926
|
కామము, ప్రేమ, పరివారము [313] |
అనువాదం:పురాణం కుమార రాఘవశాస్త్రి |
సాహిత్యం |
|
2020010005638 |
1958
|
కామన్ ఎర్రర్స్(సాధారణ దోషములు) [314] |
యర్ర సత్యనారాయణ |
సాహిత్యం |
|
2020120029093 |
1997
|
కామందకంబ [315] |
తడకమళ్ళ వెంకట కృష్ణారావు |
సాహిత్యం |
|
5010010088630 |
1860
|
కామినీ హృదయం [316] |
కొడవటిగంటి కుటుంబరావు |
నాటకం |
కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబరు 28 – 1980 ఆగస్టు 17), ప్రసిద్ధ తెలుగు రచయిత.హేతువాది . కొకుగా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు. ఇది ఆయన రచించిన నాలుగు నాటకాల సంపుటి |
2030020025387 |
1955
|
కామినేని వంశ చరిత్రము [317] |
ఆదిపూడి ప్రభాకరకవి |
సాహిత్యం |
|
2020120035990 |
1909
|
కామేశ్వర వాస్తు సుధాకరము [318] |
అరసవిల్లి కామాచార్య |
వాస్తు శాస్త్రం |
|
2020010005642 |
1960
|
కామేశ్వరీ శతకం [319] |
తిరుపతి వేంకట కవులు |
శతకం |
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. ఈ గ్రంథాన్ని తిరుపతి శాస్త్రి మరణానంతరం చెళ్ళపిళ్ల రచించారు. కానీ తన జంట కవిపై అభిమానంతో తిరుపతి వేంకటేశ్వరులన్న జంట పేరిటే ప్రచురించడం విశేషం. |
2030020025098 |
1934
|
కాయకూరలు [320] |
ఆండ్ర శేషగిరిరావు |
వ్యవసాయం |
|
2020120000601 |
1947
|
కాయ ధాన్యములు [321] |
గోటేటి జోగిరాజు |
వ్యవసాయం |
|
2020120034790 |
1969
|
కాయశోధన విధానము అను పంచకర్మ చికిత్స [322] |
పాలంకి సత్యనారాయణ |
వైద్యం |
|
5010010032626 |
1941
|
కాయస్థ రాజులు [323] |
బి.ఎన్.శాస్త్రి |
చరిత్ర |
|
2040100047144 |
1991
|
కారికావళి [324][dead link] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
1990030041827 |
2005
|
కార్గిల్ యుద్ధం-కాశ్మీర్ సమస్య [325] |
మూలం:ప్రవీణ్ స్వామి, అనువాదం:సి.ఎస్.రావ్ |
రాజకీయం |
|
2040100047137 |
1999
|
కార్తిక పురాణము [326] |
చల్లా లక్ష్మీనరసింహశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణం |
|
2020010005693 |
1946
|
కార్మికవర్గం-దేశరక్షణ [327] |
మూలం:బి.టి.రణదివె, అనువాదం:ఎం.ఆనందమోహన్ |
సాహిత్యం |
|
2020010005686 |
1944
|
కార్మికులారా! కదలండి! [328] |
మూలం:వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్ |
సాహిత్యం |
|
2020010005687 |
1957
|
కార్మికోద్యమ కర్తవ్యాలు [329] |
శంకర గుహ నియోగి |
సాహిత్యం |
|
2020120029239 |
1993
|
కార్తీక మహత్వము [330] |
వివరాలు లేవు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
ఈ పుస్తకం వ్రాతప్రతి. |
5010010088311 |
1920
|
కార్తీక మహాత్మ్యము [331] |
మల్లాది లక్ష్మీనరసింహశాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010005692 |
1955
|
కారుచీకటికి కాంతిరేఖ [332] |
చంద్రం |
కథ |
|
2020010005694 |
1945
|
కాలకన్య [333] |
నండూరి విఠల్ |
నవల |
|
2990100071365 |
1968
|
కాలకేతనము [334] |
సోమరాజు రామానుజరావు |
నాటకం |
కాలకేతుదనే రాజు కథను ఈ నాటకంగా మలిచారు. ఇది జానపద ఇతివృత్తంగల నాటకం. |
2030020025267 |
1934
|
కాలచక్రము [335] |
భోగరాజు నారాయణమూర్తి |
నవల |
|
2990100071364 |
1949
|
కాలచక్రం నిలిచింది [336] |
బుచ్చిబాబు |
కథల సంపుటి |
|
2020010005568 |
1959
|
కాలచక్రంబనుఫలగ్రంధము [337] |
ఆలూరు ఏకామ్రజ్యోతిష్యులు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
5010010088899 |
1895
|
కాలనాధుని రధయాత్ర [338] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:రాచకొండ నరసింహశాస్త్రి |
గేయ నాటిక |
|
2990100061594 |
1965
|
కాలము [339] |
దీపాల పిచ్చయ్యశాస్త్రి |
శతకం, పద్యశతకం |
కాల మహిమ, దేశ స్థితిగతులు మొదలైన విషయాలను వివరించేందుకు తానీ శతకాన్ని రాసినట్టు పిచ్చయ్యశాస్త్రి వివరించారు. |
2030020024970 |
1920
|
కాలజ్ఞానము [340] |
వేముల ప్రభాకర్ |
సాహిత్యం |
|
2020120000599 |
1992
|
కాలజ్ఞాన తత్త్వములు [341] |
ప్రచురణ:కె.సీతారామయ్య |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100061593 |
1946
|
కాలవాహిని [342] |
బెజవాడ గోపాలరెడ్డి |
కవితా సంపుటి |
|
2020120000623 |
1979
|
కాలసర్పము-మొదటి భాగం [343] |
అయినాపురపు సోమేశ్వరకవి |
నవల |
|
2020050016345 |
1928
|
కాలసర్పము-రెండవ భాగం [344] |
అయినాపురపు సోమేశ్వరకవి |
నవల |
|
2020010005583 |
1912
|
కాలక్షేపం-మొదటి భాగము [345] |
భమిడిపాటి కామేశ్వరరావు |
నాటకం |
|
2020010005572 |
1928
|
కాలక్షేపం-రెండవ భాగము [346] |
భమిడిపాటి కామేశ్వరరావు |
నాటకం |
|
2020120020327 |
1948
|
కాలం అంచుమీద [347] |
సి.నారాయణ రెడ్డి |
కవితల సంపుటి |
|
2990100067445 |
1985
|
కాలం మాయాజాలం [348] |
జె.బాపురెడ్డి |
వచనకవితలు |
|
2020120020322 |
1995
|
కాలం వెంట కవి [349] |
ఎల్.మాలకొండయ్య |
సాహిత్యం |
|
2020120029222 |
1978
|
కాలం వెంట నడచి వస్తున్న [350] |
టి.రంగస్వామి |
సాహిత్యం |
|
2020120029228 |
2002
|
కాలాతీత వ్యక్తులు [351] |
పి.శ్రీదేవి |
నవల |
|
2990100071363 |
2001
|
కాలామృతము [352] |
ప్రచురణ:వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ |
సాహిత్యం |
|
5010010032008 |
1924
|
కాలామృతాఖ్య [353] |
చింతలపాటి వేంకటయ్య |
సాహిత్యం |
|
5010010088764 |
1899
|
కాలుష్యం [354] |
రచన:ఎన్.శేషగిరి; అనువాదం: ఎ.కామేశ్వరరావు |
పర్యావరణం |
పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రిములకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.[1]కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ సిద్ధంగా లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి. ఆ వివరాలను బాలలకు అందించేలా నెహ్రూ బాల పుస్తకాలయం శీర్షికన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
99999990175636 |
1988
|
కాలూ రాయీ [355] |
దేవరాజు వేంకటకృష్ణారావు |
కథ |
|
2020010005620 |
1947
|
కావ్య కథావళి [356] |
ప్రచురణ.ఆర్య పుస్తకాలయము |
కావ్యాలు, పద్యకావ్యాలు |
ఇందులో ప్రాచుర్యం పొందిన పలు తెలుగు కావ్యాల కథలను ఆయా కావ్యాల్లోనే ఉన్న పద్యాలను ఉపయోగించి సంగ్రహంగా చెప్పే ప్రయత్నం చేశారు. |
2030020024867 |
1929
|
కావ్య కన్య [357] |
ఎం.పి.జాన్ |
సాహిత్యం |
|
2020120012639 |
1988
|
కావ్యకుసుమావళి- ప్రథమ సంపుటి [358] |
వేంకట పార్వతీశ కవులు |
సాహిత్యం |
|
2020050014935 |
1924
|
కావ్య కుసుమావళి-ద్వితీయ సంపుటి( ప్రథమ భాగము) [359] |
వేంకట పార్వతీశ కవులు |
సాహిత్యం |
|
5010010076949 |
1943
|
కావ్యకుసుమావళి-ద్వితీయ సంపుటి(ద్వితీయ భాగము) [360] |
వేంకట పార్వతీశ కవులు |
సాహిత్యం |
|
5010010076947 |
1943
|
కావ్యకుసుమావళి-ద్వితీయ సంపుటి(తృతీయ భాగము) [361] |
వేంకట పార్వతీశ కవులు |
సాహిత్యం |
|
5010010076963 |
1943
|
కవ్యగణపతి అష్టోత్తరం [362] |
సంకలనం:కపిలవాయి లింగమూర్తి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034785 |
1998
|
కావ్య గుచ్ఛము [363] |
అనుముల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, అవధానము చంద్రశేఖరశాస్త్రి |
కవ్య సంపుటి |
|
9000000000271 |
1940
|
కావ్య జగత్తు [364] |
జి.వి.కృష్ణారావు |
సాహిత్య విమర్శ |
డా. జి.వి.కృష్ణారావు హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, కూచిపూడి (అమృతలూరు) గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పనిచేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం. ఏ. పూర్తి చేశారు. కాశీలో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. మార్క్స్ సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే ఈ సాహిత్య గ్రంథం వ్రాశారు. |
2030020025319 |
1944
|
కావ్య జగత్తు [365] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:మల్లంపల్లి శరభయ్య |
ఆధ్యాత్మిక సాహిత్యం |
బెంగాలీలో రవీంద్రనాధ టాగూరు రచించిన ఈ పుస్తకంలో రామాయణం గురించి వివరించారు. ఈ పుస్తకాన్ని శరభయ్య తెలుగులోనికి అనువదించారు. |
2020120000692 |
1959
|
కావ్యదర్పణము [366] |
శ్రీరాజచూడామణి దీక్షితులు |
అలఙ్కార శాస్త్రమహాగ్రంథము |
కావ్యరచనలలో అలఙ్కారములకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. కర్పూరవర్తికాది కావ్యములు రచించిన శ్రీరాజచూడామణి దీక్షితుల కృతమైన ఈ కావ్యము సుమారు 250 పేజీలు గల లక్షణగ్రంథము. ఇందు ఉల్లాసములుగా విభజించబడి ఉన్న అలఙ్కారశాస్త్ర పరిజ్ఞానం మొత్తం ఆఱు ఉల్లాసములలో రచింపబడి ఉంది. శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాచార్యుల వారిచే పరిష్కరింపబడిన ఈ గ్రంథము లక్షణ గ్రంథములలో ప్రసిద్ధమైనది. |
2020050019027 |
1877
|
కావ్య నాటకాది పరిశీలనము [367] |
అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి |
|
పరిశీలనాత్మక గ్రంథం |
2020120000699 |
వివరాలు లేవు
|
కావ్య నిదానము [368] |
రూపనగూడి నారాయణరావు |
సాహిత్యం |
|
2990100071369 |
వివరాలు లేవు
|
కావ్య పంచమి [369] |
గాదంశెట్టి శ్రీరాములు |
కావ్య సంపుటి, అనువాద సాహిత్యం |
హిందీలోని అయిదు మహాకావ్యాల సంపుటి ఈ పుస్తకం |
2020120000700 |
1977
|
కావ్య ప్రకాశము [370] |
మూలం:మమ్మట, అనువాదం: పుల్లెల శ్రీరామచంద్రుడు |
కావ్యం |
బాలానందిని కావ్యానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. |
2020120007285 |
1995
|
కావ్య ప్రకాశము [371] |
మూలం:మమ్మట, అనువాదం: జమ్మలమడక మాధవరామశర్మ |
కావ్యం |
బాలానందిని కావ్యానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. |
2020010001471 |
1953
|
కావ్యపరిచయాలు-ఆముక్తమాల్యద [372] |
మూలం:శ్రీకృష్ణదేవరాయలు, సంపాదకుడు:ఎం.వి.ఎల్.నరసింహారావు |
కావ్యం |
శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యాన్ని కావ్య పరిచయాలు సిరీస్ లో నరసింహారావు పరిచయం చేశారు. |
2020120007283 |
1974
|
కావ్య పరీమళము [373] |
విశ్వనాథ సత్యనారాయణ |
సాహిత్యం |
|
2990100071370 |
1970
|
కావ్య పుష్పాంజలి [374] |
చెలమచర్ల రంగాచార్యులు |
వాచకం |
|
2020010005799 |
1956
|
కావ్య మంజరి [375] |
జమ్మలమడక శ్రీరామమూర్తి |
ఖండకావ్య సంపుటి |
|
2020120000698 |
1980
|
కావ్యమంజరి-నాల్గవ సంపుటి [376] |
చర్ల గణపతిశాస్త్రి |
సాహిత్యం |
|
2020010005793 |
1928
|
కావ్య విషయ సంగ్రహము [377] |
కొమండూరి అనంతాచార్యులు |
అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ |
కావ్యాలంకార చూడామణి, భూపాలీయం మొదలైన ఆలంకారిక గ్రంథాల నుంచి విషయాన్ని స్వీకరించి, సంగ్రహంగా చేసి ఈ గ్రంథంలో ఔత్సాహికులైన పాఠకుల కోసం అందించారు అనంతాచార్యులు. |
2030020025407 |
1897
|
కావ్యవేద హరిశ్చంద్ర [378] |
విశ్వనాథ సత్యనారాయణ |
నాటకం |
|
2020010005802 |
1949
|
కావ్యసుధ-రెండవ భాగము [379] |
సంపాదకులు:నాయని సుబ్బారావు, గుర్రం జాషువా |
వాచకం |
|
2020050005995 |
1950
|
కావ్య సంగ్రహము-రెండవ భాగము [380] |
సంపాదకత్వం.ఆడిదము రామారావు పంతులు |
కావ్యాలు |
ఆడిదము రామారావు పంతులు సంపాదకత్వంలో వెలువడ్డ ఈ గ్రంథం ఎన్నో పూర్వ కావ్యాల్లోని భాగాలతో రూపకల్పన చేశారు. నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, నన్నెచోడుడు, పెద్దన, ధూర్జటి వంటివారి కావ్యాలలోని భాగాలు వివిధ సంపుటాలను కలిగిన ఈ కావ్యసంగ్రహంలో చోటుచేసుకున్నాయి. |
2030020024529 |
1929
|
కావ్య సమీక్షలు [381] |
ఎం.వి.సత్యనారాయణ |
సాహిత్యం |
వివిధ కావ్యాలకు రాసిన సమీక్షలను సంకలనం చేసి ఈ సంపుటిగా వెలువరించారు. |
2020120034784 |
1983
|
కావ్యాత్మ [382] |
శే.వెం.రాఘవయ్య |
సాహిత్యం |
|
2020010012088 |
1934
|
కావ్యా ధర్మః [383] |
పుల్లెల శ్రీరామచంద్రుడు |
సాహిత్యం |
|
2020120029257 |
1981
|
కావ్యావళి [384] |
సోమరాజు ఇందుమతీ దేవి |
కావ్య సంపుటి |
|
2020120000701 |
1936
|
కావ్యావళి- ప్రథమభాగము [385] |
శివశంకరశాస్త్రి |
సాహిత్యం |
|
5010010031086 |
1945
|
కావ్యాలంకార చూడామణి [386] |
విన్నకోట పెద్దన |
అలంకార శాస్త్రం |
విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి"లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి. బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని వంటి వాటితో పాటుగా విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి కూడా ఉంది. |
2030020025422 |
1929
|
కావ్యాలంకార సంగ్రహము [387] |
రామరాజభూషణుడు, వ్యాఖ్యాత:పోచనపెద్ది వెంకట మురళీకృష్ణ |
సాహిత్యం |
రామరాజ భూషణుడు రాసిన నరసభూపాలీయానికి ఆంధ్రానువాదం ఈ పుస్తకం. |
2020120029258 |
1998
|
కావ్యాలంకార సంగ్రహము [388] |
రామరాజభూషణుడు, వ్యాఖ్యాత:సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి |
సాహిత్యం |
రామరాజ భూషణుడు రాసిన నరసభూపాలీయానికి ఆంధ్రానువాదం ఈ పుస్తకం. సూర్యనారాయణశాస్త్రి వ్యాఖ్యానం రాశారు. |
2020120000695 |
1934
|
కావేరీ చరిత్రము [389] |
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034767 |
1900
|
కావ్యోద్యానము [390] |
గరికపాటి లక్ష్మీకాంతయ్య |
సాహిత్యం |
|
2990100071371 |
1966
|
కాశీ ఖండం [391] |
శ్రీనాథుడు |
కావ్యం |
కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు మరియు కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు. |
2030020025340 |
1914
|
కాశీపతి చమత్కృతి [392] |
పోకూరి కాశీపత్యవధాని |
పద్యకావ్యం |
|
2020120000668 |
1998
|
కాశీమజిలీ కథలు [393] |
మధిర సుబ్బన్న దీక్షితులు |
సాహిత్యం |
మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది. |
2020050016603 |
1934
|
కాశీయాత్ర [394] |
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి |
యాత్రా సాహిత్యం |
|
2020120000669 |
|
కాశీయాత్రా చరిత్ర [395] |
ఏనుగుల వీరాస్వామయ్య, సంపాదకుడు: దిగవల్లి వేంకట శివరావు |
యాత్రా సాహిత్యం |
1830 ప్రాంతాల్లో మద్రాసు సుప్రీం కోర్టులో ఇంటర్ప్రిటర్గా పనిచేసిన ఏనుగుల వీరాస్వామయ్య మద్రాసు నుంచి కాశీకి, తిరిగి కాశీ నుంచి మద్రాసుకు చేరుకున్న యాత్రా విశేషాలు ఈ గ్రంథంగా రచించారు. రైళ్ళు, బస్సుల వంటి ప్రయాణ సాధనాలు లేని ఆ రోజుల్లో వీరాస్వామయ్య కాలినడకన, పల్లకీలో ఈ బృహత్ప్రయాణాన్ని చేశారు. ఈ నేపథ్యంలో యాత్రా చరిత్రలో తాను విడిది చేసిన గ్రామాల గురించి, తిరిగిన దారుల గురించి, ప్రయాణంలో ఎదురైన ప్రాంతాల సాంఘిక, రాజకీయ విశేషాల గురించి వీరాస్వామయ్య విపులంగా వివరించారు. ఆ కాలంలో దేశ స్థితిగతులు, ప్రయాణ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంఘవ్యవస్థ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుసుకునేందుకు ఇది మంచి సాధనం. కాశీయాత్రాచరిత్ర తెలుగులోని తొలి యాత్రాగ్రంథాల్లో ఒకటిగా సుప్రసిద్ధం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసే క్రమంలో 19వ శతాబ్ది తొలినాళ్ల విశేషాలు వివరించేందుకు సురవరం ప్రతాపరెడ్డికి ఎంతగానో ఉపకరించిన గ్రంథమిది. మరుగున పడిన ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకువచ్చి దిగవల్లి వేంకట శివరావు సంపాదకత్వం వహించి ముద్రించారు.(రచన:1830ల్లో) |
2030020029717 |
1940
|
కాశీనాథ్ [396] |
మూలం:శరత్ చంద్ర చటోపాధ్యాయ్, అనువాదం:శివరామకృష్ణ |
నవల |
శరత్ చంద్రుడు బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు. ఇది ఆయన రచించిన సాంఘిక నవల. విచిత్రమైన పాత్రల మధ్య సంఘర్షణతో రాసిన ఈ నవల అత్యంత ఆసక్తికరం, మానవ మనోలోకాల గురించి ఓ వ్యాఖ్యానం. |
2020050016555 |
1952
|
కాశ్మీర్ మధ్యవర్తి డాక్టర్ గ్రాహాంకు ఇండియా ప్రముఖ ముస్లింల నివేదిక [397] |
సంబంధిత వివరాలు లేవు |
చరిత్ర, నివేదిక |
కాశ్మీర్ గురించి మధ్యవర్తి ఫ్రాంక్ గ్రాహానికి భారతీయ ముస్లిముల ప్రతినిధులుగా వివిధ వృత్తులకు ప్రాంతాలకు చెందిన భారతీయ ముస్లిములు అందించిన నివేదిక ఇది. దీనిలో స్థూలంగా పాకిస్థాన్ కాశ్మీర్ గురించ్ చేసిన క్లెయిములు ఖండించారు. భారతీయ ముస్లిములు, కాశ్మీరీలను కాపాడెందుకు పాకిస్థానీ నాయకులు కృషిచేయకపోగా భారత ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనకర స్థితిగతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారతీయ ముస్లిములకు భారత రాజ్యాంగం, ఆనాటి నాయకులైన గాంధీ, నెహ్రూ తదితరులు గొప్ప రక్షణ కల్పించారని, దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ లోని అల్పసంఖ్యాక హిందువులు, ముసిములను ఇక్కట్లకు గురిచేసి, నశింపజేస్తూ పాకిస్తాన్ భారతదేశంలోని ముస్లిములకు ప్రమాదాలు తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. ఇటువంటి నీతిబాహ్మైన పాకిస్తాన్ కాశ్మీరీ ముస్లిములను కాపాడబోధని, పైగా 1948లో జరిగిన ఆక్రమణలో వారిని నానా చిత్రహింసల పాలు చేయడం దానికి సాక్ష్యమని వివరించారు. మొత్తంగా కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపడం ఉపఖండంలోని ముస్లిములు అందరికీ ప్రమాదకరమేనని వివరించారు. ఈ నివేదిక తయారుచేసి సంతకాలు చేఇసినవారిలో భారతదేశంలో ముస్లిములు సమ్మర్థంగా ఉన్న అనేక ప్రాంత ముస్లిం ప్రముఖులు, పెద్దలు ఉన్నారు. ఫ్రాంక్ గ్రాహం 1951 నుంచి 67 వరకూ యునైటెడ్ నేషన్స్ నియమించిన కాశ్మీర్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఐతే ఎప్పుడు ఈ నివేదిక సమర్పించినదీ తెలియడం లేదు. ఈ నివేదికలోని అంశాలు పరిశీలిస్తే 1960కి ముందే ఈ నివేదిక సమర్పణ జరిగిందని భావించవచ్చు. |
5010010088609 |
1923
|
కాశ్మీర్ ముస్లిం ప్రముఖుడు కనుగొనిన వృత్తాంతము [398] |
మౌలానా మహ్మద్ మసూది |
సాహిత్యం, చరిత్ర |
|
5010010088809 |
1922
|
కాశీ రామేశ్వర మజిలీ కథలు [399] |
నాగశ్రీ |
కథా సాహిత్యం |
|
2020120034159 |
1992
|
కాశ్మీరు [400][dead link] |
మాలా సింగ్ |
విజ్ఞాన సర్వస్వం తరహా గ్రంథం |
భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం జమ్ము & కాశ్మీరు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమున్నది. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి. జమ్ము ప్రాంతం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా 'జమ్ము'యే. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం. కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. భారతదేశం,పాకిస్తాన్ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి లడఖ్: ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు. భారత ఉపఖండంలోని సైనికపరమైన వ్యూహాత్మక ప్రదేశాల్లో కాశ్మీరు ఒకటి. ఈ ప్రాంతాన్ని గురించి బాలలకు అర్థమయ్యేలా ఈ గ్రంథాన్ని రచించారు. |
99999990128918 |
1970
|
కాశీ విజయము [401] |
వివరాలు లేవు |
నాటకం |
|
2020120001695 |
1923
|
క్రాస్ రోడ్స్ [402] |
జి.వి.సుబ్బారావు |
కవితా సంకలనం |
|
2020120032274 |
1994
|
కాహళి [403] |
సోమసుందర్ |
గేయ సంపుటి |
|
2020010005563 |
1953
|
కాళ్ళకూరి నారాయణరావుగారి నాటకుములు [404] |
కాళ్ళకూరి నారాయణరావు |
నాటకాల సంపుటి |
|
2020010006407 |
1950
|
కాళరాత్రి(పుస్తకం) [405] |
ప్రఖ్య శ్రీరామమూర్తి |
నాటకం |
|
2030020025216 |
1955
|
కాళహస్తి శతకము [406] |
వివరాలు లేవు |
శతకం |
|
5010010088802 |
1922
|
కాళికాస్తుతి [407] |
కాళిదాసు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010001697 |
1952
|
కాళిదాస కవిత [408] |
బొడ్డుపల్లి పురుషోత్తం |
సాహిత్యం |
|
2020010005543 |
1957
|
కాళిదాస కవితా వైభవము [409] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
2020120000627 |
1976
|
కాళిదాస చరిత్ర [410] |
చిలకమర్తి లక్ష్మీనరసింహం |
సాహిత్యం |
|
2020010005598 |
1956
|
కాళిదాస చరిత ప్రకరణము [411] |
చిలకపాటి వేంకట రామానుజశర్మ |
నాటకం, చారిత్రిక నాటకం |
కాళిదాసు ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు. ఇది ఆయన జీవితాన్ని గురించి రచించిన నాటకం. |
2030020025048 |
1954
|
కాళిదాస ప్రహసనము [412] |
వివరాలు లేవు |
పద్య నాటిక |
|
2020050005795 |
1922
|
కాళిదాస హృదయం [413] |
ఖండవిల్లి సూర్యనారాయణశాస్త్రి |
సాహిత్యం |
|
2020120004223 |
1966
|
కాళిదాసు [414] |
మూలం:కె.టి.పాండురంగి, అనువాదం:వారణాసి జానకీదేవి |
సాహిత్యం |
|
2020120034713 |
1997
|
కాళిదాసు రామకథ [415] |
సోమసుందర్ |
ఆధ్యాత్మిక సాహిత్యం, ఇతిహాసం |
|
2990100030372 |
1999
|
కాళిందీ కన్యా పరిణయము- ప్రథమ భాగం [416] |
అహోబలపతి పండితుడు |
ప్రబంధం, పద్యకావ్యం |
అహోబలపతి పండితుడు రచించిన ఈ ప్రబంధం తెలుగు సాహిత్యంలో మంచి స్థానం పొందినది. దీనిలోని పలు ఋతువర్ణనలు, పురాది వర్ణనలు రమ్యంగా ఉన్నవని పండితులు భావించారు. కాళింది కృష్ణుని అష్టభార్యల్లో ఒకరు. ఆమెను కృష్ణుడు వివాహమాడిన విధాన్ని ప్రబంధంగా రచించారు. |
2990100071366 |
1929
|
కాళిందీ కన్యా పరిణయము-ద్వితీయ భాగం [417] |
అహోబలపతి పండితుడు |
ప్రబంధం, పద్యకావ్యం |
అహోబలపతి పండితుడు రచించిన ఈ ప్రబంధం తెలుగు సాహిత్యంలో మంచి స్థానం పొందినది. దీనిలోని పలు ఋతువర్ణనలు, పురాది వర్ణనలు రమ్యంగా ఉన్నవని పండితులు భావించారు. కాళింది కృష్ణుని అష్టభార్యల్లో ఒకరు. ఆమెను కృష్ణుడు వివాహమాడిన విధాన్ని ప్రబంధంగా రచించారు. (రచన ప్రాచీనం) |
2030020025126 |
1929
|
కాళిందీ పరిణయము [418] |
వివరాలు లేవు |
పద్యకావ్యం |
|
5010010088256 |
1918
|
కాళీంగ మర్దనము [419] |
వివరాలు లేవు |
పద్య కావ్యం, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
5010010088800 |
1920
|
కాళీంగ మర్దనము [420] |
వివరాలు లేవు |
యక్షగానము |
|
2020120000629 |
1934
|
కిన్నెర(1950 జులై సంచిక) [421] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050003471 |
1953
|
కిన్నెర(1950 సెప్టెంబరు సంచిక) [422] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050003472 |
1953
|
కిన్నెర(1953 మార్చి సంచిక) [423] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005874 |
1953
|
కిన్నెర(1953 ఏప్రిల్ సంచిక) [424] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005876 |
1953
|
కిన్నెర(1953 మే సంచిక) [425] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005878 |
1953
|
కిన్నెర(1953 జూన్ సంచిక) [426] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005881 |
1953
|
కిన్నెర(1953 సెప్టెంబరు సంచిక) [427] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005884 |
1953
|
కిన్నెర(1953 నవంబరు సంచిక) [428] |
సంపాదకుడు: పందిరి మల్లికార్జునరావు |
మాసపత్రిక |
|
2020050005887 |
1953
|
కిన్నెర మిధునము [429] |
వివరాలు లేవు |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020050016211 |
1955
|
కిన్నెరసాని పాటలు [430] |
విశ్వనాథ సత్యనారాయణ |
గేయాలు |
|
2020010005824 |
1954
|
కిన్నరీ విజయము [431] |
ఆదిపూడి సోమనాథరావు |
పద్యకావ్యం, అనువాదం |
ఆదిపూడి సోమనాథరావు ఆంగ్లభాషలో థామస్ మూర్ రచించిన పారడైజ్ అండ్ ది పెరి అన్న గ్రంథాన్న్ని ఈ కావ్యంగా అనువదించారు. దీనిని ప్రముఖ రచయిత శివశంకరశాస్త్రి ఇంటివద్ద పండితమిత్రులు రచయితకు ఇచ్చి అనువదించాలని సూచించగా వారు ఈ గ్రంథరూపంలో అనువదించారు. |
2030020025269 |
1920
|
క్రియారూప నిష్పత్తి నిఘంటువు [432] |
యర్రా సత్యనారాయణ |
వ్యాకరణం, నిఘంటువు |
ఆంగ్లంలో వెర్బ్ అని పిలిచ క్రియారూపాలకు సంబంధించి విడమరిచే గ్రంథమిది. |
2020120000067 |
1998
|
కిరణ్మయి [433] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:అమరసుందర్ |
నవల |
|
2020010005825 |
1958
|
కిరాతార్జునీయం [434] |
భారవి |
కావ్యం |
కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవిచే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి. పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. తెలుగు వారు సంస్కృత భాషను నేర్చుకునే క్రమంలో కిరాతార్జునీయాన్ని అధ్యయనం చేసేవారు. సంస్కృత సాహిత్యంలో వ్యాఖ్యాతగా అత్యున్నత స్థాయిని అందుకున్న తెలుగువాడు మల్లినాథ సూరి రచించిన ఘంటాపథ వ్యాఖ్య సహితంగా ప్రచురించారు. |
2030020024926 |
1950
|
కిర్మీరం [435] |
మాదిరాజు రంగారావు |
గేయ సంపుటి |
|
2020010005704 |
1957
|
కిష్కిందకాండ [436] |
వివరాలు లేవు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100073382 |
వివరాలు లేవు
|
కిష్కింధా కాండము [437] |
కల్వపూడి వేంకట రాఘవాచార్యులు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2040100047145 |
వివరాలు లేవు
|
కిషోరి [438] |
సూరి పార్ధసారధిశర్మ |
నవల |
|
2030020025281 |
1940
|
కీచక వధ [439] |
కోలాచలం శ్రీనివాసరావు |
నాటకం |
|
2020010002575 |
1924
|
కీచకవధ [440] |
నిశ్శంకల కృష్ణమూర్తి |
నాటకం |
|
5010010086083 |
1922
|
క్రీడాభిరామము [441] |
రచన. వినుకొండ వల్లభరాయుడు లేదా శ్రీనాథుడు, సంపాదకత్వం.వేటూరి ప్రభాకరశాస్త్రి |
వీధినాటకం, సాహిత్యవిమర్శ |
క్రీడాభిరామం రెడ్డిరాజుల కాలంలో రచించబడ్డ వీధి నాటకం. ఈ కావ్యకర్త విషయంలో సాహితీవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీనాథుడు రాశాడని కొందరు, వినుకొండ వల్లభరాయుడు రచించాడని మరికొందరు భావిస్తున్నారు. ఈ గ్రంథంలో క్రీడాభిరామం కర్త ఎవరన్న విషయంపై లోతైన చర్చలు నడిపినారు. చివరిగా క్రీడాభిరామం పూర్తిపాఠాన్నీ ప్రచురించారు. |
2030020025255 |
1928
|
కీర్తిచక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్ [442] |
రమణమూర్తి |
జీవిత చరిత్ర |
మనం విస్మరిస్తున్న మనతరం వీరుడు అనే ఉపశీర్షికతో వెలువడ్డ ఈ పుస్తకం కీర్తిచక్ర పురస్కార గ్రహీత పందిళ్ళపల్లి శ్రీనివాస్ జీవితాన్ని గురించి వ్రాసినది. అక్రమంగా గంధపుచెక్కలను, ఏనుగుదంతాలను స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటక, తమిళనాడూ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిక్కమంగళం అడవుల్లో అక్రమ వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్న నరహంతకుడు వీరప్పన్ను ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తిగా పందిళ్లపల్లి శ్రీనివాస్ చరిత్రకెక్కారు. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు పోలీసులు పట్టుకోలేక ఇబ్బందిపడుతున్న వీరప్పన్ను కూడా వణికించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ను మాటువేసి వీరప్పన్ దారుణంగా హత్యచేశాడు. కక్షతో శ్రీనివాస్ చేతులు, తల నరికి తలను తనవద్దే దాచుకున్న వైనం వీరప్పన్ పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టింది. అనంతర కాలంలో వీరమరణం పొందిన శ్రీనివాస్కు దేశ ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొన్నేళ్ళ తర్వాత నక్కీరన్ ఎడిటర్ వీరప్పన్ను ప్రజానాయకునిగా చిత్రీకరిస్తూ వ్రాసిన పుస్తకం హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారు తెలుగులోకి అనువదించి ప్రచురించగా విజయవిహారం ఎడిటర్ రమణమూర్తి దాన్ని వ్యతిరేకిస్తూ సంపాదకీయాలు, వీరప్పన్ నిజస్వరూపం, శ్రీనివాస్ సాహసం, వీరత్వం తెలిపేలా వ్యాసాలు వ్రాసి అదే క్రమంలో ఈ పుస్తకం ప్రచురించారు. |
2990100061624 |
2003
|
కీర్తిమాలినీప్రదానము [443] |
నాదెళ్ళ పురుషోత్తమ కవి |
సాహిత్యం |
|
2020050005740 |
1941
|
కీర సందేశము [444] |
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి |
పద్య కావ్యం |
పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు విదర్భ రాజైన భీష్మకుని కుమార్తెయైన రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని రుక్మిణీ కల్యాణమని పిలుస్తారు. ఈ గ్రంథం రుక్మిణీ కళ్యాణ గాథను ఆధారం చేసుకుని రచించారు. |
2030020024992 |
1939
|
కీర్తికాంతా స్వయంవరము [445] |
గోపాలరాయకవి |
పద్యకావ్యం |
|
2020120000704 |
1900
|
కీర్తిశేషులు(నాటకం) [446] |
భమిడిపాటి రాధాకృష్ణ |
నాటకం |
|
2020010005809 |
1960
|
కీర్తిశేషుడు భులాభాయి దేశాయి [447] |
గోపరాజు వెంకటానందం |
జీవిత చరిత్ర |
|
2020010005946 |
1946
|
కీలు బొమ్మలు [448] |
జి.వి.కృష్ణారావు |
నవల |
|
9000000000409 |
1952
|
కుటుంబరావు సాహిత్యం-మూడవ భాగం [449] |
రచన.కొడవటిగంటి కుటుంబరావు, సంపాదకత్వం.కేతు విశ్వనాథరెడ్డి |
సాహిత్య సర్వస్వం |
కొడవటిగంటి కుటుంబరాఅవు ప్రసిద్ధ తెలుగు రచయిత, కమ్యూనిస్టు, హేతువాది . కొకుగా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు. ఇది ఆయన సాహిత్యసర్వస్వంలోని భాగం. |
2990100071399 |
1995
|
కుబేర పతనము [450] |
హోసూరి నంజుండరావు |
నాటకం |
దేవదాసీ కులం, దేవదాసీ వృత్తి సంఘంలో పెద్ద లోపమని 19శతాబ్ది చివరిభాగం, 20వ శతాబ్ది మొదటిభాగంలోని తెలుగు మేధావులు కొందరిలో భావన హెచ్చింది. దానికి విక్టోరియన్ మోరల్స్గా పేర్కొనే 19వ శతాబ్ది బ్రిటీష్ నీతి చట్రం చాలావరకూ కారణం. ఈ దేవదాసీ వృత్తి వ్యతిరేకతలో భాగంగానే ఈ నాటకాన్ని రచయిత రచించారు. మొదట దేవలోకంలో ప్రారంభమైనా నాటకం అనంతరం భూలోకంలో దేవదాసీ సమస్య చుట్టూ పరిభ్రమిస్తుంది. |
2030020024916 |
1935
|
కుమార సంభవము [451] |
ప్రతిలో వివరాలు లేవు |
నాటకం, పౌరాణిక నాటకం |
కవికుల గురువు కాళిదాసు రచనగా భారతీయ వాఙ్మయంలో కుమార సంభవ గాథకు ప్రత్యేక స్థానమున్నది. ఈ గ్రంథంలో ఆ ఇతివృత్తాన్ని తీసుకుని స్వతంత్రించి నాటకీకరించారు. సతీదేవి తండ్రి దక్షుడు నిరీశ్వర యాగాన్ని తలపెట్టడం, దానికి పిలుపులేకున్నా సతి వెళ్లడం, అక్కడ భర్తను తూలనాడుతుంటే భరించలేక తనను తానే దహింపజేసుకోవడం, ఇది తెలిసి మహోగ్రుడైన శివుడు వీరభద్రుని, కాళినీ సృష్టించి మొత్తం దక్షయాగాన్ని ధ్వంసం చేసి దక్షుని తల నరికించడం, నరికిన తలను కాక వేరే తల అతికించి బతికించడం వంటివి అయ్యాకా పరమేశ్వరుని కుమారుడు జన్మించి తారకుని చంపాల్సిన అవసరం వస్తుంది. ఆ నేపథ్యంలో శివుడు, పార్వతీ ఎలా వివాహం చేసుకున్నారన్నదే ముఖ్యమైన కథ. |
2030020025322 |
1942
|
కుమార సంభవ విమర్శనము [452] |
శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి |
సాహిత్య విమర్శ |
తెలుగు సాహిత్యంలోని అపురూపమైన కావ్యాల్లో నన్నెచోడుని కుమారసంభవము ఒకటి. మానవల్లి రామకృష్ణ కవి వెలికి తీసి ప్రచురించేవరకూ ఇది మరుగున పడివుంది. దీనిపై కర్తృత్వ వివాదాలు చెలరేగి మానవల్లి వారే దీనిని రచింపజేసి/రచించి నన్నెచోడుని పేరు పెడుతున్నారని కొందరు వాదించినా దానిని పండితులు సునిశిత విమర్శన నైపుణ్యంతో ఖండించారు. అందుకే తెలుగు సాహిత్య విమర్శలో కుమారసంభవ విమర్శకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో మద్రాసు విశ్వవిద్యాలయం ప్రోద్బలంతో పరిశోధించి, ప్రచురించిన ఈ గ్రంథానికి సాహిత్యంలో ప్రాధాన్యత ఉంది. |
2030020025520 |
1937
|
కులశేఖర మహీపాల చరిత్రము [453] |
శేషము రఘునాధార్య, సంపాదకత్వం.టి.చంద్రశేఖరన్ |
జీవిత చరిత్ర, ఆధ్యాత్మికత |
పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్’ (వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామిని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట.నేటికీ తిరుమలలో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు. శేషము రఘునాథార్యులు ఈ గ్రంథంలో ఆ మహాభక్తుని జీవితాన్ని తెలిపారు. |
2990100051685 |
1955
|
కులోత్తుంగ విజయము [454] |
చెన్నుభొట్ల వేంకటకృష్ణశర్మ |
నవల, చారిత్రిక నవల |
క్రీ.శ.11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు వేంగి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తెలుగు, తమిళ దేశాలకు అధిపతిగా పరిపాలించాడు. ఆయన ప్రతినిధిగా గొంకరాజు గోదావరి నుండి గుండ్లకమ్మ వరకు, పశ్చిమాన త్రిపురాంతకం వరకు అధికారం నిర్వహించాడు. చోళుల సామంతులను విధేయులుగా ఉంచాడు. ఆయన విజయాన్ని గురించిన ఇతివృత్తంతో రచించిన చారిత్రిక నవల ఇది. |
2030020024678 |
1934
|
కువలయాశ్వ చరిత్రము-ఒక పరామర్శము [455] |
వుయ్యూరు లక్ష్మీనరసింహారావు |
సాహిత్య విమర్శ |
దక్షిణాంధ్ర యుగములో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కావ్యాల్లో కువలయాశ్వ చరిత్రము ఒకటి. ఈ ప్రబంధాన్ని సవరము చిననారాయణ రచించారు. కువలయాశ్వ చరిత్రము కావ్యాన్ని తన పీహెచ్డీ గ్రంథం కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వుయ్యూరు లక్ష్మీనరసింహారావు పరిశోధన, పరిశీలన చేశారు. ఈ గ్రంథం ఆయన పరిశోధన సిధ్దాంత గ్రంథం |
2990100049417 |
1988
|
కుశలవోపాఖ్యానము [456] |
రామనార్య |
పద్యకావ్యం |
తంజావూరు సరస్వతీ మహాలు ఒకనాటి తంజావూరు నాయకరాజుల తెలుగు భాషాభిమానానికి విశాలమైన సాక్ష్యం. దానిలో వేలకొలదీ తెలుగు కావ్యాల వ్రాత ప్రతులు ఉన్నాయి. వాటిలోనిదే కుశలవోపాఖ్యానమనే ఈ గ్రంథం. దీనిని సరస్వతీమహలులోని ప్రతి నుంచి స్వీకరించి పరిష్కరించి ప్రచురించారు. ఇది ఒక ద్విపద కావ్యం. |
2030020025046 |
1951
|
కుళ్ళు సరుకు [457] |
సంపాదకుడు.దర్భా రాంషా |
నాటకం, అనువాదం |
కుళ్ళు సరుకు అనే ఈ నాటకాన్ని కళాకేళీ సంస్థ ధర్మసంగ్రామకేళీ అనే సీరీస్లో భాగంగా ప్రచురించారు. లెస్ అవారిస్ అనే ఫ్రెంచినాటకానికి ఇది అనువాదం. |
2030020024772 |
1950
|
కుంభరాణా [458] |
దువ్వూరి రామిరెడ్డి |
నాటకం, చారిత్రిక నాటకం |
కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి దువ్వూరి రామిరెడ్డి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన రచించిన ఈ నాటకం కుంభరాణా, మీరాబాయిల జీవితాలను ఆధారం చేసుకున్నది. |
2030020025164 |
1950
|
కూరగాయలు (పుస్తకం) [459] |
రచన: బి.చౌదరి; అనువాదం: జి.రాజేశ్వరరావు |
వృత్తి సాహిత్యం |
కూరగాయల పెంపకం పట్ల రైతులలోనే కాక ఇతర వృత్తులు చేసుకునేవారిలో కూడా ఆసక్తి పెరిగింది. కూరల్లోని పోషకవిలువలు నిలిపిఉంచేలా తాజా కూరగాయలు వాడాలన్న తాపత్రయమే అందుకు కారణం. ఐతే కూరగాయలు పెంచేవారికి అనువుగా ఉపయోగపడే పుస్తకాలు వారికి మరింత ఉపయోగపడతాయి. ఈ గ్రంథం ఆ కోవలోనిదే. భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజల ద్వారా వాద్యాల గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
2990100051689 |
1967
|
కూర దినుసులు [460] |
గోటేటి జోగిరాజు |
వృత్తి సాహిత్యం |
కూరగాయలను, ఆకుకూరలను పండించడం అనుభవశాలులైన రైతులే కాక చాలామంది గృహస్తులు కూడా చేసేపనే. ప్రతివారికి స్వయంగా పండించుకున్న కూరలు తినాలన్న కోరిక సహజం. ఈ నేపథ్యంలో గ్రామసేవా గ్రంథమాలలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే విధానాన్ని ప్రచురించారు. |
2020120000761 |
1976
|
కూలిన వంతెన [461] |
మూలం:థారెన్ టన్ వైల్డార్, అనువాదం:నండూరి విఠల్ |
నవల, అనువాద సాహిత్యం |
|
2020010005844 |
1958
|
కూలిపోయే కొమ్మ [462] |
వానమామలై వరదాచార్యులు |
కవితల సంపుటి |
|
2020120000752 |
1977
|
కృష్ణకథ [463] |
మూలం.రామకృష్ణానంద స్వామి, అనువాదం.అంబటిపూడి వెంకటరత్నం |
ఆధ్యాత్మికం, ఉపన్యాస సాహిత్యం |
రామకృష్ణ పరమహంసకు స్వయంగా శిష్యుడైన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణానంద స్వామి ఆంగ్లంలో రచించిన గ్రంథానికి తెలుగు అనువాదమిది. ఈ పుస్తకంలో ఆధ్యాత్మికపరమైన అర్థ పరమార్థాలను వివరిస్తూ కృష్ణుని కథను తెలిపారు స్వామీజీ. |
2030020025554 |
వివరాలు లేవు
|
కృష్ణకుమారీ నాటకము [464] |
బులుసు సీతారామశాస్త్రి |
నాటకం, చారిత్రిక నాటకం |
మహారాష్ట్రులు భారతదేశంలో దిగ్విజయం చేస్తున్న రోజుల్లో మేవాడ్ ప్రాంతానికి చెందిన రాజకుమార్తె కృష్ణకుమారి జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన ఇతివృత్తం ఈ నాటకానిది. ఇద్దరు రాజులు ఆమెను వాంఛించి భంగపడడమూ, మరో రాజుకు ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని ఆమె తండ్రి భీమ్సింగ్ మాట ఇవ్వడంతో మొదలయ్యే కథ విచిత్రమైన మలుపులు తిరిగి తుదకు సుఖాంతమవుతుంది. |
2030020024637 |
1913
|
కృష్ణ చరిత్రము (ద్వితీయ సంపుటం) [465] |
మూలం.బంకించంద్ర ఛటర్జీ, అనువాదం.బాలాంత్రపు సూర్యనారాయణరావు |
చరిత్ర, పురాణం |
పౌరాణిక గాథల వెనుక ఉన్న కృష్ణుడనే అసలు వ్యక్తిని అన్వేషిస్తూ బంకించంద్ర ఛటర్జీ రచించిన అపురూపమైన గ్రంథం కృష్ణచరిత్రము. ప్రశ్నించే తత్త్వంతో కృష్ణుని గురించి చేసిన అధ్యయనమిది. బంకించంద్రుని దేశభక్తి, జాతీయతా భావాల నుంచే ఈ గ్రంథం రూపుదిద్దుకుంది. కృష్ణుడు పౌరాణిక వ్యక్తిగానే కాక దేశస్థులందరికీ ఆదర్శప్రాయుడైన భారతీయునిగా నిలిపే ప్రయత్నం చేశారు. ఈ కృతి గురించి అరవిందుడు మాట్లాడుతూ బంకించంద్ర ఛటర్జీ భగవద్గీత, వేదాలలోని లోతైన పవిత్రభావాలను వెలికితీసి పోశారు. తోటి భారతీయులకు అదంతా అందించేందుకు కృషిచేశారు అన్నారు. అటువంటి విశిష్టమైన కృతిని బాలాంత్రపు సూర్యనారాయణరావు తెలుగులోకి అనువదించగా శతావధానులుగా సుప్రసిద్ధులైన వేంకట పార్వతీశ కవులు ప్రచురించారు. |
2020120021067 |
1927(అనువాదం), 1886(మూలం)
|
కృష్ణదేవరాయలు [466] |
నేలటూరి వెంకట రమణయ్య |
చరిత్ర |
శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధుడైన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. గొప్ప భారతీయ చక్రవర్తులలో ఒకడు. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడుగా మరియు కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఈ మహా చక్రవర్తి గురించి గొప్ప చారిత్రికుడు నేలటూరి వేంకట రమణయ్య లభ్య చారిత్రికాధారాలను ఉపయోగించి రాసిన ప్రామాణిక గ్రంథమిది. దీన్ని ఆనాటి పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురణకర్తగా వ్యవహరించారు. |
2990100067454 |
1972
|
కృష్ణలీల [467] |
కె.సుబ్రహ్మణ్యశాస్తి |
నాటకం, పౌరాణిక నాటకం |
మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలోనూ సంపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. రాముడు ఆదర్శ పురుషుడు కాగా శ్రీకృష్ణుడు పూర్ణపురుషునిగా గణుతికెక్కాడు. రామాద్యవతారాలకు తాము విష్ణువు అవతారమన్న స్పృహ పూర్తిగా లేకపోగా కృష్ణుడికి మాత్రం జననం నుంచి నిర్యాణం వరకూ తానెవరైనదీ, ఎందుకీ పనిచేస్తున్నదీ తెలుసు. తెలిసి మరీ చేసిన కారణంగా కృష్ణ జీవిత ఘట్టాలను కృష్ణలీలలని అంటారు. ఆ కృష్ణలీలలను ఈ గ్రంథంలో నాటక రూపంలోనికి తీసుకువచ్చారు గ్రంథకర్త. |
2030020024828 |
1928
|
కృష్ణవేణి [468] |
మున్నంగి శర్మ |
నవల, సాంఘిక నవల |
మున్నంగి శర్మ తాను ముందు రచించిన శ్రీశైల యాత్ర అన్న నవలను సరళీకరించి కొన్ని కొత్త సంఘటనలు జోడించి, భాషను తేలిక చేసి ఈ కృష్ణవేణి అన్న నవలగా మలిచారు. దీనిలో ఒక బ్రాహ్మణ కుటుంబం శ్రీశైలానికి యాత్ర వెళ్ళడం ప్రధాన కథాంశంగా ఉంటుంది. హాస్యరసాన్ని పోషిస్తూ నవలను నడిపారు శర్మ. |
2030020025040 |
1932
|
కృష్ణవేణి [469] |
చిలకమర్తి లక్ష్మీనరసింహం |
నవల |
చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఇది ఆయన రచినిచ్న నవల |
2030020025167 |
1948
|
కృష్ణశతకము [470] |
వివరాలు లేవు |
శతకం |
|
2020050016657 |
|
కృషీవలుడు [471] |
దువ్వూరి రామిరెడ్డి |
పద్యకావ్యం |
కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన రైతుకవిగా పేరుపొందారు. రామిరెడ్డి రచించిన ఈ కావ్యం ఆ కాలంలో విప్లవాత్మకంగా రైతు జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి రచించిన పద్యకావ్యం. |
2030020025060 |
1924
|
కె.ఎల్.నరసింహారావుగారి నాటకాలు-ఒక పరిశీలన [472] |
ఎ.రాజేశ్వరి |
పరిశీలనాత్మక గ్రంథం |
|
2990100071360 |
1999
|
కెరటాలు(పుస్తకం) [473] |
హిందీ మూలం:ఆరిగపూడి రమేశ్ చౌదరి, అనువాదం:యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
నవల, అనువాద సాహిత్యం |
తెలుగు వాడైన రమేశ్ చౌదరి హిందీపై అభిమానంతో ఆ భాషలో నవల రాశారు. ఈ నవలను లక్ష్మీప్రసాద్ తెలుగులోకి అనువదించారు. |
2020120029262 |
1987
|
కెరటాలు (నవల) [474][dead link] |
మూలం.కల్కి, అనువాదం.వాకాటి పాండురంగారావు |
నవల, అనువాదం |
తమిళ సాహిత్యంలో సుప్రసిద్ధుడైన రచయిత కల్కి. కల్కి రచించిన "అలై ఓశై" అనే నవలను కెరటాలుగా అనువదించి అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. భారతదేశంలోని పలు నగరాలు, పట్టణాలలో జరిగే ఈ నవల ఇతివృత్తం వినూత్నమైనది. |
99999990175521 |
1974
|
కేతన [475] |
హరి శివకుమార్ |
సాహిత్యం |
|
2990100051677 |
1973
|
కేతు విశ్వనాథరెడ్డి కథలు(1998-2003) [476] |
కేతు విశ్వనాథరెడ్డి |
కథల సంపుటి |
|
2990100071393 |
2004
|
కేదారం(పుస్తకం) [477] |
ఉర్దూ మూలం:జిలానీ భాను, అనువాదం:దాశరధి రంగాచార్యులు |
కథల సంపుటి, అనువాద సాహిత్యం |
భాను ఉర్దూలో రాసిన కథల సంపుటికి దాశరధి చేసిన అనువాదం ఈ పుస్తకం. |
2020120034791 |
1997
|
కేనోపనిషత్తు [478] |
అరవిందులు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000705 |
వివరాలు లేవు
|
కేనోపనిషత్తు [479] |
మూలం.మహర్షులు, వ్యాఖ్యానం.శ్రీపతి పండితారాధ్యుల శరభయ్యారాధ్యులు |
హిందూమతం, ఆధ్యాత్మికత |
ముక్తికోపనిషత్తు పేర్కొన్న ఉపనిషత్తులలో కేనోపనిషత్తు రెండవది. కేన అనగా ఎవరు ? అని అర్ధము. భగవానుడు ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది . "కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి. ఈ గ్రంథంలో శరభయ్య మూలంతో పాటు ఆంధ్ర వ్యాఖ్య జోడించి ప్రచురించారు. |
2020120029261 |
1965
|
కేయూరబాహుచరిత్రము [480] |
మూలం:మంచన, పరిష్కర్తలు:తిరుపతి వేంకట కవులు |
కావ్యం |
ఈ పుస్తకాన్ని దొరికిన ఒకే ఒక ప్రతి నుండి పరిష్కరించి, ముద్రించారు. |
2020010001987 |
1902
|
కేయూరబాహుచరిత్రము [481] |
మూలం.మంచన, వచనం.ఆండ్ర శేషగిరిరావు |
వచన కావ్యం |
మంచన తన కేయూరబాహుచరిత్రము లోని ఇతివృత్తమును రాజశేఖర కవి సంస్కృతమున రచించిన విద్దసాలభంజిక అని నాటిక నుండి గ్రహించి నట్లు తెలియుచున్నది. కాని మంచన కవి మాత్రము తన కావ్య ఇతివృత్తాన్ని ఎక్కడినుండి గ్రహించినది చెప్పలేదు. ఇతి వృత్తాన్ని సంస్కృత నాటిక నుండి గ్రహించినను మంచన తన గ్రంథంలో సందర్బోచితంగా అనేక మార్పులు చేసి, అనేక నీతి కథలను చేర్చి గ్రంథ విస్తారమును పెంచారు. దానిని విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా శేషగిరిరావు వచన రూపంలో రచించారు. |
2030020025301 |
1950
|
కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వ 28 రోజుల ప్రజాపాలన [482] |
సి.అచ్యుతమీనన్ |
రాజకీయం |
|
2020010005811 |
1959
|
కేశవరాయ చరిత్ర [483] |
వివరాలు లేవు |
సాహిత్యం |
|
5010010088299 |
1917
|
కేశవసుత్ [484] |
మూలం:ప్రభాకర్ మాచ్వే, అనువాదం:ఎస్.సదాశివ |
జీవితచరిత్ర, అనువాద సాహిత్యం |
|
2990100061618 |
1970
|
కేసరగిరి క్షేత్ర మహిమ [485] |
ఎం.సత్యనారాయణ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2990100071392 |
1995
|
కైకేయి(పుస్తకం) [486] |
చిట్టిప్రోలు కృష్ణమూర్తి |
పద్య కావ్యం |
|
2020010005918 |
1959
|
కైలాస దర్శనం (బ్రహ్మమానస సరోవరయాత్ర) [487] |
పి.వి.మనోహరరావు |
యాత్రా సాహిత్యం, ఆధ్యాత్మికం |
|
2020120004227 |
|
కైవల్యనవనీతము-మొదటి భాగము [488] |
కనుపర్తి వేంకటరామ, పరిష్కర్త:పురాణం సూర్యనారాయణ తీర్ధులు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020050005749 |
1923
|
కైవల్య సాధని [489] |
చిన్మయ రామదాసు |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120029264 |
వివరాలు లేవు
|
కైవల్యోపనిషత్తు [490] |
ప్రచురణ:గీతాప్రెస్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
1990020047604 |
1961
|
క్రైస్తవ తల్లితండ్రులు [491] |
మూలం: గురుబాచన్ సింగ్, అనువాదం: ఏసుదాసు పీటర్ |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020010004756 |
1956
|
క్రైస్తవం:స్త్రీలు [492] |
మల్లాది సుబ్బమ్మ |
సాహిత్యం |
|
2020120034375 |
1985
|
కైశిక మహాత్మ్యము [493] |
వ్యాఖ్యానం:పరాశర భట్టు |
పురాణం, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
5010010017415 |
1937
|
కొక్కోకము [494] |
మూలం.కొక్కోకుడు, పద్యానువాదం.కూచిరాజు ఎఱ్ఱన |
కామశాస్త్రం |
భారతీయ సంస్కృతిలో కామాన్ని చర్చింపరాని, నిషిద్ధ విషయంగా కాక పురుషార్థాలలో ఒకటిగా భావించారు. కనుక ప్రతీవారికీ కామాన్ని గురించి తెలిపే విజ్ఞాన గ్రంథాలుగా కామశాస్త్ర గ్రంథాలు రచించారు. సంస్కృతాంధ్రాలలోని కామశాస్త్ర గ్రంథాలలో అత్యంత ప్రసిద్ధి పొందిన వాత్సాయన కామసూత్రాల అనంతరం అంతటి ప్రఖ్యాతి పొందింరచన కొక్కోకము. ఐతే బ్రిటీష్ యుగంలో కామసంబంధిత గ్రంథాలను నిషేధించడంతో వీటి ప్రచారం రహస్యంగా జరిగింది. ఈ ప్రతి కూడా రహస్య పండిత ప్రతి. |
2020050006420 |
1951
|
కొత్త కథ-మొదటి భాగం [495] |
వేదగిరి రాంబాబు |
కథల సంపుటి |
|
2020120034810 |
1994
|
కొత్త గడ్డ [496] |
నార్ల వెంకటేశ్వరరావు |
నటకాల సంపుటి |
|
2020120029267 |
1956
|
కొత్త గొంతుకలు:సరికొత్త విలువలు [497] |
ప్రచురణ:యువభారతి |
సాహిత్యం |
|
2020120012641 |
1994
|
కొత్త చేనేత పద్ధతి [498] |
వజ్రంశెట్టి వెంకటశెట్టి |
సాహిత్యం |
|
2020010005846 |
1948
|
కొత్త పాఠాలు [499] |
బోయ జంగయ్య |
కథల సంపుటి, బాలల సాహిత్యం |
|
2020120029268 |
వివరాలు లేవు
|
కొత్త లోకాలు [500] |
ఎన్.ఆర్.చందూర్ |
నాటికల సంపుటి |
|
2020010002851 |
1945
|
క్రొత్త సంగీత విద్యాదర్పణము [501] |
ఏకా సుబ్బారావు |
సంగీతం |
|
2020010005847 |
1947
|
కొన్ని సమయాల్లో కొందరు మనుషులు [502] |
మూలం.డి.జయకాంతన్, అనువాదం.మాలతీ చందూర్ |
నవల, అనువాదం |
జయకాంతన్ వ్రాసిన సిల నేరంగలిల్, సిల మణితర్గల్ అనే పుస్తకానికి అనువాదం – కొన్ని సమయాలలో కొందరు మనుష్యులు. ఈ నవల తమిళంలో సినిమాగా కూడా వచ్చింది. గంగ పాత్ర ధరించిన నటి లక్ష్మి 1976లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రజత కమలం అందుకొన్నారు. 1977/78 ప్రాంతాలలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మాలతీచందూర్ అనువదించిన ఈ జయకాంతన్ నవల సీరియల్గా ప్రచురితమైంది. అనంతరం అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
99999990175622 |
1981
|
కొడవటిగంటి కుటుంబరావు సినిమా వ్యాసాలు [503] |
కొడవటిగంటి కుటుంబరావు |
సినిమా సాహిత్యం, వ్యాస సంకలనం |
కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబరు 28 – 1980 ఆగస్టు 17), ప్రసిద్ధ తెలుగు రచయిత.హేతువాది . కొకుగా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు. తెలుగులో సినిమాలను అంచనా గట్టి చక్కని రివ్యూలు రాసిన ప్రముఖుల్లో కొకు, ముళ్ళపూడి వెంకటరమణ తదితరులు ఉన్నారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన సినిమా రివ్యూలు, సినిమాకు సంబంధించిన ఇతర వ్యాసాల సంకలనమిది. |
2990100061858 |
2000
|
కొడవటిగంటి కుటుంబరావు తాత్త్విక వ్యాసాలు [504] |
కొడవటిగంటి కుటుంబరావు |
తాత్త్వికత, వ్యాసాలు |
కొడవటిగంటి కుటుంబరాఅవు ప్రసిద్ధ తెలుగు రచయిత, కమ్యూనిస్టు, హేతువాది . కొకుగా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు. ఆయన రచించిన తాత్త్విక వ్యాసాలు ఇవి. |
2990100051678 |
2002
|
కొడవటిగంటి సాహిత్య సమాలోనలు [505] |
టంకసాల అశోక్ |
వ్యాస సంపుటి |
కొడవటిగంటి కుటుంబరావు గురించి వివిధ రచయితలు రాసిన వ్యాసాల సంపుటి ఈ పుస్తకం. |
2990100071394 |
1982
|
కొడవటిగంటి కుటుంబరావు వ్యాస ప్రపంచం-7 [506] |
సంపాదకులు:కృష్ణాబాయిప్రసాదు |
వ్యాస సంపుటి |
|
2990100061626 |
2002
|
కొప్పరపు సోదరకవుల కవిత్వము [507] |
గుండవరపు లక్ష్మీనారాయణ |
సాహిత్యం |
|
2990100051681 |
2003
|
కొమరగిరి కారాగారలేఖలు [508] |
కొమరగిరి కృష్ణమోహనరావు |
లేఖలు |
|
2020120034804 |
2001
|
కొబ్బరిగోల [509] |
వివరాలు లేవు |
కథ |
|
2020050015938 |
1924
|
కొరడారాణి [510] |
కె.ఎస్.మూర్తి |
నవల |
|
2020050016597 |
1937
|
కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల [511] |
ఎన్.రమాకాంతం |
సాహిత్యం |
|
2020120029265 |
|
కొంపెల్ల జనార్థనరావు జీవితం సాహిత్యం [512] |
సంపాదకుడు. ఏటుకూరి ప్రసాద్ |
సాహిత్య సర్వస్వం, జీవిత చరిత్ర |
కొంపెల్ల జనార్దనరావు (1907 - 1937) ప్రముఖ భావకవి మరియు నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. విశాఖపట్నం లోని 'కవితా సమితి' ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరాడు. భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించాడు. 1934 డిసెంబరులో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు. ఇతడు 'తాన్ సేన్' మరియు 'తెలుగు' అనే నాటికలు రచించాడు. ఉదయిని అనే సాహితీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మహాప్రస్థానం అంకితం పొందిన కృతిభర్తగా కాక చాలామందికి తెలియని కొంపెల్ల సాహిత్యం, జీవితాలను సాహిత్యలోకానికి పరిచయం చేసేందుకు ఈ గ్రంథం వెలువరించారు. |
2990100051679 |
1987
|
కొండా వెంకటప్పయ్య పంతులు స్వీయ చరిత్ర (ప్రథమ భాగం) [513] |
కొండా వెంకటప్పయ్య |
ఆత్మకథ |
కొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. అటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు రాసుకున్న స్వీయ చరిత్ర ఇది. |
2030020029710 |
1952
|
కోకిల [514] |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు |
నాటకం |
పానుగంటి లక్ష్మీనరసింహారావు ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. ఈ నాటకం నాటి పిఠాపుర సంస్థానాధీశుడు రాజారావు వేంకటకుమారమహీపతి సూర్యారావు వివాహం సందర్భంగా రచించింది. |
2030020024862 |
1909
|
కోకిలమ్మ పెళ్ళి [515] |
విశ్వనాథ సత్యనారాయణ |
గేయాలు |
|
2020120000711 |
1930
|
కోకిలాంబ [516] |
సి.జగన్నాధరావు |
నాటకం |
|
2020050015227 |
1924
|
కోకొరో [517] |
జపాన్ మూలం:సొసెకినట్లుమే, అనువాదం: శ్రీనివాస చక్రవర్తి |
నవల, అనువాద సాహిత్యం |
|
2020010005830 |
1957
|
కోటప్పకొండ చరిత్ర [518] |
నాగశ్రీ |
స్థల చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
6020010034807 |
1986
|
కోటిలింగ శతకము [519] |
వివరాలు లేవు |
శతకం |
|
2020120034808 |
1912
|
కోటీశుతనయ [520] |
తాతా కృష్ణమూర్తి |
నవల |
|
2030020024632 |
1922
|
కోడంగలు వేంకటేశ్వర శతకము [521] |
చౌడూరి గోపాలరావు |
శతకం |
|
2990100067452 |
వివరాలు లేవు
|
కోణార్క [522] |
శోభిరాల సత్యనారాయణ |
సాహిత్యం |
|
2020120000721 |
2001
|
కోణార్క ఎక్స్ ప్రెస్ [523] |
విప్పర్తి ప్రణవమూర్తి |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020010005835 |
1955
|
కోనేరు(నాటకం) [524] |
కవికొండల వెంకటరావు |
నాటకం |
|
2020120000725 |
1930
|
కోలాచలం శ్రీనివాసరావు [525] |
ఎస్.గంగప్ప |
జీవిత చరిత్ర |
కోలాచలం శ్రీనివాసరావు బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. చిన్న వయసులోనే తెలుగు, కన్నడ, సంస్కృత మరియు ఆంగ్ల భాషలలో పట్టు సాధించాడు. 1876లో ఎఫ్.ఏ పరీక్ష రాసి నెగ్గాడు. తరువాత కొన్ని సంవత్సరాలు అనంతపురం జిల్లా గుత్తిలో రెవిన్యూ ఇన్స్పెక్టరుగా పనిచేశారు. 1881లో అనంతపుర మండలము డిప్యూటికలెక్టరు దగ్గర దివానుగా ఉద్యోగం చేశాడు. 1888లో జాతీయోద్యమ పిలుపునందుకొని ముందు చేస్తున్న ఉద్యోగం మానేసి రెండవతరగతి ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణుడై బళ్ళారిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అప్పటినుండి వారి సాహితీ వ్యాసంగం ఊపందుకుంది. వీరు వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం కృష్ణమాచార్యులు ప్రముఖులు. ఈ గ్రంథం ఆయన జీవిత చరిత్ర |
2990100051680 |
1973
|
కోలాటము పాటలు ఇతర భజనలు [526] |
ఆరతి మూర్తి |
ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120000719 |
1990
|
కోళ్ళ పోషణ [527] |
పైడి శ్రీరాములు |
వృత్తి సాహిత్యం |
|
6020010000720 |
1991
|
కోళ్ల పెంపకం [528][dead link] |
జమ్మి కోనేటిరావు |
వృత్తి సాహిత్యం |
కోళ్ళను భారతీయ సమాజం ఆహారంగా స్వీకరిస్తుంది. ఇక్కడి మాంసాహారులు కోడి మాంసం, గుడ్లు తింటారు. కోళ్ళను మాంసం కోసం, గుడ్ల కోసం పెంచడం చిన్నగా కుటుంబస్థాయి నుంచి పెద్దగా వ్యాపారస్థాయివరకూ జరుగుతుంది. కోళ్ల పెంపకాన్ని గురించి నవశిక్షిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. |
99999990128952 |
1998
|
కోహెనూరు [529] |
చిల్లరిగె శ్రీనివాసరావు |
నవల |
|
2030020025670 |
1944
|
కౌటిలీయమ్ అర్ధశాస్త్రము [530] |
పుల్లెల శ్రీరామచంద్రుడు |
అర్ధశాస్త్రం |
|
2020120000674 |
1999
|
కౌటిలీయార్ధ శాస్త్రము [531] |
సంస్కృత మూలం:మామిడిపూడి వేంకటరంగయ్య, అనువాదం:ఆకుండి వేంకటశాస్త్రి |
అర్ధ శాస్త్రం |
|
2020120000675 |
1923
|
కౌటిల్యుని అర్థశాస్త్రం [532] |
మూలం.కౌటిల్యుడు, అనువాదం.మామిడిపూడి వెంకట రంగయ్య |
ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం |
చంద్రగుప్త మౌర్యునికి రాజ్యాధికారం రావడం వెనుకనున్న గురువు, మంత్రి కౌటిల్యుడు రచించిన గ్రంథం అర్థశాస్త్రం. రాజనీతి విధానాలు, ఆర్థిక వ్యవహారాలు, సైనిక ప్రణాళికలలో ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్ర గ్రంథంగా దీనిని తీర్చిదిద్దారు ఆయన. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన చాణక్యునికే కౌటిల్యుడనే మరో పేరు. ఆయన తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, మౌర్యసామ్రాజ్యానికి మహామంత్రిగా వ్యవహరించిన కౌటిల్యుని రాజనీతి దక్షత, ఆర్థిక నిపుణత ఇందులో ప్రతిఫలిస్తాయి. ఈ గ్రంథాన్ని నేటి కార్పొరేట్ వ్యవస్థకు కూడా అన్వయించుకుని ఉపయోగిస్తున్నారు. ఈ గ్రంథాన్ని మామిడిపూడి వెంకట రంగయ్య తెలుగు వచనంలోకి అనువదించి ఈ గ్రంథంగా ప్రచురించారు. |
2020120000728 |
1981
|
కౌన్సిలింగ్ కబుర్లు [533] |
బి.వి.పట్టాభిరామ్ |
వైద్యం |
|
2990100071388 |
2002
|
కౌముదీశరదాగమము [534] |
అప్పల్ల జోగన్నశాస్త్రి |
సాహిత్యం |
|
2990100071387 |
1942
|
కౌరవ పాండవీయం [535] |
జి.నారాయణరావు |
ఇతిహాసం, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2020120034766 |
1979
|
కౌలమర్మ విభేధిని [536] |
కల్యాణానంద భారతి |
సాహిత్యం |
|
2020120029281 |
1944
|
కౌశికాభ్యుదయము [537] |
కాకరపర్తి కృష్ణశాస్త్రి |
పద్యకావ్యం |
హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్ర ద్రష్ట, శ్రీరామునకు గురువు, హరిశ్చంద్రుని పరీక్షించినవాడు, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు, శకుంతలకు తండ్రి-ఆ విధంగా భరతునకు తాత. ఈ గ్రంథం ఆయన జీవితాన్ని ఆధారం చేసుకున్న కావ్యం. |
2030020025578 |
1952
|
కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో [538] |
ఫ్రెంచి మూలం:అలెగ్జాండర్ డ్యుమా, అనువాదం:సూరంపూడి సీతారాం |
నవల, అనువాద సాహిత్యం |
|
2020050016283 |
1951
|
కంకణము (ఖండకావ్యం) [539] |
భోగరాజు నారాయణమూర్తి |
పద్యకావ్యం |
నీటిచుక్క జీవిత చక్రాన్ని కవి ఈ కావ్యంలో వర్ణించారు. ఆవిరి కావడం, మేఘంలో చేరడం వంటి దశలు రమణీయంగా వర్ణించారు. |
2030020025280 |
1930
|
కంకణ రహస్యము [540] |
నేలటూరి అనంతాచార్య |
నవల |
|
2020010005656 |
1948
|
(కం)కాళరాత్రి [541] |
అంతటి నరసింహం |
పద్యకావ్యం |
|
2020120012626 |
1980
|
కంచర్ల గోపన్న అను రామదాసు [542] |
మిన్నికంటి గురునాధశర్మ |
జీవితచరిత్ర |
|
2020120034732 |
1935
|
కంచికోటి పీఠాధిపతి [543] |
వేలూరి రంగధామనాయుడు |
ప్రసంగాలు, ఆధ్యాత్మిక సాహిత్యం |
|
2030020025036 |
1955
|
కంచే చేను మేస్తే [544] |
ముక్తేవి భారతి |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020120000645 |
1993
|
కంటి జబ్బులు [545] |
బి.సుబ్బారావు |
వైద్యం |
కంటి జబ్బులు, వాటికి అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానం గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. కంటి సమస్యల గురించి ప్రశ్నలు, వాటికి డాక్టర్ సుబ్బారావు ఇచ్చిన సమాధానాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. |
2020120000652 |
1991
|
కంటి మెర మెర [546] |
మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:బొమ్మరాజు రాఘవయ్య |
నవల |
|
2990100071381 |
1955
|
కంటికీ మనసుకీ కనుపించీ కనుపించని దృశ్యాలందామా? లేక మరి ఏమందాం, ఏదో అనాలనే అంటే?పేరు వివరం సరిగా లేదు [547] |
రావు వేంకట మహీపతి గంగాధర రామారావు |
సాహిత్యం |
|
9000000000700 |
1898
|
కంఠాభరణము [548] |
పానుగంటి లక్ష్మీ నరసింహారావు |
నాటకం |
|
2020050015156 |
1926
|
కొండవీటి ప్రాభవం-శ్రీనాథుని వైభవం [549] |
పోలవరపు కోటేశ్వరరావు |
సాహితీ విమర్శ |
|
2020120000724 |
1997
|
కొండుభట్టియము, బిల్హణీయము [550] |
గురజాడ అప్పారావు |
నాటకాల సంపుటి |
|
2020010005840 |
1957
|
కందర్ప దర్ప విలాసము [551] |
బెల్లంకొండ రామశర్మ |
ప్రబంధం |
ఇది తెలుగు పండితుడు సంస్కృత భాషలో రచించి తెలుగు లిపిలో ప్రచురించిన గ్రంథం. సంస్కృతాన్ని భారతీయ భాషలన్నీ తమ తమ లిపుల్లో ప్రచురించుకుని స్వంతభాషగా స్వంతం చేసుకున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. పూర్వపు సంస్కృత పండితుల్లో సంస్కృతానికి దేవనాగరి లిపి వాడుకలో లేదు. ఈ ప్రబంధంలో శృంగారం ప్రధాన రసం. |
2020050019103 |
1910
|
కందుకూరి వీరేశలింగం సంగ్రహ స్వీయచరిత్ర [552][dead link] |
మూలం.కందుకూరి వీరేశలింగం పంతులు, సంక్షిప్తం.కొడవటిగంటి కుటుంబరావు |
ఆత్మకథ |
బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన మిషనరీల వ్యవస్థ బెంగాలు ప్రాంతంలో బ్రహ్మసమాజం వంటి సంస్కరణాభిలాష కలిగిన వ్యవస్థలను, రాజారామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్ వంటి సంస్కర్తలను తయారుచేసింది. బెంగాలీల ప్రభావం కొత్తదనానికి అర్రులుచాచే తెలుగువారిపై పడింది. ఈ పరిణామాల ఫలితమే కందుకూరి వీరేశలింగం ఆవిర్భావం. ఆయన 19, 20 శతాబ్దాల సంధియుగంలో తెలుగు వారిలో, మరీ ముఖ్యంగా హిందూ ఉన్నత వర్గాల వారిలో, సంస్కరణలు చేసేందుకు కృషిచేసిన వ్యక్తి. సంఘంలోని ఉన్నత వర్గాల్లో బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ బాల్య వితంతువులకు పునర్వివాహాలు చేయడంలో ఆయన కృషి ప్రధానమైనది. ఐతే దేవదాసీలకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేశారు. సాహిత్యరంగంలో కూడా తన సంస్కరణ భావాలు ప్రచారం చేసే క్రమంలో కృషిచేశారు. తెలుగులో వచ్చిన తొలినాటి ఆత్మకథల్లో ఒకటిగా వీరేశలింగం స్వీయచరిత్ర ప్రచురితమైంది. ఈ గ్రంథాన్ని కొకు సంక్షిప్తీకరించగా అంతర భారతీయ గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు.(సంక్షిప్త రూపం) |
99999990175624 |
1972
|
కందుకూరి వీరేశలింగ కృత గ్రంధములు-మొదటి సంపుటి [553] |
ప్రచురణ:మనోరమా ముద్రాక్షరశాల |
సాహితీ సర్వస్వము |
|
2020050006069 |
1917
|
కందుకూరి వీరేశలింగకవి కృత గ్రంధములు-1,2 సంపుటములు [554] |
ప్రచురణ:హితకారిణీ సమాజం |
సాహితీ సర్వస్వం |
|
2990100071380 |
1949
|
కందుకూరి వీరేశలింగకృత గ్రంధములు-నాల్గవ సంపుటి [555] |
సంపాదకుడు:భమిడిపాటి కామేశ్వరరావు |
సాహితీ సర్వస్వం |
|
2020010005651 |
1950
|
కందుకూరి వీరేశలింగకవి కృత గ్రంధములు-తొమ్మిదవ సంపుటి [556] |
ప్రచురణ:అద్దేపల్లి నాగేశ్వరరావు |
సాహితీ సర్వస్వము |
|
2020010002751 |
1951
|
కందుకూరి వీరేశలింగం పంతులు అధిక్షేప రచనలు [557] |
సంపాదకుడు:అక్కిరాజు రమాపతిరావు |
సాహితీ సర్వస్వం |
|
2020120000646 |
1994
|
కందుకూరి వీరేశలింగ కవికృత గ్రంధములు-ఐదవ సంపుటి [558] |
కందుకూరి వీరేశలింగం పంతులు |
సాహితీ సర్వస్వము |
|
2020010005841 |
1950
|
కంబ మహాకవి [559] |
ఆంగ్ల మూలం:ఎస్.మహరాజన్, అనువాదం:మరుపూరు కోదండరామిరెడ్డి |
జీవిత చరిత్ర |
|
2990100061606 |
1977
|
కంబ రామాయణం-ద్వితీయ సంపుటం [560] |
పూతలపట్టు శ్రీరాములురెడ్డి |
పద్యకావ్యం, అనువాదం |
కంబ రామాయణం కన్నడ సాహిత్యంలో తొలినాళ్ళ్ కావ్యంగానూ, ప్రఖ్యాత రచనగానూ ప్రాధాన్యత పొందింది. ఆ రచనను పూతలపట్టు వారు తెలుగులోకి పద్యకావ్యంగా అనువదించారు. |
2990100028514 |
వివరాలు లేవు
|
కంబ రామాయణం-ద్వితీయ సంపుటం [561] |
పూతలపట్టు శ్రీరాములురెడ్డి |
పద్యకావ్యం, అనువాదం |
కంబ రామాయణం కన్నడ సాహిత్యంలో తొలినాళ్ళ్ కావ్యంగానూ, ప్రఖ్యాత రచనగానూ ప్రాధాన్యత పొందింది. ఆ రచనను పూతలపట్టు వారు తెలుగులోకి పద్యకావ్యంగా అనువదించారు. |
2030020025489 |
1953
|
కంస వధ [562] |
మారూరి మహానందరెడ్డి |
హరికథ |
|
2020010005644 |
1934
|
కంసవధ నాటకం [563] |
నరసింహకవి |
నాటకం |
|
2020050015994 |
1949
|
కాంగ్రెసు విజయము [564] |
జాస్తి వేంకట నరసయ్య, ధూళిపాళ వేంకట సుబ్రహ్మణ్యం |
సాహిత్యం |
|
2020010004779 |
1945
|
కాంగ్రెసు కథలు [565] |
దండిపల్లి వెంకటసుబ్బాశాస్త్రి |
రాజకీయం |
|
2020010004782 |
1948
|
కాంగ్రెసు చరిత్ర [566] |
భోగరాజు పట్టాభి సీతారామయ్య |
సాహిత్యం |
|
2020050006077 |
1934
|
కాంగ్రెసు చరిత్ర(రెండవ భాగము) [567] |
జానపాటి సత్యనారాయణ |
సాహిత్యం |
|
2020120032273 |
వివరాలు లేవు
|
కాంగ్రెస్ పార్టీ-చరిత్ర-సిద్ధాంతం [568] |
వంగపండు అప్పలస్వామి |
సాహిత్యం |
|
2020120034374 |
1998
|
కాంగ్రెసు షష్టిపూర్తి [569] |
మూలం: భోగరాజు పట్టాభిసీతారామయ్య, అనువాదం: బి.వి.సింగాచార్య |
సాహిత్యం |
|
2020010004781 |
1945
|
కాంగ్రెసుపై కమ్యూనిస్టుల కుట్ర [570] |
భూపతి కోటేశ్వరరావు, రామ కుమారవర్మ |
సాహిత్యం |
|
2020010004780 |
1946
|
కాంగ్రెసు వాది [571] |
సాధనాల పెదతిరుపతి రాయుడు |
సాహిత్యం |
|
2020010004783 |
1940
|
కాంచన ద్వీపం [572] |
మూలం:రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, అనువాదం:నండూరి రామమోహనరావు |
నవల, అనువాద సాహిత్యం |
|
2020050015336 |
1956
|
కాంచనమాల(నవల) [573] |
శివశంకరశాస్త్రి |
నవల |
|
2030020029683 |
1945
|
కాంచనమాల(నాటకం) [574] |
వేలూరి చంద్రశేఖరం |
నాటకం |
|
2020050015887 |
1939
|
కాంచన మృగమ్ [575] |
మాలతీ చందూర్ |
నవల |
|
2990100071368 |
1986
|
కాంచీ ఖండము [576] |
మల్లంపల్లి వీరేశ్వరశర్మ |
సాహిత్యం |
|
2990100067446 |
|
కాంతం(పుస్తకం) [577] |
మునిమాణిక్యం నరసింహారావు |
కథల సంపుటి |
|
5010010031918 |
1944
|
కాంతం కైఫీయతు [578] |
మునిమాణిక్యం నరసింహారావు |
హాస్య కథలు, కథాసాహిత్యం |
తెలుగులోని తొలితరం హాస్యరచయితల్లోనూ, ఇటు తొలితరం కథకుల్లోనూ ఎన్నదగినవారిలో మునిమాణిక్యం ఒకరు. ఆయన కుటుంబ జీవన మాధుర్యాన్నీ, సాంసారిక హాస్యాన్ని తన పాఠకులకు చవిచూపిన వ్యక్తి. కుటుంబం, పెళ్ళి అనే వ్యవస్థకు వ్యతిరేకంగా కొందరు రచయితలు, సంస్కర్తలు గొంతెత్తిన తరుణంలోనే వారితో జగడం లేకుండా హాయైన కుటుంబ జీవన సౌంద్యర్యం, వైవాహిక ప్రయణం రచించి తిప్పికొట్టారని కొందరు విమర్శకులు భావించారు. ఆయన రాసిన కాంతం పాత్ర తెలుగు పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రగా మిగిలింది. ఈ పుస్తకం ఆయన కాంతం కథల సీరీస్లో భాగంగా చెప్పుకోవచ్చు. |
2030020024652 |
1950
|
కాంతం వృద్ధాప్యం [579] |
మునిమాణిక్యం నరసింహారావు |
కథల సంపుటి, కథా సాహిత్యం |
|
2020010005665 |
1955
|
కాంతాపహరణము [580] |
పుల్లేటికుర్తి కృష్ణమాచారి |
నాటకం |
|
2030020024961 |
1928
|
కాంతామతి [581] |
చెరుకుపల్లి వేంకట రామయ్య |
నాటకం |
|
2990100061596 |
1927
|
కాంతామణి(నాటకం) [582] |
గూడూరు కోటేశ్వరరావు |
నాటకం |
|
2020010005664 |
1952
|
కాంతి కిరణం [583] |
వంగపండు అప్పలస్వామి |
పద్యకావ్యం |
వంగపండు అప్పలస్వామి ప్రజాగాయకుడు, ప్రజా కవి. ఇది ఆయన రాసిన పద్యకావ్యం. |
2020120034738 |
1974
|
కాంతి చక్రాలు [584] |
ఉండేల మాలకొండారెడ్డి |
ఖండకావ్యం |
|
2020010005669 |
1959
|
కాంతి పుంజం [585] |
రేగులపాటి కిషన్ రావు |
కవితా సంపుటి |
|
2020120000650 |
1999
|
కాంతిమతీపుష్పదంతము [586] |
కొప్పుకొండ వేంకటసుబ్బరాఘవ |
సాహిత్యం |
|
2030020025015 |
1944
|
కాంతిమయి [587] |
సంజీవదేవ్ |
వ్యాస సంపుటి |
|
2990100061598 |
1982
|
కాంతి రేఖలు [588] |
మన్నవ గిరిధరరావు |
రచనల సంపుటి |
|
2020120034740 |
1975
|
కాంతి శిఖరాలు [589] |
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
కవితా సంపుటి |
|
2020120034741 |
1978
|
కాంతి సీమ [590] |
మూలం:యు.ఆర్.ఎఫ్రెన్ ఫిల్స్, అనువాదం:ఆరుద్ర రామలక్ష్మి |
నవల |
|
2990100061597 |
1963
|
కాందిశీకుడు [591] |
గుర్రం జాషువా |
ఖండ కావ్యం |
|
5010010032067 |
1945
|
కుంజరయూధం [592] |
ఆంగ్ల మూలం:జె.హెచ్.విలియంస్, అనువాదం:బులుసు వెంకట రమణయ్య |
రాజకీయం, అనువాద సాహిత్యం |
|
2020010005843 |
1959
|
కొండవీటి విజయము [593] |
బంకుపల్లి మల్లయ్యశాస్త్రి |
ఖండకావ్యం |
|
2020050016176 |
1934
|