విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్
(విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ సంస్థ గురించి వారి వెబ్సైటులోని విషయం మాత్రమే కాకుండా ఇతర రచనలలో వ్రాసిన విషయాలను ఉదాహరించండి.
మూలాలను పేర్కొనండి
విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్ - అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఏప్రిల్ 11, 1989 న ప్రారంభింపబడింది. ప్రస్తుతం వంద మంది చెవిటి మరియూ మూగ విద్యార్థులు ఈ సంస్థలో విద్యనభ్యసించుచున్నారు. వారికి స్పీఛ్ థెరెపీ మరియూ ఆధునిక పద్ధతుల ద్వారా విద్యాబోధన చేయడంతో పాటుగా వృత్తి విద్యయందు ప్రతేక శిక్షణ ఇవ్వబడుతున్నది. ఈ సంస్థ నియోజకవర్గంలోని వికలాంగులకు ప్రభుత్వం అందించే సహాయము వారికి అందే విధంగా కృషి చేస్తోంది. ఈ సంస్థచే చెవి యంత్రము, త్రిచక్ర వాహనాలు, చేతి కర్రలు, వీల్ చైర్లు ఉచితంగా అందిచబడుచున్నవి, వికలాంగులకు రాయితీ బస్సు పాసులు, వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య ధృవీకరణ పత్రాలను అందించుచున్నది.