వియ్యాలవారి విందు

వియ్యాల వారి విందు 1991 అక్టోబరు 18న విడుదలైన తెలుగు చిత్రం. శాలివాహనా మూవీస్ బ్యానర్ పై బెజ్జా దామోదర్ నిర్మించిన ఈ సినిమాకు పామర్తి గోవిందరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, గాయత్రి ప్రధాన తారాగణంగా నటించగా జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

వియ్యాలవారి విందు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
సంగీతం ఎం. ఎం. కీరవాణి
భాష తెలుగు

తారాగణం మార్చు

  • చంద్రమోహన్
  • గాయత్రి
  • సుత్తివేలు
  • నూతన్ ప్రసాద్
  • చలపతిరావు
  • శ్రీభాను
  • బ్రహ్మానందం
  • పామర్తి గోవిందరావు
  • రామకృష్ణారెడ్ది
  • యాదా కృష్ణమూర్తి
  • శేఖర్ చంద్ర
  • వాజ్ పేయి
  • టి.వి.భాస్కరాచార్య
  • రంగశాయి
  • దశరథాచారి
  • వెంకటేశ్వరస్వామి
  • చావలి గాయత్రి
  • వై.విజయ
  • జయ
  • విజయలక్ష్మి
  • రాగిణి
  • రాయప్రోలు జయ

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:పామర్తి గోవింద రావు
  • స్టూడియో: శాలివాహనా మూవీస్
  • నిర్మాత: బెజ్జా దామోధర్;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు
  • పాటలు : సి.నారాయణరెడ్ది, పామర్తి గోవిందరావు
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • స్టిల్స్: బషీర్
  • ఆపరేటివ్ కెమేరామన్ : టి.కుమార్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: ఎం.వి.రామకృష్ణ
  • నృత్యం: ప్రమీల
  • కళ : కె.ఎల్.ధర్
  • కూర్పు: సత్తిబాబు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నిర్మాత: బెజ్జు దామోదర్

బాహ్య లంకెలు మార్చు