వెలిగందల నారయ సా.శ.1450-1500[1]

భాగవతంలోని 11,12 స్కంధాలను రచించినవాడు నారయ.

వెలిగందల నారయ పోతనకు ప్రియశిష్యుడనని తెలుపుకున్నాడు.

ఇతని స్వస్థలం వెలిగందల (వెలిగందుల) కాకతీయుల కాలం నుండి ఉన్న చారిత్రక పట్టణం.1905 వరకు ఇదే కరీంనగర్‌జిల్లా కేంద్రం[2].

రచనలు మార్చు

భాగవతం లోని 11,12 స్కంధాలు

నారాయణ శతకం

మూలాలు మార్చు

  1. ’ముంగిలి’తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. హైదరాబాద్‌: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
  2. "Namaste telangaana Epaper, News,నమస్తే తెలంగాణ Telugu Newspaper | Dailyhunt Lite". tecno.dailyhunt.in. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.