సుబ్రతా బోస్ ( 1932 ఫిబ్రవరి 25 - 2016 జనవరి 20) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.[1] ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[2] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.

సుబ్రతా బోస్
సుబ్రతా బోస్

సుబ్రతా బోస్ చిత్రము


పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
2004-2009
ముందు డా. రంజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బరసాత్ లోక్‌సభ నియోజకవర్గం

శాసనసభ్యులు
పదవీ కాలం
2001-2004
నియోజకవర్గం శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం.

వ్యక్తిగత వివరాలు

జననం (1932-02-25)1932 ఫిబ్రవరి 25
కోల్‌కతా, పశ్చిమబెంగాల్
మరణం జనవరి 20 2016
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జీవిత భాగస్వామి నందితా బోస్
సంతానం 2 కుమార్తెలు
నివాసం కోల్‌కతా
మతం హిందూ
మూలం biodata

జీవిత విశేషాలు మార్చు

మరణం మార్చు

దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పనిచేశారు.[3]

మూలాలు మార్చు

  1. "మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత". Archived from the original on 2016-01-23. Retrieved 2016-01-21.
  2. Subrata Bose
  3. నేతాజీ అన్న కుమారుడు కన్నుమూత PTI | Updated: January 21, 2016 15:02 (IST)

ఇతర లింకులు మార్చు