అమ్మా అమ్మను చూడాలనివుంది

అమ్మా అమ్మను చూడాలనివుంది 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, రమ్యకృష్ణ, చంద్రమోహన్, మంజుల, జె.వి. సోమయాజులు, బ్రహ్మానందం నటించగా, కోటి సంగీతం అందించారు.

అమ్మా అమ్మను చూడాలనివుంది
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం వినోద్ కుమార్,
రమ్యకృష్ణ,
చంద్రమోహన్,
మంజుల,
జె.వి. సోమయాజులు,
బ్రహ్మానందం
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

 
సాగర్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: సాగర్
  • సంగీతం: కోటి
  • నిర్మాణ సంస్థ: శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్

మూలాలు మార్చు