అరిసికెరే - మైసూర్ ప్యాసింజర్

అరిసికెరే - మైసూర్ ప్యాసింజర్ నైరుతి రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది భారతదేశంలో అరిసికెరే జంక్షన్ , మైసూర్ జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 56267/56268 రైలు నంబర్లతో నిర్వహించ బడుతోంది.[1][2][3]

అరిసికెరే - మైసూర్ ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
ప్రస్తుతం నడిపేవారునైరుతి రైల్వే జోన్
మార్గం
మొదలుఅరిసికెరే జంక్షన్ (ASK)
ఆగే స్టేషనులు19
గమ్యంమైసూర్ జంక్షన్ (MYS)
ప్రయాణ దూరం145 km (90 mi)
రైలు నడిచే విధంప్రతిరోజు[a]
రైలు సంఖ్య(లు)56267/56268
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ క్లాస్, సాధారణం
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఆన్-బోర్డు క్యాటరింగ్
ఈ-క్యాటరింగ్
చూడదగ్గ సదుపాయాలుఐసిఎఫ్ బోగీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం40 km/h (25 mph), విరామములతో కలిపి

సగటు వేగం , ఫ్రీక్వెన్సీ మార్చు

  • 56267/ అరిసికెరే - మైసూరు ప్యాసింజర్ సగటు వేగం 38 కిమీ/గం. ప్రయాణిస్తూ తన గమ్యాన్ని 4 గం. 25 ని.లలో 168 కిలోమీటర్ల పూర్తి చేస్తుంది.
  • 56268/ మైసూరు - అరిసికెరే ప్యాసింజర్ సగటు వేగం 40 కిమీ/గం. ప్రయాణిస్తూ తన గమ్యాన్ని 4 గం. 10 ని.లలో 168 కిలోమీటర్ల పూర్తి చేస్తుంది.

రూట్ , హల్ట్స్ మార్చు

రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

కోచ్ మిశ్రమం మార్చు

ఈ రైలు ప్రామాణిక ఐసిఎఫ్‌కి చెందినది, దీని గరిష్ఠ వేగం 110 కెఎంపిహెచ్ ఉంటుంది. రైలులో 13 కోచ్‌లు ఉన్నాయి:

1 స్లీపర్ బోగీ 10 జనరల్ - రిజర్వేషన్ లేదు 2 సీటింగ్ కం లగేజ్ రేక్

ట్రాక్షన్ మార్చు

రెండు రైళ్ళు కృష్ణరాజపురం లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుడిపి-4 ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ ద్వారా అరిసికెరే నుండి బెంగుళూరు వరకు , బెంగుళూరు నుండి అరిసికెరే వరకు నడప బడతాయి.

నోట్స్ మార్చు

  1. Runs seven days in a week for every direction.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు