రామకృష్ణ త్రివేది (1921 జనవరి 1 – 2015 నవంబరు 19) 1986 ఫిబ్రవరి 26 నుండి 1990 మే 2 వరకు గుజరాత్ గవర్నరుగా పనిచేసిన రాజకీయ నాయకుడు.[1] త్రివేది 1982 జూన్ 18 నుండి 1985 డిసెంబరు 31 వరకు భారతదేశపు 7 వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కూడా పనిచేశాడు. అతను మూడవ అత్యున్నత భారతీయ పౌర గౌరవమైన పద్మభూషణ్‌ను అందుకున్నాడు. [2]

భారత ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. అతను 2015లో లక్నోలో మరణించాడు.

ప్రస్తావనలు మార్చు

  1. "Eminent bureaucrat RK Trivedi no more". Retrieved 19 November 2015.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 అక్టోబర్ 2015. Retrieved 3 January 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)